ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, , → , (6), , → , (8) using AWB |
||
పంక్తి 1:
[[దస్త్రం:Emescologo.gif|right|thumb|ఎమెస్కో చిహ్నం]]
'''ఎమెస్కో''' <ref>[http://emescobooks.com/index.html ఎమెస్కో జాలస్థలి]</ref> అనేది ఒక సుప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ. '''ఎమ్. శేషాచలం అండ్ కో''' (టూకీగా '''ఎమెస్కో''') అన్న పేరు వచ్చింది. ఎమెస్కో మద్దూరి శేషాచలంచే [[బందరు]]లో స్థాపించబడింది. ఆ తరువాత ఆయన కుమారుడు మద్దూరి నరసింహరావు ఆధ్వర్యంలో శాఖోపశాఖలుగా సంస్థను విస్తరించి పెద్దది చేశాడు. ప్యాకెట్ సైజు పుస్త కాలను ప్రచురించి ఈ రంగంలో విప్లవం సృష్టించారాయన. 1978లో ఎం.ఎన్.రావు మరణించడంతో ఆయన కుమారుడు శేషాచల కుమార్ ఎమెస్కో సంస్థనుండి ఎమెస్కో అభిమాని, మార్క్సిస్ట్, సాహితీ ప్రియుడు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలుకా ప్రగడవరం గ్రామానికి చెందిన [[ధూపాటి విజయకుమార్]] 1989 లో సంస్థను కొన్నాడు. 11 కోట్ల టర్నోవర్తో నిర్వహిస్తున్న ఎమెస్కోలో 40కి పైగా మంది పనిచేస్తున్నారు.
==పూర్వ చరిత్ర==
ఎమెస్కో ప్రచురణలు తొలుత పాఠ్యపుస్తకాలతో మొదలయ్యాయి.అందులో లీలావాచకం ప్రసిద్ధికెక్కినది.<ref>http://www.telugubhakti.com/telugupages/Celebrities/Mnrao/Memories.html</ref> [[1970]] ప్రాంతాల్లో "ఇంటింట గ్రంథాలయం", "ఇంటింట సరస్వతీ పీఠం" పేరిట చాలా తక్కువ ధరల్లో (2-3 రూపాయలకే) పుస్తకాలు ప్రచురించింది. "సంప్రదాయ సాహితి" పేరిట ప్రబంధాలు ప్రచురించింది. [[మనుచరిత్ర]]
==ఇటీవల ప్రజాదరణ పొందిన కొన్ని పుస్తకాలు==
వ్యక్తిత్వ వికాస రచనలు, ఆరోగ్యం, సాహిత్యం, వర్తమాన తరంగిణి, యాత్రా దర్శిని, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం వర్గాలలో అనేక ప్రచురణలు ఈ సంస్థ ద్వారా వెలువడినవి. [[దాశరధి రంగాచార్యులు]] -నాలుగు వేదాలు
యాతగిరి శ్రీరామ నరసింహారావు, మేడిశెట్టి తిరుమల కుమార్ - మన [[వావిలాల]] వంటి ఎన్నో పుస్తకాలు ఎమెస్కో
==మూలాలు==
|