భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు లో → లలో , లో → లో , లు → లు (2), గా → గా , ఖచ్చితమై → కచ్ using AWB |
|||
పంక్తి 1:
[[దస్త్రం:Flag of India.svg|250px|thumb|భారత జాతీయపతాకం<br />[[బొమ్మ:FIAV 111000.svg|20px]] జండా నిష్పత్తి: 2:3]]
'''భారత జాతీయపతాకం''' ప్రస్తుతమున్న రూపంలో [[1947]] [[జూలై 22]]వ తేదీన జరిగిన [[భారత రాజ్యాంగం#రాజ్యాంగ సభ|రాజ్యాంగసభ]] ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది. మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే. దీంట్లో పైనుంచి కిందకు అడ్డపట్టీలవలె వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మధ్యభాగంలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో [[అశోకచక్రం]] ఉంటుంది. ఈ చక్రం నమూనాను [[సారనాథ్]] లోని [[అశోకస్థంభం]] నుంచి తీసుకున్నారు. దీని వ్యాసం తెలుపు రంగు పట్టీ యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులు. జెండా ఎత్తు, వెడల్పుల నిష్పత్తి 2:3. ఇది [[భారత సైన్యం]] యొక్క యుద్ధపతాకం కూడా.
భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన [[పింగళి వెంకయ్య]]. జాతీయపతాకాన్ని [[ఖాదీ]] బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. పతాకావిష్కరణ, వాడకాల గురించి
▲భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన [[పింగళి వెంకయ్య]]. జాతీయపతాకాన్ని [[ఖాదీ]] బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. పతాకావిష్కరణ, వాడకాల గురించి ఖచ్చితమైన [[జాతీయపతాక నియమావళి|నియమావళి]] అమల్లో ఉంది.
== ప్రతీక ==
[[దస్త్రం:Ashoka Chakra.svg|right|thumb|200px|[[అశోకచక్రం]]]]
Line 17 ⟶ 16:
== చరిత్ర ==
[[దస్త్రం:20th_Century_Pre-Independence_Calcutta_Flag_of_India.png|thumb|220px|కలకత్తా జండా]]
20వ శతాబ్దం ప్రారంభంలో [[స్వాతంత్ర్యోద్యమం]] బాగా ఊపందుకున్నప్పుడు జాతీయోద్యమ స్ఫూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయపతాకం అవసరమైంది. [[1904]]లో [[వివేకానందుడు|వివేకానందుడి]] శిష్యురాలైన [[ఐర్లండు|ఐరిష్]] వనిత [[సోదరి నివేదిత]] భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్యభాగంలో [[వజ్రాయుధం]], [[తెల్ల తామర]] గుర్తులున్నాయి. "(భారత) మాతకు వందనం" అనే అర్థం వచ్చే బెంగాలీ మాటలు "বন্দে মাতরম (వందేమాతరం)" ఆ జెండా మీదున్నాయి. ఎరుపు స్వాతంత్ర్య పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర
[[దస్త్రం:India1907Flag.png|thumb|220px|1907 లో మేడం భికాజీ కామా ఎగరేసిన జండా]]
Line 23 ⟶ 22:
[[దస్త్రం:Flag of India 1917.svg|thumb|right|220px|1917 లో హోంరూల్ ఉద్యమంలో వాడిన జండా]]
[[1907]] [[ఆగష్టు 22]] న మేడం [[భికాజీ కామా]] [[జర్మనీ]] లోని స్టుట్గార్ట్ లో మరో జండాను ఎగరేసింది. ఈ జండాలో పైన ఆకుపచ్చ, మధ్యన కాషాయం, అడుగున ఎరుపు రంగులు ఉన్నాయి. ఇందులో ఆకుపచ్చ ఇస్లాముకు, కాషాయం హిందూ, బౌద్ధాలకు సూచికలు. ఆకుపచ్చ పట్టీలో బ్రిటిషు భారతంలోని 8 ప్రావిన్సులకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్యనున్న కాషాయ పట్టీలో దేవనాగరి లిపిలో వందేమాతరం రాసి ఉంది. అడుగున ఉన్న పట్టీలో స్థంభానికి దగ్గరగా నెలవంక, రెండో చివర సూర్యుడు ఉన్నాయి. ఈ జండాను భికాజీ కామా, [[వీర సావర్కార్]], [[శ్యాంజీ కృష్ణ వర్మ]]
[[దస్త్రం:1921 India flag.svg|thumb|220px|1921లో అనధికారికంగా స్వీకరించబడిన జెండా]]
[[1917]]లో [[బాలగంగాధర తిలక్|తిలక్]], [[అనీబిసెంట్]]
దానికి ఒక సంవత్సరం క్రితమే [[1916]]లో [[మచిలీపట్నం|మచిలీపట్నానికి]] చెందిన [[పింగళి వెంకయ్య]] ఒక జాతీయపతాకాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని గుర్తించిన ఉమర్ సుభాని, ఎస్.బి.బొమ్మన్జీ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మిషన్ ను ఏర్పాటుచేశారు. వెంకయ్య తాను రూపొందించిన పతాకాన్ని గాంధీజీకి చూపించగా, ఆయన దాంట్లో భారతదేశానికీ, దేశం తానెదుర్కొంటున్న సమస్యలనుంచి విముక్తి పొందడానికీ చిహ్నంగా నిలిచిన '''చరఖా''' (రాట్నము)ను చేర్చమని సలహా ఇచ్చాడు. నిరాడంబరమైన రాట్నము గాంధీజీ నేతృత్వంలో భారతదేశ ఆర్థిక పునరుత్థానానికి ప్రతీకగా నిలిచింది. పింగళి వెంకయ్య గాంధీ సూచన ప్రకారం ఎరుపు-ఆకుపచ్చ రంగు పట్టీలమీద రాట్నము గుర్తును రూపొందించి చూపాడు. ఐతే అది అన్నిమతాలకూ ప్రాతినిధ్యం వహించేలా లేదని గాంధీ దాన్ని తిరస్కరించాడు.
గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇంకొక త్రివర్ణపతాకం పైనుంచి క్రిందకు వరుసగా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపుపట్టీలతో, మూడు పట్టీలమీదుగా ఒకే పెద్ద రాట్నము గుర్తుతో రూపొందించబడింది. ఆ మూడు పట్టీలు మైనారిటీ మతాలు, ముస్లిం, హిందూ మతాలకు సూచికలు. ఇది అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరకంగా స్వాతంత్ర్యపోరాటం సాగిస్తోన్న ఐర్లాండు పతాకాన్ని పోలి ఉంది. ఈ పతాకాన్ని [[అహమ్మదాబాదు]] కాంగ్రెసు సమావేశంలో ఆవిష్కరించారు. ఇది కాంగ్రెసు అధికారపతాకం కాకపోయినా జాతీయోద్యమంలో ఎక్కువగా వాడారు.
ఐతే ఆ జెండాలో మతాలకు చిహ్నాలుండడం చాలామందికి నచ్చలేదు. [[1924]]లో కలకత్తాలో సమావేశమైన ఆలిండియా సంస్కృత కాంగ్రెస్ హిందువులకు చిహ్నాలుగా కాషాయరంగును, [[విష్ణువు]] ధరించే గదను చేర్చాలని కోరింది. అదే సంవత్సరం హిందూ యోగుల, ముస్లిం ఫకీర్లు-దర్వేషీల వైరాగ్యానికి చిహ్నమైన జేగురురంగును చేర్చాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. సిక్ఖులు తమ మతచిహ్నంగా పసుపురంగును కూడా చేర్చాలని, లేనట్లైతే మతపరమైన సూచికలను పూర్తిగా తొలగించాలని కోరారు.
Line 38 ⟶ 37:
[[దస్త్రం:1931 Flag of India.svg|thumb|220px|right|[[పింగళి వెంకయ్య]] రూపొందించిన 1931 నాటి జెండా. దీన్నే రెండవప్రపంచయుద్ధంలో [[అర్జి హుకుమతె ఆజాద్ హింద్]] వాడుకొంది]]
తర్వాత [[1931]] కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు, మధ్యలో చరఖాతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని స్వీకరిస్తూ జాతీయజెండాపై తుది తీర్మానం ఆమోదించబడింది.
[[దస్త్రం:Flag of Azad Hind.svg|thumb|220px|రెండవ ప్రపంచయుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ వాడిన జెండా]]
Line 46 ⟶ 45:
== పతాకాన్ని తయారుచేసే పద్ధతి ==
[[1951]]లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ర రాం ప్రసాద్ ([[బి.ఐ.ఎస్.]]) జాతీయపతాకానికి కొన్ని నిర్దేశకాలను రూపొందించింది. ఈ నిర్దేశకాలను మనదేశంలో అమల్లోకి వచ్చిన [[మెట్రిక్]] మానానికి సరిపోయేటట్లు [[1964]]లో ఒకసారి, [[1968]] [[ఆగష్టు 17]]న మరొకసారి సవరించారు. పతాక పరిమాణం, రంగులు, వాడే బట్టకు వర్తించే ఈ నిర్దేశకాలు చాలా
పతాకం తయారీలో ''ఖాదీ'' లేక చేనేత వస్త్రాన్ని మాత్రమే వాడాలి. ఖాదీలో నూలు, పట్టు, ఉన్ని బట్టలను మాత్రమే వాడుతారు. జెండాలో రెండు రకాల ఖాదీని వాడుతారు: జెండా రూపానికి ఖాదీ-బంటింగ్, జెండాను కఱ్ఱకు తగిలించడానికి అవసరమయ్యే బట్టకు ఖాదీ-డక్. ఖాదీ-డక్ ప్రత్యేకమైన beige (పసుపు పచ్చ-బ్రౌన్ కలిసిన రంగు) రంగులో ఉంటుంది. సాంప్రదాయిక నేతలో రెండుపోగులను వాడేచోట ఖాదీ-డక్ లో మూడుపోగులను వాడుతారు. ఇది చాలా అరుదైన నేత. దేశం మొత్తమ్మీద ఈ రకమైన నేతపని తెలిసినవాళ్ళు పదిమందికంటే ఎక్కువ లేరు. ఇంకా చదరపు సెంటీమీటరుకు
జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అవసరమైన ఖాదీ బట్ట ఉత్తర [[కర్ణాటక]]లోని [[ధార్వాడ్]], [[బాగల్కోట్]] జిల్లాల్లోని రెండు చేనేత యూనిట్ల నుంచి వస్తుంది. ప్రస్తుతం దేశంలో జాతీయపతాకాలను తయారుచేయడానికి ప్రభుత్వ అనుమతి గల ఒకేఒక్క సంస్థ [[హుబ్లీ]]లో ఉంది. జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అనుమతి ఇచ్చే అధికారం [[ఖాదీ డెవలప్మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్]] (KVIC) కి ఉన్నప్పటికీ ఆ అనుమతిని రద్దు చేసే అధికారం [[బి.ఐ.ఎస్.]]కు ఉంది.
నేసిన బట్టను పరీక్ష నిమిత్తం [[బి.ఐ.ఎస్.]]కు పంపిస్తారు. తిరిగొచ్చిన తర్వాత [[బ్లీచింగు]] చేసి రంగులద్ది, మధ్యలో అశోకచక్రాన్ని [[స్క్రీన్ ప్రింటింగు]] గానీ, [[స్టెన్సిల్]] గానీ, [[ఎంబ్రాయిడరీ]] గానీ చేస్తారు. చక్రం రెండువైపులా ఒకేచోట స్పష్టంగా కనిపించాలి. జెండాపై వేసిన రంగులను బి.ఐ.ఎస్. పరీక్షించిన తర్వాతే పతాకాలను అమ్మటానికి అనుమతిస్తారు.
Line 93 ⟶ 92:
[[2002]]కు ముందు జాతీయ సెలవుదినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయపతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ [[నవీన్ జిందాల్]] అనే పారిశ్రామికవేత్త [[ఢిల్లీ]] [[హైకోర్టు]]లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాడు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయపతాకాన్ని ఎగురవేయగా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జాతీయపతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తనప్రేమను ప్రకటించుకునే మార్గమని జిందాల్ వాదించాడు.<!--{{inote|see jindal case in reference|jindal}}--> ఆ కేసు<!--{{inote|ref to supreme court|supreme}}--> [[సుప్రీమ్ కోర్టు]]కు వెళ్ళింది. సుప్రీమ్కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయపతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002 [[జనవరి 26]] న అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ, ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీమ్కోర్టు [[యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్]]<ref>(2004) 2 SCC 510</ref> కేసులో పేర్కొంది. జాతీయపతాకాన్ని ఎగరేసే హక్కు సంపూర్ణహక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. దీన్ని భారతరాజ్యాంగంలోని 51A ఆర్టికల్లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించవలసి ఉంటుంది.
వాస్తవంగా జెండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కూడా యూనిఫారాలు
దెబ్బతిన్న జెండాలు
== చిత్రమాలిక ==
|