ద్వారక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →ఆధునిక నిర్మాణశాస్త్ర నిపుణుల పరిశోధనలు: clean up, replaced: డిసెంబర్ → డిసెంబరు using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ (4), ఠంను → ఠాన్ని , లొ → లో (2), లో → లో , కు → using AWB |
||
పంక్తి 23:
footnotes = |
}}
== నాగేశ్వర లింగం-దారుకావనం ==
'''నాగేశ్వర లింగము''' : [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల]]లో 10వది "నాగేశ్వర లింగము". [[గుజరాత్]] రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున '''తారకాసురుడు''' తన పరివారముతో నివసించి
మొక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి, పరిపాలించింది. భారత దేశములో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామాం ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.
=== భౌగోళికం ===
ఆధునిక ద్వారకా నగరం గుజరాత్లో జామ్నగర్ జిల్లాలో ఉంది. ద్వారకా నగరం సముద్రమట్టానికి సమముగా 0 అడుగుల సముద్ర మట్టంలో ఉంది. 22.23 అక్షాంశం 68.97
=== ఏడుపవిత్ర పుణ్యక్షేత్రాలు ===
భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్రక్షే త్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు
{{Cquote|'''అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక ''' I
'''పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక ''' II
పంక్తి 40:
=== జనాభా వివరణ ===
2001
=== ద్వారకాధీశుడి ఆలయం ===
ప్రస్తుత ద్వారకాధీశుని ఆలయం సాధారణ శకం (కామన్ ఎరా లేక కేలండర్ ఇయర్)16వ శతాబ్దంలో నిర్మించబడింది. అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనుమడైన రాజైన వజ్రుని చేత నిర్మించబడినదని విశ్వసిస్తున్నారు. 5
=== పవిత్ర నగరం ===
ఈ నగరం పేరులోని ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో '''వాకిలి, ద్వారం''' లాంటి అర్ధాలు ఉన్నాయి. ద్వార్ అనే పదము ఆధారంగా ఈ నగరానికి ఆఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రముగా భావిణంచే '''చార్ ధామ్''' (నాలుగు ధమాలు) ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు [[బద్రీనాధ్]], [[పూరి]], [[రామేశ్వరం]]. ఈ నగరం '''వైష్ణవుల''' చేత గౌరవించబడింది.
ద్వారకాధీశుని ఆలయం '''జగత్మందిరం''' అని పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దైవం [[శ్రీకృష్ణుడు]]. ద్వరకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటి అయ్న '''నాగేశ్వరలింగం''' ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు '''ద్వారకా పీఠం ''' స్థాపించబడింది. ఈ మఠం శ్రీకృష్ణభగవానుడికి సమర్పించబడింది. ఆది శంకరాచార్యుడితో ప్రతిష్ఠించబడిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి మరియు జ్యోతిర్మఠం. ద్వారకా
=== శ్రీద్వారకనాధ్ మహత్యం ===
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని
=== దర్శనం సేవలు మరియు ఉత్సవాలు ===
పంక్తి 64:
=== ద్వారకా సామ్రాజ్యం ===
[[మహాభారతం]], [[హరివంశ పర్వము|హరివంశం]], [[స్కంద పురాణం]], [[భాగవత పురాణం]] మరియు [[విష్ణు పురాణం]] లాలలో ద్వారకాపురి
శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్ధాల నుండి ద్వారకా వాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. [[శ్రీకృష్ణుడు]] కంసవధ అనంతరం కంసుడి తండ్రి అయిన '''ఉగ్రసేనుడిని ''' చెరసాల నుండి విముక్తిడిని చేసి
[[మథుర]]
శ్రీకృష్ణుడు 18వ దండయాత్రకు ముందుగా మథురను వదిలి వెళ్ళాడు. జరాసంధుడు 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. భీష్ముడు కూడా 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా.
ద్వారకా నగరం శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్రా పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్ధం ఎంచుకొనబడింది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత
=== సముద్రంలో మునుగుట ===
[[శ్రీకృష్ణుడు]] తన అవతారమును చాలించి వైకుంఠము చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. ఈ నగరం మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. యాదవ ప్రముఖులు [[గాంధారి]] శాపప్రభావాన మునుల శాపప్రభావాన తమలోతాము కలహించికొని నిశ్శేషంగా మరణించిన తరువాత శ్రీకృష్ణుని ఆదేశం మీద [[అర్జునుడు]] యాదవకుల సంరక్షణార్ధం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరాన్ని దాటిన యాదవులు ద్వారకానగరం సముద్రజలాల్లో మునిగి పోవడం వెనుతిరిగి చూసి హాహాకారాలు చేసారు. అర్జునుడు ఈ విషయం హస్థినాపురంలో వర్ణిస్తూ " ప్రకృతి ద్వారకానగరాన్ని తనలో ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారకానగర సుందరమైన వీధులలో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తనజలాల్లో ముంచివేసింది.
అందమైన భవనాలు ఒకటి తరువాత ఒకటి మునగడం నేను కళ్ళారా చూసాను. అంతా మునిగి పోయింది. అక్కడ నగరం ఉన్న సూచనలు ఏమీ లేవు చివరకు ఒక సరస్సులా ఆ ప్రదేశం కనిపించింది. అక్కడ నగరం ఉన్న జాడలు లేవు. ఇక ద్వారక ఒక పేరు మాత్రమే ఒక జ్ఞాపకం మాత్రమే " . విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి
=== ఆధునిక నిర్మాణశాస్త్ర నిపుణుల పరిశోధనలు ===
2001 మే 19న అప్పటి భారతీయ '''సైన్స్& టెక్నాలజీ''' మంత్రి అయిన '''మురళీ మనోహర్ జోషీ''' ద్వరకానగర
=== బెట్ ద్వారక ===
బెట్ ద్వారక ప్రధాన దైవమైన శ్రీకృష్ణుని ఆలయలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రిస్టియన్ శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపారం మరియు వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మరియు మతప్రధానమయిన కేంద్రం. శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందని విశ్వసించబడుతుంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలుపలికి తీసుకురాబడ్డాయి. అత్యంత పుస్కలంగా పురాతన వస్తువులు లభించిన సాంస్కృతిక ప్రదేశాలు బెట్ ద్వారకా I, II, VI, మరియు IX. బేట్ ద్వారకలో లభించిన వస్తువులను రెండు బృహత్తర కాలాలకు సంబంధించినవిగా విభజించించారు. వీటిలో మూడు తలలు కల జంతువుతో అలంకరించబడిన శంఖం ఒకటి, మూడు వ్రాతఫలకాలు, ఒక రాగి చేపలగాలం మరియు '''హరప్పన్ సాంస్కృతిక''' (క్రీ పూ 1700-1400 ) ల చివరికాలపు [[మృణ్మయ పాత్రలు]] మరియు చారిత్రక సమయాన్ని సూచించే నాణాలు మరియు కుండలు. ఈ సముద్రతీర సముద్రగర్భ పరిశోధనలు బెట్ ద్వారకాద్వీపం దాని చుట్టుపక్కల ప్రదేశాలు సముద్రతీవ్రత మూలంగా భూఊచకోతకు గురి అయిన విషయాన్ని బలపరుస్తుంది. సముద్రపు పొంగు వలన మునిగిపోయిన ప్రదేశాలలో బెట్ ద్వారక ఒకటి. సముద్రగర్భ బెట్ ద్వారకా పరిశోధనలన అనేక ఆకారములలో రాతి లంగర్లు వెలుగులోకి వచ్చాయి. త్రిభుజాకారము, గ్రేప్నెల్ మరియు వృత్తాకారపు రాతిలంగర్లు లభించిన వాటిలో ఒకటి. అవి ఆయా ప్రాంతీయమైన రాయితో చేయబడినవి వాటి కాలనిర్ణయము కూడా ద్వారకలో ఉన్న రాళ్ళను పోలి ఉంది. సమీపకాలంలో రోమన్ పరిశోధనలలో పురాతన వస్తువులలో మృణ్మయ కూజా పెంకులు మరియు సత్తు (లీడ్) పోత బిళ్ళలు, మరియు సత్తు లంగర్లు లభించాయి. బెట్ ద్వారకలో రోమన్ నౌకా అవశేషాలు ఉన్నట్లు కనుగొనబడింది. ఈ పరిశోధనల కారణంగా భారతదేశ విదేశీ వాణిజ్యానికి ముఖ్యంగా పశ్చిమదేశాలతో సాగించిన వాణిజ్యానికి
* సముద్రగర్భంలో ఉన్న ద్వారకానగరాన్ని చూపడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ ప్రతిపాదన చేయబడింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మరియు పర్యాటకరంగం ఈ ప్రతిపాదన మీద పనిచేస్తున్నారు. రెండుదశాబ్ధాలపాటు జరిగే ఈ ప్రణాళిక పూర్తి చేసుకుంటే అది ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి సముద్రాంతర వస్తుప్రదర్శనశాల ఔతుంది.
పంక్తి 91:
! ప్రధాన దేవి పేరు
! తీర్థం
!
! భంగిమ
! కీర్తించిన వారు
పంక్తి 110:
ఇది ముక్తి ప్రద క్షేత్రములలో ఒకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రములో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో పోయి బేటి ద్వారక చేరాలి. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము. ఇచట 1500 నివాస గృహాలు ఉన్నాయి. ఇక్కడ మాలవరులు శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి 5 కి.మీ. దూరమున శంఖతీర్థము ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలమున శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. ఉక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ప్రతిదినము తిరుమంజనము జరుగును. పసిపిల్లవానివలె-రాజువలె-వైదికోత్తమునివలె అలంకారములు జరుగుతుంటాయి.
ద్వారక నుండి ఓఘ పోవుమార్గములో 5 కి.మీ. దూరమున రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదియే రుక్మిణీ కల్యాణము జరిగిన ప్రదేశము. ద్వారక సమీపమున తోతాద్రి మఠము ఉంది. విరావన్స్టేషన్లో దిగి 160 కి.మీ. దూరమునగల రైవతక పర్వతమును చేరవచ్చును. ఇచట అనేక సన్నిధులు ఉన్నాయి. కృష్ణావతారమునకు ముందుగానే వెలసున
=== మార్గం ===
|