పట్నం శేషాద్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
'''పట్నం శేషాద్రి ''' [[మహబూబ్ నగర్ జిల్లా]]లోని [[గద్వాల]] ప్రాంతానికి చెందిన కవి. రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేసి, విరమణ చేశారు. ప్రస్తుతం సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. పరిపాలనలో భాగంగా విరివిగా తెలుగు భాష వాడకాన్ని ప్రోత్సహించిన అధికారిగా అప్పటి(2013) అధికార భాషా సంఘం అధ్యక్షుడు [[మండలి బుద్ధప్రసాద్]] నుండి అవార్డును స్వీకరించాడు.▼
▲'''పట్నం శేషాద్రి ''' [[మహబూబ్ నగర్ జిల్లా]]లోని [[గద్వాల]] ప్రాంతానికి చెందిన కవి. రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా
== కుటుంబనేపథ్యం ==
వీరి తండ్రి గద్వాలకు చెందిన పట్నం నర్సప్ప, తల్లి పాగుంటమ్మ.
Line 5 ⟶ 7:
గద్వాలలో డిగ్రీ వరకు చదివిన శేషాద్రి, తరువాత ఎం.ఎస్సీ., వృక్షశాస్త్రం చదివారు. అందులో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు.
== ఉద్యోగ జీవితం ==
[[1985]]లో [[మెదక్]] జిల్లాలో[[జగదేవ్పూర్]] మండలంలో తాహశిల్దారుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత [[వరంగల్]] డి.ఆర్.వో. గా, [[నిజామాబాద్]] జిల్లా అధనపు సంయుక్త కలెక్టర్ గానూ
== సాహిత్య జీవితం ==
మెదక్ జిల్లా [[జగదేవ్పూర్]] మండలంలో
=== రచనలు ===
# కవితాసుమాలు: 41 కవితలతో కూడిన ఈ సంకలనం [[2007]]
# అక్షరదళాలు: ఇది నానీల సంపుటి. [[2008]]లో వెలువడిన ఈ పుస్తకాన్ని [[సి. నారాయణరెడ్డి]] ఆవిష్కరించారు.
# విచిత్ర వర్ణాలు: ఇది వచన కవితా సంపుటి [[2015]] జనవరిలో వెలువడింది. దీనిని అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఆవిష్కరించారు<ref>అక్షర దళపతి శేషాద్రి,మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజి సంఖ్య-9, ఈనాడు దినపత్రిక, తేది:08.10.2015</ref>.
|