పానిపట్టు యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (2), పోయినది. → పోయింది., → (2) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Babur Setting Out with His Army from the book of Le Costume Historique c. 1876.jpg|thumb|తన సైన్యాన్నిపర్యవేక్షిస్తున్న బాబర్ ]]
'''పానిపట్టు యుద్ధాలు''' : 1526, 1556, 1761 లో జరిగిన ఉత్తరభారతదేశ చరిత్రలో మూడు ముఖ్యమైన యుద్ధాలు. మొదటి యుద్ధం భారతదేశంలో మొఘలాయిల పరిపాలనకు నాంది పలకగా, రెండవ యుద్ధం పట్టు మొఘలుల పట్టు నిలుపుకొనేందుకు, మూడవ యుద్ధం వారి పాలనకు అంతమయ్యేందుకు కారణమయ్యాయి.
==మొదటి పానిపట్టు యుద్ధం==
మొదటి పానిపట్టు యుద్ధంలో [[ఏప్రిల్ 21]], [[1526]] న మొఘలుల నాయకుడైన [[బాబర్]] కూ, అప్పటి [[కాబూల్]] పరిపాలకుడైన సుల్తాన్ [[ఇబ్రాహీం లోడీ]] కి మధ్య జరిగింది. సుల్తాన్ సైన్యం మొఘలాయిల సైన్యం కన్నా చాలా పెద్దది. కానీ అందరూ ఒక్కసారిగా పాల్గొనకుండా విడివిడిగా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ మరణించాడు. అతని సైన్యం సులభంగా ఓడిపోయినదిఓడిపోయింది. భారతదేశంలో మొఘలుల పరిపాలనకు ఇదే నాంది.
 
==రెండవ పానిపట్టు యుద్ధం==
రెండవ పానిపట్టు యుద్ధం, [[నవంబర్ 5]], [[1556]] లో మొఘల్ వారసుడైన [[అక్బర్]] సంరక్షుడిగా ఉన్న బైరం ఖాన్ కు, మరియు [[ఆఫ్ఘనిస్థాన్]] కు చెందిన హిందూ సైన్యాధ్యక్షుడు [[హేము]]కు మధ్య జరిగింది. ఇందులో విజయం బైరం ఖాన్ ను వరించింది. దీంతో మొఘలులు అధికారంపై తమ పట్టు నిలుపుకొన్నట్లైంది.
==మూడవ పానిపట్టు యుద్ధం==
ఆప్ఘను సైన్యాధికారి అయిన అహ్మద్ షా అబ్దాలి మరియు మొఘలు చివరి చక్రవర్తి మధ్య జరిగంది.
 
 
 
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/పానిపట్టు_యుద్ధాలు" నుండి వెలికితీశారు