వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ప్రతిపాదిత జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 3386 చకిమీ విస్తీర్ణం, 8881405 జనాభా ఉండవచ్చు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లాపరిధిలో కొత్తగా కోట్‌పల్లి మండలాన్ని ఏర్పాతు చేస్తున్నారు.
 
==చరిత్ర==
కోడంగల్ మరియు తాండూరు ప్రాంతాలు పూర్వం ఇప్పటి కర్ణాటక పరిధిలో గుల్బర్గా జిల్లాలోనూ, వికారాబాదు, పరిగి ప్రాంతాలు అత్రాప్ బల్ద్ జిల్లాలోనే ఉండేవి. 1948లో నిజాం సంస్థానం విమోచన అనంతరం గుల్బర్గా జిల్లా మైసూరు రాష్ట్రంలోకి, అత్రాప్ బల్ద్ జిల్లా హైదరాబాదు రాష్ట్రంలోకి వెళ్ళాయి. 1956లో భాషా ప్రయుల్త రాష్ట్రాల అవతరణతో తెలుగు మాట్లాడే కోడంగల్ ప్రాంతాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చబడింది. 1978లో హైదరాబాదు జిల్లాను విభజించి కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేయడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట్ మినగా మిగితా మండలాలన్నీ రంగారెడ్డి జిల్లాలోకి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో 2016లో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని మండలాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడంగల్, బొంరాస్‌పేట్ మండలాలు వికారాబాదు జిల్లాలో భాగమయ్యాయి. అక్టోబరు 11, 2016న అధికారికంగా వికారాబాదు జిల్లా ప్రారంభంకానుంది,
==మండలాలు==
ముసాయిదా ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో ఉండే మండలాలు: మర్పల్లి, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, వికారాబాద్, పూడూరు, కుల్కచర్ల, దోమ, పరిగి, ధరూర్, కోట్‌పల్లి, బంట్వారం, పెద్దెముల్, యాలాల, కోడంగల్, బొంరాస్‌పేట్, బషీరాబాద్, తాండూరు.
 
==రవాణా సౌకర్యాలు==
;రైలురవాణా
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు