సుగ్రీవుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు [[రామాయణం]] [[కిష్కింధకాండము]]లొ వస్తాయి. కబంధుడు చేతులను [[శ్రీరాముడు|శ్రీరామ చంద్రమూర్తి]] నరికేశాక కబంధుడు శాప విమోచనము పొంది రామా నీకు స్నేహితుడు అవసరము అందువలన నీవు కిష్కింద కు వెళ్ళి సుగ్రీవుడి తో మైత్రి చేసుకొ అని చెబుతాడు ఆవిధంగా అరణ్యకాండ ముగుస్తుంది కిష్కిందకాండము ప్రారంభిం అవుతుంది. సుగ్రీవుడి పాత్ర కూడా అప్పుడే ప్రారంభం అవుతుంది.
==వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం==
వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం [[యుద్ధకాండము]] లొ చెప్పబడుతుంది. '''సుగ్రీవుడు''' [[కుంభకర్ణుడు]] మీదకు యుద్ధానికి వెళ్తుండగా కుంభకర్ణుడు ఒరే సుగ్రీవా నీగురించి నాకు తెలియదనుకొంటున్నావా? అని కుంభకర్ణుడు అన్న మాటలు వృత్తంతంగా [[వాల్మీకి]] మహర్షి మనకు [[రామాయణం]] లొ అందిస్తారు. వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజు కి పుట్టిన ఓరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నణంస్నానం చేస్తాడు, ఆ తటాకం కి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరస గా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశం లొ [[సూర్యుడు]] , [[ఇంద్రుడు]] ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగం లొను, కంఠభాగం లొ ను వీర్యాన్ని విడిచి పెడతారు.
దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములొ [[బ్రహ్మ]] వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములొ వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగం లొ వదిలిన వీర్యం వల్ల [[సుగ్రీవుడు]] జన్మిస్తారు. ఈ విషయాన్ని [[కుంభకర్ణుడు]] సుగ్రీవుడితొ పలికిన మాటలు.
 
==వాలి సుగ్రీవుల వైరం==
"https://te.wikipedia.org/wiki/సుగ్రీవుడు" నుండి వెలికితీశారు