నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), లు → లు (3), అంచన → అంచనా, ప్రతిష్ట → ప్రతిష్ఠ (2) using AWB |
||
పంక్తి 1:
[[దస్త్రం:AlfredNobel adjusted.jpg|thumb|right|సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్]]
'''నోబెల్ బహుమతులు''' [[భౌతిక శాస్త్రం]]లో, [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రంలో]], [[సాహిత్యము|సాహిత్యం]]లో, [[వైద్యశాస్త్రము|వైద్యశాస్త్రం]]లో కృషి చేసిన [[శాస్త్రవేత్త]]లకు మరియు ప్రపంచ [[శాంతి]]కి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరముల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి బహుమతి మటుకు 1969 నుండి [[:en:Sveriges Riksbank|బ్యాంక్ ఆఫ్ స్వీడన్]] ద్వారా ఇవ్వడము జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్
== నోబెల్ పురస్కారం ప్రదానం చేసే రంగాలు ==
పంక్తి 19:
==నోబెల్ ఉద్దేశ్యం==
ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే స్వీడిష్ శాస్తవ్రేత్త తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక, రసాయానిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రాలలోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన
==నోబెల్ ఎంపిక - అర్హత==
బహుమతికి అర్హులైన వారిని ఎంపిక చేసుకోవడానికి విస్తృతమైన పరిశోధన అనుసరిస్తారు. తద్వారా జరిపే మూల్యాంకన విధానమే ఇప్పటికీ ‘నోబెల్ బహుమతి’ యొక్క ఘనతకు, గౌరవానికి కారణం. నోబెల్ బహుమతికి అర్హులను ఎన్నిక చేయటానికి కొందరు వ్యక్తులను ఎన్నుకొనబడతారు. అందుకుగాను ఎన్నిక చేయబడిన వ్యక్తులలో ఒకరు సిఫారసు చేస్తూ నోబెల్ బహుమతి పొందటానికి అర్హులని వ్రాత మూలకంగా తెలియపరిస్తే అర్హత పొందగల్గుతారు. నోబెల్ బహుమతి ప్రకటించే సంస్థలు దాదాపు ఆరువేల మంది వ్యక్తులను ప్రతిపాదించటానికి లేక నామ్నీకరణం చేయటానికి ఆహ్వానిస్తారు. నోబెల్ శాంతి బహుమతి మాత్రం కేవలం సంస్థలకే ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ కమిటీ తన సన్నాహక కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభిస్తుంది. బహుమతి
==నోబెల్ బహుమతి విలువ..==.
నోబెల్ బహుమతి
==నోబెల్ బహుమతి పొందిన భారతీయులు==
పంక్తి 37:
==2. సర్ సి.వి.రామన్ -C.V-Raman (1930)==
భారతదేశానికి ప్రాచీనకాలం మంచి విజ్ఞాన శాస్త్రంలో కొంత కృషి చేసిన కీర్తి
==3. హర్గోవింద్ ఖొరానా-HGKhorana (1968)==
పంక్తి 45:
==4. మదర్ థెరిస్సా ,mother therisa(1979)==
మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి మదర్ థెరిస్సా. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలోని ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని
==5. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్,subrahmanyan Chandrasekhar (1983)==
పంక్తి 52:
==6. అమర్త్యసేన్,Amartya-Sen (1998)==
అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న వారిలో భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ అమర్త్యసేన్. మొత్తం ప్రపంచ దేశాలు, అర్థశాస్త్రం మీద నూతన దృష్టిసారించడానికి కారణం అయిన వ్యక్తి అమర్త్యసేన్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని
==7. విద్యాధర్ సూరజ్ నయిపాల్,Vidyadhar Suraj Naipaul (2001)==
పంక్తి 60:
==8. వెంకట్రామన్ రామకృష్ణన్,Venkatraman Ramkrishanan (2009)==
సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, విద్యాధర్ సూరజ్ నయిపాల్ల తరువాత నోబెల్ పురస్కారం అందుకున్న, విదేశాల్లో స్థిరపడిన మరో భారత సంతతి శాస్తవ్రేత్త వెంకట్రామన్ రామృష్ణన్. ఈయన జీవరసాయన శాస్తజ్ఞ్రుడు. తమిళనాడులోని చిదంబరంలో 1952 సంవత్సరములో జన్మించాడు. తండ్రి ఉద్యో గరీత్యా గుజరాత్కు వెళ్ళడంతో బాల్యం, విద్యాభ్యాసమంతా బరోడాలో గడిచింది. మహారాజా శాయాజీరావు
==మహాత్మా గాంధీ(Gandhi)కి నోబెల్ బహుమతి ఎందుకు రాలేదు?==
ఇది ప్రపంచంలోని అనేకులకు వచ్చే ఇంకొక సందేహం. 1937, 1938, 1939, 1947 సంవత్సరాలలో మహాత్మా గాంధీ పేరు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం జరిగింది. 1937లోను, అటు తరువాత కొంతకాలం పాటు ఆయన అను చరులకే అర్థం కాని ఆయన సిద్ధాంతాలున్నా యని నోబెల్ కమిటీవారు ఆయన పేరును తుది జాబితాలో చేర్చలేదు. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు విషయంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు అవార్డు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1948లో నోబెల్ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయినారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన
==చివరి కోరిక==
ఆధునిక భారతదేశంలో వైద్యం, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ రంగాలు విజృంభించి యువకులకు ఉపాధి అవకాశా లకు ఆకర్షితులై మౌ లికమైన శాస్త్ర పరిశోధన, శాస్ర్తీయ విజ్ఞాన అధ్యయనాలను అంతగా పట్టించుకోవడం లేదు. సి.వి.రామన్ వంటి మహా శాస్తజ్ఞ్రుడు ఏ విదేశీ విద్య, శిక్షణ లేకుండా స్వతహాగా కళాశాల స్థాయినుంచే శాస్ర్తీయ విషయ పరిశోధనా రంగంలో విశేష పరిశ్రమ చేసి, నోబెల్ బహుమతిని పొంది భారతదేశానికి ఎనలేని కీర్తి
==మూలము==
పంక్తి 78:
* [[నోబెల్ కవిత్వం (పుస్తకం)]]
<!--
<!--Categories-->
[[వర్గం:నోబెల్ బహుమతి]]
[[వర్గం:పురస్కారాలు]]
<!--Interwiki-->
|