పంతుల జోగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ని → ని , బడినది. → బడింది., పని చేసి → పనిచేసి using AWB
పంక్తి 36:
}}
 
'''పంతుల జోగారావు''' తెలుగు కథకుడు. ఈయన [[అక్టోబరు 12]], [[1949]]లో విజయనగరం జిల్లా [[పార్వతీపురం]]లో జన్మించాడు.[[సాలూరు]] ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పని చేసిపనిచేసి, 2007 అక్టోబరు 31 వ తేదీన పదవీ విరమణ చేసారు..
 
'''పంతుల జోగారావు''' తెలుగు కథకుడు. ఈయన [[అక్టోబరు 12]], [[1949]]లో విజయనగరం జిల్లా [[పార్వతీపురం]]లో జన్మించాడు.[[సాలూరు]] ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పని చేసి, 2007 అక్టోబరు 31 వ తేదీన పదవీ విరమణ చేసారు..
వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
 
జోగారావు మొదటి కథ 'బహుమతి' 1966 లో ఆంధ్రప్రభఆంధ్రప్రభలో లో ప్రచురించబడినదిప్రచురించబడింది. వీరి అనేక కథలకు బహుమతులు లభించాయి. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన 'గోవుమాలచ్చిమికి కోటి దండాలు', ఆంధ్రపత్రికలో ప్రచురించిన 'మసి మరకలు', ఆంధ్రభూమిలో ప్రచురించిన 'ఊరికి నిప్పంటుకుంది', 'బొమ్మ', 'చింతలుతీరని చీకట్లు', 'శిక్ష', 'అభ్యంతరం లేదు' మొదలైన కథలకు బహుమతులు లభించి, మంచి గుర్తింపు తీసుకొని వచ్చాయి.
 
వీరు నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు, పాల బువ్వ అనే ధారావాహిక శీర్షికలు నిర్వహించారు.
జోగారావు మొదటి కథ 'బహుమతి' 1966 లో ఆంధ్రప్రభ లో ప్రచురించబడినది. వీరి అనేక కథలకు బహుమతులు లభించాయి. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన 'గోవుమాలచ్చిమికి కోటి దండాలు', ఆంధ్రపత్రికలో ప్రచురించిన 'మసి మరకలు', ఆంధ్రభూమిలో ప్రచురించిన 'ఊరికి నిప్పంటుకుంది', 'బొమ్మ', 'చింతలుతీరని చీకట్లు', 'శిక్ష', 'అభ్యంతరం లేదు' మొదలైన కథలకు బహుమతులు లభించి, మంచి గుర్తింపు తీసుకొని వచ్చాయి.
అలాగే, ఆంధ్ర భూమి మాస పత్రికలో వీరి ధారావాహిక శీర్షిక : తేనె లొలికే తెలుగు పద్యం.
 
వీరు నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు, పాల బువ్వ అనే ధారావాహిక శీర్షికలు నిర్వహించారు.
అలాగే, ఆంధ్ర భూమి మాస పత్రికలో వీరి ధారావాహిక శీర్షిక : తేనె లొలికే తెలుగు పద్యం.
నవ్య వార పత్రికలో దాదాపు 100 పైగా పుస్తక సమీక్షలు చేసారు.
 
మంచి కథ (రంజని ప్రచురణ) , నేటి కథ ( కా.రా. మాస్టారి ప్రచురణ) , కథా పార్వతీపురం, ఉత్తరాంధ్ర కథలు, ( విశాలాంధ్ర వారి ప్రచురణ ), తెలుగు కథా పారిజాతాలు, ( రమ్య సాహితి ప్రచురణ) కథా వాహిని 2005, ( వాహిని బుక్ ట్రస్టు వార ప్రచురణ ) తెలుగు కథ 1997 ( తెలుగు విశ్వ విద్యాలయం వారి ప్రచురక్ష్) నూరేళ్ళు, నూరుగురు కథకులు, నూరు కథలు ( జయంతి పాపా రావు ప్రచురణ ) , బహుమతి ( సి.పి బ్రౌన్ ప్రచురణ ), కథా నగరం ( కొడవంటి కాశీపతి రావు ప్రచురణ ), పతంజలి తలపులు (శ్రీ.శ్రీ ప్రచురణలు ) యువ కవిత (అ.ర.సం. ప్రచురణ) .. లలో వీరి కథలు, ఇతర రచనలు చోటు చేసుకున్నాయి.
 
 
జోగారావు [[చతుర]] లో ప్రచురించిన 'విషగుళిక', 'అపురూపం' నవలలు గుర్తించబడ్డాయి. వీరి కథ నరమేధం జరుగుతుంది ని [[కె.వి.ఎల్.నరసింహారావు]] హిందీ లోకి అనువదించి, 'నరమేధ్' పేరుతో సారిక పత్రికలో ప్రచురించారు. వీరి కథల సంపుటి 'అపురూపం' 1998 లో డా.[[సి.నారాయణరెడ్డి]] గారిచే ఆవిష్కరించబడింది.
 
జోగారావు [[చతుర]] లో ప్రచురించిన 'విషగుళిక', 'అపురూపం' నవలలు గుర్తించబడ్డాయి. వీరి కథ నరమేధం జరుగుతుంది నిజరుగుతుందిని [[కె.వి.ఎల్.నరసింహారావు]] హిందీ లోకి అనువదించి, 'నరమేధ్' పేరుతో సారిక పత్రికలో ప్రచురించారు. వీరి కథల సంపుటి 'అపురూపం' 1998 లో డా.[[సి.నారాయణరెడ్డి]] గారిచే ఆవిష్కరించబడింది.
 
==కథలు:==
Line 67 ⟶ 63:
==మూలాలు==
* [[కథా కిరణాలు]] : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.
 
 
 
[[వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/పంతుల_జోగారావు" నుండి వెలికితీశారు