చింతామణి (నాటకం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 10:
== నాటక కథ ==
చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి,చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది.
▲ అత్తవారిచ్చిన అంటుమామిడితొట అనే పద్యము ప్రసిద్దం .
నాటకం లోని కొన్ని పద్యాలు.
Line 25 ⟶ 22:
కాలుబెట్టిన తోనె కాంతుని మెడ విరిచి
తన మగడెంత ఆర్జన పరుడైన
ప్రాణేషుడొకటి తెల్ప తా నొకటి సల్పి
విభుడెందులకు నేని విసిగి ఒక్కటి యన్న
పట్టజాలక పెనిమిటి యిట్టె యన్న
బావికిని యేటికిని వడి పరువులెత్తి
భర్త ఎముకలు కొరికెడి భార్య తోడి
కాపురము
అర్ధాంగ లక్ష్మి యైనట్టి ఇల్లాలిని
చీటికి మాటికి చిరబుర లాడుచు
పడుపుగత్తెల యిండ్ల బానిసీండ్రై
బయట యెల్లర చేత పడి వచ్చి యింటిలో
పెట్టుపోతల పట్ల గలట్టి లోటు
Line 53 ⟶ 49:
కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము. [[వాడుకరి:Sekharbabupandilla|Sekharbabupandilla]] ([[వాడుకరి చర్చ:Sekharbabupandilla|చర్చ]]) 08:30, 12 ఏప్రిల్ 2013 (UTC)పందిళ్ళ శేఖర్ బాబు.
[[వర్గం:తెలుగు నాటకాలు]]
▲ ఇది అప్పట్లొ బాగా పేరుపొ0దిన నాటకము
|