నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నెహ్రు → నెహ్రూ , లొ → లో (2), లో → లో (2), కి → కి (7), గా → గా ( using AWB |
|||
పంక్తి 20:
area_total = |
|pincode = 534301}}
'''నిడదవోలు''' పట్టణం, మండలం [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లా [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో
==చరిత్ర==
[[బొమ్మ:NDDganeshchowk.jpg|left|thumb|250px|చిన్న గాంధీ సెంటరు మెయిన్ రోడ్డు]]
నిడదవోలును పూర్వము ''నిరవద్యపురము'' అని పిలిచేవారు. [[14వ శతాబ్దము]]లో [[అనవోతారెడ్డి]] జయించేవరకు నిడదవోలును [[వేంగి చాళుక్యులు]] పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు [[అనవేమారెడ్డి]] నిడదవోలును తన రాజధానిగా చేసుకొని
తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు . మన నిడదవోలు చారిత్రక ప్రసిద్ధిగల నగరం.చాళుక్య పరిపాలనతో ఇది "నిరవద్య పురము "గా ఖ్యాతి గాంచిన జలదుర్గం. దీనినే కేంద్రముగా చేసుకొని అనేకమంది చాళుక్యరాజులు తమ రాజ్యాన్ని విస్తరింప చేసారు. [[విష్ణుకుండినులు|విష్ణుకుండినుల]] వేంగిని చాళుక్య [[రెండవ పులకేసి]] ధ్వంసం చేసి తమ్మునికి కృష్ణ గోదావరి మధ్య ప్రాంతం అప్పగించాడు. ఆ కుబ్జవిష్ణువర్ధనుడే [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్య]] మూలపురుషుడు. వారికి ప్రధాన జలదుర్గం నిరవద్యపురం. మెకంజీదొర కైఫియతును బట్టి నిడదవోలు చాలా ప్రాచీన నగరము. ఇంత ప్రాచీన నగరాలు దేశంలో అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి.
పంక్తి 33:
దక్షిణ భారతదేశ చరిత్ర గతిని మార్చినదీ యుద్ధము. ఆ తరువాత చాళుక్య రాజధాని [[గోదావరి]] ఆవలి గట్టు "రాజమందిరము"నకు చేరింది.
నేటికీ మన ప్రాంత గ్రామీణులు రాజమండ్రిని రాజమంద్రం అంటుంటారు. గోదావరి ఆవలిగట్టున చాళుక్య రాజులకు వేసవి విడిది కోసం "రాజమందిరాలు" ఉండేదే నేటి రాజమహేంద్రి లేక [[రాజమండ్రి]] కీ.శ.972 సం ||లో రాజధాని [[రాజమండ్రి]]
[[ద్రాక్షారామం]], [[భీమవరం]]
[[నన్నయ్య]] మహా భారత రచనలో రాజరాజనరేంద్రుని నిరవద్యనరేశ్వర, నిరవద్యరవిప్రభ, నిరవద్యయువతీమదనా అని
తెలుగు వారినందరినీ ఏకం చేయటానికి ఎంతో కృషి సల్పిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి తన జ్యేష్ట కుమార్తె రాణి రుద్రమదేవిని "నిరవద్యపుర" పాలకుడైన వీరభద్ర చాళుక్యునికి ఇచ్చి వివాహం
పరిపాలించే సమయంలో రాణి రుద్రమ దేవి నిడదవోలుచాళుక్యుల కోడలు అయ్యింది. అంటే చరిత్ర ప్రసిద్ధినొందిన వీరనారి రాణిరుద్రమ నిడదవోలుకు
కోడలిగా వచ్చిన ఘన చరిత్ర ఈ నగరమునకు గలదు. రుద్రమదేవి-వీరభద్రచాళుక్యుల పెద్ద కుమార్తె
వంశం
మనకు చెబుతారు.ఓరుగల్లు విధ్వంసం చేయబడి, ప్రతాప రుద్ర చక్రవర్తి బందీగా చేయబడి, రాజమండ్రి ధ్వంసం చేయబడి కటకం వరకూ జరిగిన జునాఖాన్
దండయాత్రలో (సుల్తాన్ కావటానికి ముందు యువరాజు, మహ్మద్ బీన్ తుగ్లక్ ) బహూశా ప్రతాపరుద్రుని కుటుంబము పాలిస్తున్న ఈ నగరం కూడా
1323లో విధ్వంసానికి లోనై యుండవచ్చును. దానికి తగిన చారిత్రిక ఆధారలుగా త్రవ్వకాలలో లభిస్తూనే యున్నాయి, ధ్వంసం చేయబడిన ఆలయ
ఇక్కడ నుండి అనేకమంది పండితులు అనేక ప్రాంతాలలో విద్యా సంస్థలకు అధిపతులుగా వేళ్ళేవారు. [[శ్రీశైలం|శ్రీశైల]] పీఠానికి అధ్యాపకులు నిడదవోలు నుండి తరలివెళ్ళారని చరిత్ర చెపుతోంది. గోపరాజు వెంకటానందం ఎంతో పరిశోధించి నిడదవోలు చరిత్రను రచించాడు.
పంక్తి 66:
నగరం చుట్టూ దండ నాయకుల పేర్లతో గ్రామాలు కనిపిస్తాయి. ఉదా:ద్రోణంరాజుముప్పవరుడు, సింగవరుడు,గోపవరుడు, తిమ్మరాజు, సమిశ్రుడు. చావుకొలనే"[[చాగల్లు]]" శిక్షలు విధించు స్థలము. పూర్వపు విజయనగరము వలె, వీధుల విభజన,వివిధ వర్ణముల వారు నివసించే వరుసలు, ఈ జలదుర్గమునకు ద్వారమే [[దారవరం]] అక్కడ"రాళ్ళమడుగు" దాటితే ఓడపల్లె [[వాడపల్లె]] అక్కడ గోదావరి దాటిన రాజమండ్రి, ఇదీ పూర్వపు నిరవద్యపుర ప్రాంతం అయి ఉండవచ్చునని తెలుస్తోంది.
విధ్వంసమునకు గురి కాబడిన చాళ్యుక్య పుణ్యక్షేత్రమైన ఈ నగరంలో తలలు తెగిన నంది విగ్రహాలు, లింగాలు, మహిషాసుర మర్ధని విగ్రహాలు మరెన్నో దొరుకుతూనే ఉన్నాయి. ఇవన్నీ నిడదవోలు ప్రాచీనతకు చిహ్నాలు.1953 లో [[అవతార్ మెహెర్ బాబా]] వారి పాద స్పర్శచే ఈ గడ్డ మరలా పునీతం కాబడి అన్ని మతముల వారికి నిలయం అయింది.
నిరవద్యపురమునకు నిరవద్యప్రోలు- నిడుదవోలు- నిడదవోలు రూపాంతరం మాత్రమే. అయితే ప్రాచీన పూర్వ చరిత్ర యిచ్చే ఘనకీర్తి భావితారలకు సంస్కృతి
==పట్టణ స్వరూపం==
నిడదవోలును వ్యవసాయపరంగా ఆదుకొనేది [[విజ్జేశ్వరం]] గుండా [[గోదావరి]] నది నుంచి వచ్చే ముఖ్యమైన కాలువ. ఇది నిడదవోలు గుండా ప్రవహిస్తూ వరిచేలకు నీరు అందిస్తోంది. నిడదవోలులో ఈ కాలువ ఒడ్డున కల ప్రాంతాన్ని చినకాశిరేవు అని పిలుస్తారు. చినకాశిరేవులో ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. [[గ్రామదేవత]] అయిన నంగాలమ్మ గుడికుడా చినకాశిరేవులో ఉంది.
[[1970]]
===నిడదవోలు రైల్వే కూడలి===
నిడదవోలు రైల్వే [[కూడలి]] అవ్వడం వలన చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇక్కడకు ఉత్తరాన [[విశాఖపట్నం]] నుండి రాజమండ్రి మీదగా వచ్చే లైను రెండుగా విడి పోయి మళ్ళీ [[విజయవాడ|విజయవాడలో]] కలుసుకుంటాయి. అందులో ఒకటి [[ఏలూరు]] మీదగా, రెండవది తణుకు భీమవరాల మీదగా వెళతాయి. ఇక్కడ కంప్యూటరీకృత టికెట్ బుకింగ్ కూడా
===రైల్వే ఓవర్ బ్రిడ్జి===
రైలు లైను, మరియు [[కాలువ]] ట్రాఫిక్ రాకపోకలకు అడ్డుపడుతున్నాయని, వాటిరెండిటి మీదగా [[1992]]
===నిడదవోలు వార్ఫ్===
పంక్తి 92:
# పెద్ద గాంధీ బొమ్మ
# పొట్టి శ్రీరాములు బొమ్మ
# పాటిమీద <!-- Paatimeeda --> ( గణేష్ ఛౌక్ ) సెంటరు
# వెంకటేశ్వర థియేటరు సెంటరు ( బస్టాపు సెంటరు )
పంక్తి 125:
# డాక్టరు జ్యోతి ఆసుపత్రి, కాలువగట్టు దగ్గర
# govt hospital
# Holycross hospital, near st.Ambrous--[[వాడుకరి:Nspndd|Nspndd]] ([[వాడుకరి చర్చ:Nspndd|చర్చ]]) 04:25, 25 డిసెంబరు 2014 (UTC)
{{commons category|Nidadavole}}
{{నిడదవోలు మండలంలోని గ్రామాలు}}
|