ధమ్తారి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అక్షరాశ్యత → అక్షరాస్యత, , → , using AWB
పంక్తి 37:
}}</ref>
రవిశంకర్ సాగర్ ఆనకట్ట (గంగ్రెల్ ఆనకట్ట) 570 చ.కి.కీ వ్యవసాయభూములకు నీటిని అందిస్తుంది. అలాగే ఇది రాష్ట్ర రాజధాని [[రాయ్‌పూర్]] మరియు ప్రజలకు మరియు రాయ్‌పూర్‌కు 11 కి.మీ దూరంలో ఉన్న భిలాయ్ స్టీల్ ప్లాంటుకు సురక్షిత త్రాగునీటిని అందించే ప్రధాన వనరుగా ఉంది. ఇక్కడ 10 మె.వా మరియు 1.2మె.వా విద్యుత్తును ఉత్పత్తిచేసే పవర్ ప్లాంట్లు ఉన్నాయి.
* [[1914]] లో మదంసిల్లి వద్ద నిర్మించిన సిఫెన్ ఆనకట్ట ఆసియాలో మొదటి ఆనకట్టగా గుర్తింపు పొందింది. ఇవి కాక జిల్లాలో సొందూర్ ఆనకట్ట, దుధ్వా ఆనకట్ట మొదలైన ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి.
* జిల్లాలో 52% భూభాగంలో అరణ్యాలు ఉన్నాయి. జిల్లాలో ఉష్ణమండల ఉష్ణోగ్రత నెలకొని ఉంది.
<ref>{{cite web
పంక్తి 83:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 78.95%.<ref name=districtcensus/>
|-
"https://te.wikipedia.org/wiki/ధమ్తారి_జిల్లా" నుండి వెలికితీశారు