నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), లు → లు (3), అంచన → అంచనా, ప్రతిష్ట → ప్రతిష్ఠ (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:AlfredNobel adjusted.jpg|thumb|right|సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్]]
'''నోబెల్ బహుమతులు''' [[భౌతిక శాస్త్రం]]లో, [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రంలో]], [[సాహిత్యము|సాహిత్యం]]లో, [[వైద్యశాస్త్రము|వైద్యశాస్త్రం]]లో కృషి చేసిన [[శాస్త్రవేత్త]]లకు మరియు ప్రపంచ [[శాంతి]]కి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరముల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి బహుమతి మటుకు 1969 నుండి [[:en:Sveriges Riksbank|బ్యాంక్ ఆఫ్ స్వీడన్]] ద్వారా ఇవ్వడము జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్ హోం లోహోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగములలో విశేషమైన కృషి/పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు/పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.
 
== నోబెల్ పురస్కారం ప్రదానం చేసే రంగాలు ==
పంక్తి 19:
 
==నోబెల్‌ ఉద్దేశ్యం==
ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ అనే స్వీడిష్‌ శాస్తవ్రేత్త తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక, రసాయానిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రాలలోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంధానికిగానుగ్రంథానికిగాను సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన విల్లులో ప్రతిపాదన చేసాడు.
 
==నోబెల్‌ ఎంపిక - అర్హత==
బహుమతికి అర్హులైన వారిని ఎంపిక చేసుకోవడానికి విస్తృతమైన పరిశోధన అనుసరిస్తారు. తద్వారా జరిపే మూల్యాంకన విధానమే ఇప్పటికీ ‘నోబెల్‌ బహుమతి’ యొక్క ఘనతకు, గౌరవానికి కారణం. నోబెల్‌ బహుమతికి అర్హులను ఎన్నిక చేయటానికి కొందరు వ్యక్తులను ఎన్నుకొనబడతారు. అందుకుగాను ఎన్నిక చేయబడిన వ్యక్తులలో ఒకరు సిఫారసు చేస్తూ నోబెల్‌ బహుమతి పొందటానికి అర్హులని వ్రాత మూలకంగా తెలియపరిస్తే అర్హత పొందగల్గుతారు. నోబెల్‌ బహుమతి ప్రకటించే సంస్థలు దాదాపు ఆరువేల మంది వ్యక్తులను ప్రతిపాదించటానికి లేక నామ్నీకరణం చేయటానికి ఆహ్వానిస్తారు. నోబెల్‌ శాంతి బహుమతి మాత్రం కేవలం సంస్థలకే ఇవ్వడం జరుగుతుంది. నోబెల్‌ కమిటీ తన సన్నాహక కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభిస్తుంది. బహుమతి ప్రధానప్రదాన కమిటీలు పూర్తి నిర్ణయాలు అధికారాలు ఉన్న సంఘాలు, ఏకగ్రీవంగా కమిటీ చేసిన ఏ ప్రతిపాదననైనా కూడా బహుమతి నిర్ధాయక సంఘం తోసిపుచ్చవచ్చు. బహుమతి నిర్ధాయక సంఘంవారి అంతిమ నిర్ణయం తిరుగులేనిది. ఆ నిర్ణయాలకు ఇక పునర్విచారణ ఉండదు.
 
==నోబెల్‌ బహుమతి విలువ..==.
నోబెల్‌ బహుమతి ప్రధానోత్సవముప్రదానోత్సవము ప్రతి సంవత్సరము ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి అనగా డిసెంబరు 10వ తేదీ నాడు జరుపబడుతుంది. ఈ బహుమతి ప్రధానోత్సవంప్రదానోత్సవం స్టాక్‌హోమ్‌ సమావేశ మందిరంలో జరుగుతుంది. స్వీడన్‌ రాజు చేత ప్రతీ బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రము, బంగారు పతకము, బహుమతి ధన మొత్తాన్ని నిర్థారించుతున్న పత్రములు బహుకరించబడతాయి. నోబెల్‌ బహుమతికై ఇచ్చే ధనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నోబెల్‌ తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ధనాన్ని కూడా కొంత భాగం దీనికి మళ్ళించినందువల్ల ఈ మొత్తం సంవత్సరం, సంవత్సరం మారుతూ వుంటుంది. దీని విలువ స్విస్‌ కోనార్టు నుండి భారతీయ... విలువ ప్రకారము 300 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనఅంచనా.
 
==నోబెల్‌ బహుమతి పొందిన భారతీయులు==
పంక్తి 37:
==2. సర్‌ సి.వి.రామన్‌ -C.V-Raman (1930)==
 
భారతదేశానికి ప్రాచీనకాలం మంచి విజ్ఞాన శాస్త్రంలో కొంత కృషి చేసిన కీర్తి ఉన్నదిఉంది. కానీ తురుష్కుల పరిపాలనలో దేశం వెయ్యి సంవత్సరాలకు పైగా అణగి మణగి ఉండటంతో మన విజ్ఞాన శాస్త్ర జ్ఞాన సంపద లుప్తం అయింది. ఆసక్తి అడుగంటి పోయింది. అలాంటి సమయంలో, దేశాన్ని ప్రపంచ విజ్ఞాన శాస్త్ర పటం మీదకు చేర్చ గలిగినవాడు, నేటికి నాటికి కూడా పూర్తి భారతీయుడై ఉండి తన విజ్ఞాన శాస్త్ర్త పరిశోధనలకు నోబెల్‌ బహుమతిని పొందిన మహామహుడు ఒక్కడు ఉన్నాడు. ఆయనే సర్‌ చంద్రశేఖర్‌ వెంకటరామన్‌. వాల్తేరులో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల శాస్త్ర సాంకేతిక శాఖ యొక్క సంపూర్ణ అభివృద్ధికి ఆయన చాలా గొప్ప నిర్మాణాత్మక పాత్రవహించాడు. 1954 లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలో అత్యుత్తమ బిరుదు ‘భారతరత్న’ను ప్రవేశపెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, చక్రవర్తుల రాజగోపాలాచారి, సి.వి.రామన్‌కు ప్రధానం చేసింది.
 
==3. హర్‌గోవింద్‌ ఖొరానా-HGKhorana (1968)==
పంక్తి 45:
==4. మదర్‌ థెరిస్సా ,mother therisa(1979)==
 
మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి మదర్‌ థెరిస్సా. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలోని ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుట లోఆదుకొనుటలో ఆమెను మించిన వారు లేరు. ప్రపంచంలోని గొప్ప మహిళామణులలో ఎవరు అంటే ఆమె పేరు పేర్కొనకుండా వేరొకరి పేరు చెప్పటానికి కుదరదు. అందుకే ఆమె ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనిత అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. 1929 జనవరి 6వ తేదిన భారతదేశంలోని కలకత్తా నగరం చేరుకున్నది. అప్పటినుండి విద్యాబోధన చేస్తూ... 1947లో పేదరికాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసింది. ‘శాంతినగర్‌’ అనే పేరుతో అసన్‌సోల్‌ నగరం ఒక కాలనీ కట్టుకునేటట్లు కుష్టు రోగం గలవారిని ప్రోత్సహించింది. స్ర్తీ ధార్మిక సమాఖ్య, మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ అనే ధార్మిక సంస్థను నెలకొల్పింది. పద్మశ్రీ, భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారాలు మదర్‌ థెరిస్సాకు అందించారు. ఆమె చేసిన సేవలు శాంతి బోధనకు ప్రపంచ అత్యున్నత పురస్కారం నోబెల్‌ శాంతి బహుమతి ఆమెను వరించింది.
 
==5. సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌,subrahmanyan Chandrasekhar (1983)==
పంక్తి 52:
 
==6. అమర్త్యసేన్‌,Amartya-Sen (1998)==
అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందుకున్న వారిలో భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌. మొత్తం ప్రపంచ దేశాలు, అర్థశాస్త్రం మీద నూతన దృష్టిసారించడానికి కారణం అయిన వ్యక్తి అమర్త్యసేన్‌. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని శాంతినికేతన్‌ లోశాంతినికేతన్‌లో పుట్టిన అమర్త్యసేన్‌కు పేరు పెట్టింది రవీంద్రనాథ్‌ టాగూర్‌. అమర్త్యసేన్‌ ప్రపంచ ఆర్థికశాస్త్రంలో దారిద్య్రం, కరువులకు అన్వ యించేటట్లుగా నైతిక, తాత్త్విక అసమానత లుఅసమానతలు వివరించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞ కుప్రజ్ఞకు 1998లో ఆయనను ఆర్థిక శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్‌ బహుమతి వరించింది. అదే సంవత్సరం భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక ‘భారతరత్న’ బిరుదు ఇవ్వబడింది. ఇప్పటివరకు అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మేధావి.
 
==7. విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌,Vidyadhar Suraj Naipaul (2001)==
పంక్తి 60:
==8. వెంకట్రామన్‌ రామకృష్ణన్‌,Venkatraman Ramkrishanan (2009)==
 
సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌ల తరువాత నోబెల్‌ పురస్కారం అందుకున్న, విదేశాల్లో స్థిరపడిన మరో భారత సంతతి శాస్తవ్రేత్త వెంకట్రామన్‌ రామృష్ణన్‌. ఈయన జీవరసాయన శాస్తజ్ఞ్రుడు. తమిళనాడులోని చిదంబరంలో 1952 సంవత్సరములో జన్మించాడు. తండ్రి ఉద్యో గరీత్యా గుజరాత్‌కు వెళ్ళడంతో బాల్యం, విద్యాభ్యాసమంతా బరోడాలో గడిచింది. మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయం లోవిశ్వవిద్యాలయంలో బీయస్సీ ఫిజిక్స్‌ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి భౌతికశాస్త్రంలో పీహెచ్‌.డీ చేసి అక్కడే స్థిరపడ్డాడు. రైబోసోముల రూపము, ధర్మములపై చేసిన పరిశోధనలకు గాను రసాయన శాస్త్రంలో 2009 నోబెల్‌ పురస్కారం లభించింది.
 
==మహాత్మా గాంధీ(Gandhi)కి నోబెల్‌ బహుమతి ఎందుకు రాలేదు?==
 
ఇది ప్రపంచంలోని అనేకులకు వచ్చే ఇంకొక సందేహం. 1937, 1938, 1939, 1947 సంవత్సరాలలో మహాత్మా గాంధీ పేరు నోబెల్‌ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం జరిగింది. 1937లోను, అటు తరువాత కొంతకాలం పాటు ఆయన అను చరులకే అర్థం కాని ఆయన సిద్ధాంతాలున్నా యని నోబెల్‌ కమిటీవారు ఆయన పేరును తుది జాబితాలో చేర్చలేదు. 1947లో పాకిస్తాన్‌ ఏర్పాటు విషయంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు అవార్డు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1948లో నోబెల్‌ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయినారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తుల కువ్యక్తులకు నోబెల్‌ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును ఆయన వ్రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్‌ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకోబడింది. ఒక అర్హులు ఎవ్వరూ లేకపోవడంతో ఆ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు. అంతేగాని కొందరు ఊహించినట్లుగా ఆయన బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడపటం వలన, తెల్లవారికి వ్యతిరేకంగా నల్ల వారి తర పున ఉద్యమాలకు నాయకత్వం వహించటం వలనే మహాత్మా గాంధీకి నోబెల్‌ బహుమతి ఇవ్వలేదనే వాదం సరియైనది కాదు. ఇలా ఈ బహుమతుల మీద ఎన్నో ప్రశంస లు, ఎన్నో విమర్శలు.
 
==చివరి కోరిక==
ఆధునిక భారతదేశంలో వైద్యం, ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలు విజృంభించి యువకులకు ఉపాధి అవకాశా లకు ఆకర్షితులై మౌ లికమైన శాస్త్ర పరిశోధన, శాస్ర్తీయ విజ్ఞాన అధ్యయనాలను అంతగా పట్టించుకోవడం లేదు. సి.వి.రామన్‌ వంటి మహా శాస్తజ్ఞ్రుడు ఏ విదేశీ విద్య, శిక్షణ లేకుండా స్వతహాగా కళాశాల స్థాయినుంచే శాస్ర్తీయ విషయ పరిశోధనా రంగంలో విశేష పరిశ్రమ చేసి, నోబెల్‌ బహుమతిని పొంది భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలుప్రతిష్ఠలు తెచ్చాడు. నేటి విద్యార్థులు కూడా అలాంటి మార్గదర్శకత్వం, శిక్షణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మన శాస్తవ్రేత్తల స్ఫూర్తితో ప్రభావితులై, భవిష్య భారతం ఎందరో బహుమతి విజేతలు కావాలి అని నా కోరిక .
 
==మూలము==
పంక్తి 78:
* [[నోబెల్ కవిత్వం (పుస్తకం)]]
 
<!--InterwikiOther languages-->
 
<!--Categories-->
[[వర్గం:నోబెల్ బహుమతి]]
[[వర్గం:పురస్కారాలు]]
 
<!--Other languages-->
<!--Interwiki-->
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు