నీలకంఠ సోమయాజి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరింత చదవడానికి: {{commons category|Nilakantha Somayaji}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), కు → కు (2), ఖచ్చితమై → కచ్చితమై (2), విధ్యా → వి using AWB
పంక్తి 44:
}}
 
'''నీలకంఠ సోమయాజి''' ([[Sanskrit]]: नीलकण्ठ सोमयाजि) (1444–1544) ఒక ప్రముఖ గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఈయన [[కేరళ పాఠశాల]] యొక్క గణిత శాస్త్రవేత్త. ఈయన అత్యంత ప్రభావవంతమైన రచనల్లో సమగ్ర ఖగోళ గ్రంథము '''తరణ సంగ్రహ''' 1501 లో పూర్తి అయింది. ఈయన "ఆర్యభట్టియా గ్రంథం" కు విస్తృతమైన వ్యాఖ్యానం సమకూర్చాడు. దీనిని "ఆర్యభట్టియ గ్రంథం భాష్యము'' అని అంటారు. ఈ భాష్యము లో నీలకంఠ సోమయాజి "అనంత శ్రేణి" , త్రికోణమితీయ ప్రమేయాలు, [[బీజగణితం]] సమస్యలు మరియు [[గోళాకార జ్యామితి]] పై చర్చలు జరిపారు. "గ్రహపరీక్షక్రమ" సాధన ఆధారంగా ఖగోళశాస్త్రంలో పరిశీలనలు తయారు చేయడానికి ఒక పుస్తకం.
==జీవిత చరిత్ర వివరాలు==
నీలకంఠ సోమయాజి తన సొంత జీవితం గురించి వివరాలు రికార్డ్ చేయడానికి భారతదేశం యొక్క పరిశోధక సంప్రదాయాల గూర్చి ఆలోచన చేసిన కొందరు రచయితలలో ఒకరు. అందువల్ల అదృష్టవశాత్తూ ఆయన గురించి కొన్ని ఖచ్చితమైనకచ్చితమైన వివరముల తెలిసినవి.<ref name="text">{{cite web|url=http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_2/20005a5d_s1.pdf|title=Tantrasamgraha with English translation|last=[[K.V. Sarma]] (editor)|coauthors=V.S. Narasimhan (translator)|publisher=Indian National Academy of Science|pages=48|language=[[Sanskrit]] and English|accessdate=17 January 2010}}</ref><ref>''Tantrasamgraha'', ed. [[K.V. Sarma]], trans. V. S. Narasimhan in the Indian Journal of History of Science, issue starting Vol. 33, No. 1 of March 1998</ref>
 
ఆయన రచనలలో "సిద్ధాంతం-నక్షత్రం" పేరుతో ఒకటి మరియు "సిద్ధాంతం-దర్పణం" కూడా తన స్వంత వ్యాఖ్యానంలో ముఖ్యమైనవి. నీలకంఠ సోమయాజి తాను క్రీ.శ 1444 జూన్ 14 న అనగా కలియుగంలో 1,660,181 వ రోజున జన్మించినట్లు పేర్కొన్నాడు. ఆయన సమకాలీనుల సూచనల ప్రకారం నీలకంఠ సోమయాజి యొక్క మలయాళం లోమలయాళంలో వ్రాసిన [[జ్యోతిషశాస్త్రం]] ముఖ్యమైన రచన. దీనిని బట్టి సోమయాజి వంద సంవత్సరములు జీవించియున్నట్లు తెలియుచున్నది. నీలకంఠ సోమయాజి యొక్క విద్యార్థి అయిన "శంకర వారియర్" తన రచన యైన "తరణసంగ్రహ" లో తన వ్యాఖ్య (తరనసంగ్రహ వ్యాఖ్య") లో తరణ సంగ్రహ లోసంగ్రహలో మొదటి చివరి శ్లోకాలలో క్రోనోగ్రామ్స్ ఉన్నట్లు తెలిపాడు. వీటిలో కలియుగంలో (1,680,548) మరియు (1,680,553) పూర్తి యొక్క వివరాలు తరణ సంగ్రహలో ఉన్నవిఉన్నాయి. దీనిని బట్టి యిది క్రీ.శ 1500 లో జరిగినట్లు తెలియుచున్నది.
ఆర్యభట్టీయ గ్రంథం భాష్యం లోభాష్యంలో నీలకంఠ సోమయాజి తాను జాతవేదాస్ యొక్క కుమారుడని పేర్కొన్నాడు మరియు ఆయన సోదరుడు శంకర అని తెలిపాడు. సోమయాజి తాను "గార్గేయ గోత్రం" నకు చెందిన భట్ట అని మరియు ఋగ్వేదంలో అశ్వలాయన సూత్రం యొక్క అనుచరుడని పేర్కొన్నాడు. ఆయన వ్రాసిన "లఘు రామాయణ" ప్రకారం ఆయన కుందగ్రామంలో కెలల్లూర్ కుటుంబానికి చెందిన సభ్యుడని తెలిపారు. అతని భార్య పేరు ఆర్య అనీ మరియు అతను ఇద్దరు కుమారులు రామ మరియు దక్షిణామూర్తి అనీ పేర్కొన్నాడు.
 
ఈయన "వేదాంత" పై అధ్యయనం చేశాడు మరియు రవి క్రింద ఖగోళశాస్త్రం పై కొన్ని అంశాలలో పరిశోధనలు చేశాడు. అయితే ప్రముఖ గణిత శాస్త్రవేత్త "పరమేశ్వరుడు" యొక్క కుమారుడు, ఖగోళశాస్త్రం, గణిత గణనలు, ప్రాథమిక సూత్రాలు ప్రవచించినవాడు అయిన "దామోదర" యొక్క అద్వర్యంలో పరిశోధనలు జరిగాయి. ప్రముఖ మలయాళ కవి "తుంచత్తు రామానుజన్ ఎజ్‌హుథచాన్" ఈయన యొక్క విధ్యార్థివిద్యార్థి అని చెబుతారు. సోమయాజి అనే పేరు వేద సంప్రదాయం ప్రకారం నిర్వహింపబడుతున్న సోమయజ్ఞం నిర్వహించే "నంపురిటి" ని మారుపేరుతో పిలుస్తారు<ref>{{cite web|url=http://www.namboothiri.com/articles/yajnam.htm|title=Yaagam (Yajnam)|last=P. Vinod Bhattathiripad|coauthors=K.D. Nambudripad|date=3 May 2007|publisher=Namboothiri Websites Trust|accessdate=4 February 2010}}</ref>. నీలకంఠ సోమయాజి కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం నిర్వహింపబడే సోమయజ్ఞాన్ని నిర్వహించారు. దీనిని నిర్బహింపబడుట వలన తర్వాతి కాలంలో సోమయాజి అయ్యారు.
 
==బహుముఖ ప్రజ్ఞాశాలి==
నీలకంఠ సోమయాజి యొక్క రచనలు భారతీయ తత్వశాస్త్రం లోతత్వశాస్త్రంలో మరియు సంస్కృతి యొక్క అనేక శాఖలలో శక్తివంతమైనవి.ఆయన రచనలలో మీమాంస అధికారం, పింగళ యొక్క చంద్ర సూత్ర నుండి విస్తృతంగా వ్యాఖ్యానాలు, ధర్మ సూత్రాలు , భగవత మరియు విష్ణుపురాణం ముఖ్యమైనవి.ఒక సమకాలీన తమిళ ఖగోళ శాస్త్రవేత్త అయిన "సుందరరాజ" తెలిపిన ప్రకారం భారతీయ తత్వశాస్త్రంలో ఆరు వ్యవస్థలు నిర్వహించే వ్యక్తి నీలకంఠ సోమయాజి అని తెలియుచున్నది..<ref name="text"/>
 
==ఖగోళ శాస్త్రం==
తాను వ్రాసిన "తరణ సంగ్రహ" లో నీలకంఠ సోమయాజి ఆర్యభట్ట యొక్క "బుధుడు", "శుక్రుడు" యొక్క గ్రహ నమూనాలను తిరిగి పరిశీలించాడు. 17 వ శతాబ్దంలో కెప్లర్ యొక్క గ్రహనియమాలు ప్రతిపాదించక పూర్వమే సోమయాజి గ్రహాల యొక్క కేంద్రము గూర్చి ఖచ్చితమైనకచ్చితమైన సమీకరణాలను ప్రతిపాదించాడు.<ref name=Joseph>George G. Joseph (2000). ''The Crest of the Peacock: Non-European Roots of Mathematics'', p. 408. [[Princeton University Press]].</ref> ఆర్యభట్టు ప్రతిపాదించిన ఆర్యభట్టీయం యొక్క వ్యాఖ్యానాన్ని "ఆర్యభట్టీయ భాష్యం" లో వ్రాసాడు. యిందులో యీయన [[సూర్యకేంద్రక సిద్ధాంతం]] యొక్క గణనలను అభివృద్దిఅభివృద్ధి చేశాడు. ఆయన బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, అంర్యు శని గ్రహాలు సూర్యుని చుట్టూ కక్ష్యలలో తిరుగు తున్నట్లు వ్రాశాడు. 16 వ శతాబ్దంలో "టైకోబాహ్రీ" తెలిపిన "టైకోనిక్ వ్యవస్థ" ప్రకారం యీయన రూపొంచించిన సిద్ధాంతం ఒకేరీతిగా యున్నది.అనేక మంది కేరళీయులు సూర్యకేంద్రక సిద్ధాంతాన్నే ఆమోదించారు.<ref name=Joseph/><ref>K. Ramasubramanian, M. D. Srinivas, M. S. Sriram (1994). "[http://www.physics.iitm.ac.in/~labs/amp/kerala-astronomy.pdf Modification of the earlier Indian planetary theory by the Kerala astronomers (c. 1500 AD) and the implied heliocentric picture of planetary motion]", ''[[Current Science]]'' '''66''', p. 784-790.</ref>
 
==పనులు==
"https://te.wikipedia.org/wiki/నీలకంఠ_సోమయాజి" నుండి వెలికితీశారు