ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కూడ → కూడా , గ్రంధము → గ్రంథము (7) using AWB
పంక్తి 14:
 
==కథాంశాలు==
ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలొతులసీవనంలో స్త్రీ శిశువు లభించింది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మంలో భూదేవి. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.
 
ప్రధానకథకు అనుబంధంగా మత్స్యధ్వజుడు, ఖాండిక్యకేశిధ్వజులు, యమునాచార్యుడు, మాలదాసరి అనే కథలున్నాయి. ఇవి విష్ణువు యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.
 
గ్రంధమునగ్రంథమున 7 ఆశ్వాసములు ఉన్నాయి.మొదటి ఆశ్వాసమున ఇష్టదేవతాస్తుతి, గ్రంధకర్తగ్రంథకర్త ప్రశంస, కృతిపతి ప్రశాంస, గ్రంధప్రవృత్తికిగ్రంథప్రవృత్తికి హేతువు, షష్ఠ్యంతములను ఉన్నాయి. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. ఇందలి కృతిపతి ప్రశాంసయందు తెలియవచ్చెడి విషయమేమనగా కృష్ణరాయలు "కళింగదేశంమీద దండెత్తి విజయం సాధించి శ్రీకాకులనికేతుతనండగు శ్రీవిష్ణువుణు సేవింపబోయి ఆ రాత్రి స్వప్నంబున ఆంధ్ర జలజాక్షుడాతనితో ఆంధ్రభాషయందు ఒక్క కృతి మాకు ప్రియముగ నిర్మించమని చెప్పినాడుట".
 
; <U> గ్రంధస్తగ్రంథస్త విషయ క్రమము</U>:
1 ఆశ్వాసము (ఆ) - విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురుంచి వర్ణన.
 
పంక్తి 45:
:గా నుతి కెక్కు సైన్యపతి కాంచనవేత్రము నాశ్రయించెదన్.
 
హరి [[పాంచజన్యము]]ను పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడకూడా ఒనగూర్చునని రాయల శుభాసంశన.
:హరిపూరింప దదాస్య మారుత సుగంధాకృష్ణమై నాభి పం
:కరుహక్రోడమిళిందబృంద మెదు రెక్కం దుష్క్రి యాపంక సం
పంక్తి 76:
==కర్తృత్వ వివాదము==
 
గ్రంధమునుగ్రంథమును శ్రీకృష్ణదేవరాయలుచే వ్రాయబడలేదని [[అల్లసాని పెద్దన]] వ్రాసినాడని కొందరు అనుచుందురు. మరికొందరు వీరిరిరువురు వ్రాయక ఆకాలమున శ్రీకాకుళ విష్ణుదాసులలో ఒక విష్ణువాగ్రేసరుడే దీనిని రచించెనని అనుచుందురు. దీనిని సమర్ధించుటకు పలువురు విమర్శకులు గ్రంధవిషయములనుగ్రంథవిషయములను ఆధారముగా చేసుకొని, గ్రంధశైలిలోగ్రంథశైలిలో పలు విషయములను బట్టి ఆరోపించిరి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు