యామినీ సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యామినీ సరస్వతి''' కలంపేరుతో రచనలు చేసిన ఇతని అసలు పేరు దొర్నిపాటి వేంకట సుబ్బారావు<ref>కర్నూలు జిల్లా రచయితల చరిత్ర - కె.ఎన్.ఎస్.రాజు - పేజీలు 234-237</ref>.
==జీవిత విశేషాలు==
ఈయన [[కర్నూలు]]జిల్లా [[బనగానపల్లె]] మండలం [[జిల్లెల (బనగానపల్లె)|జిల్లెల]] గ్రామంలో పుట్టాడుపుట్టారు. బి.ఎ. పట్టభద్రుడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కొంతకాలం వ్యవసాయం చేసి రైతుగా కొనసాగాడు. ఇతడు యాబైకిపైగా నవలలు వ్రాశాడు. ఇతడు తెలుగుచలన చిత్రాలకు కూడా పని చేశారు. [[తాండ్ర పాపారాయుడు (సినిమా)|తాండ్ర పాపారాయుడు]], [[విశ్వనాథ నాయకుడు]] వంటి చిత్రాలకు కథను సమకూర్చాడు. [[విశ్వామిత్ర]] హిందీ హిందీటీవీటీవీ సీరియల్‌కు కూడా పనిచేశాడు. [[ఈటీవి]]లో ప్రసారమైన [[శివలీలలు (ధారావాహిక)|శివలీలలు]] సీరియల్‌కు కథను అందించాడు. ఇతడు కొంతకాలం తన స్వస్థలం నుంచి మంజుల అనే సాహిత్య పత్రికను నడిపాడు. ఆ పత్రిక ద్వారా ఎందరోయువ రచయితలను ప్రోత్సహించాడు. అయితే తన కుమారుడు ఆకస్మికంగా మరణించడంతో కలత చెంది దాన్ని ఆపేశాడు. అనంతరం ఈయన ఉదయం పత్రికలో పనిచేశాడు. ప్రాచీన తెలుగుసాహిత్యంలో యామినీ సరస్వతికి మంచి పరిచయం ఉంది<ref>[http://telugu.oneindia.com/news/2004/09/05/yamini.html| ప్రముఖరచయిత యామినీ సరస్వతికన్నుమూత]</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/యామినీ_సరస్వతి" నుండి వెలికితీశారు