భాస్కరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →సిద్దాంత శిరోమణి గ్రంథం: clean up, replaced: ప్రశక్తి → ప్రసక్తి using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తo → తం , యూరప్ → ఐరోపా (2), నందలి → లోని (2), లొ → లో, లో → లో (4 using AWB |
||
పంక్తి 2:
సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో '''భాస్కరాచార్యుడు''' చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.
భాస్కరులు క్రీ.శ [[1114]] సంవత్సరంలో [[మహారాష్ట్ర]] లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను. ఇతని
చిన్నప్పటి నుండే గణితంలో అనేక
అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే
భాస్కరుని వంశ వృక్షము:
పంక్తి 12:
== సిద్దాంత శిరోమణి గ్రంథం ==
క్రీ.శ. 1150వ
ఇందులో భాగాలు నాలుగు. అవి
పంక్తి 18:
* 2. బీజగణితం
* 3. గోళాధ్యాయ(గోళాలు, అర్దగోళాలు)
* 4.
[[భాస్కరాచార్యుని లీలావతి గణితం]] అనువాదాన్ని
12 వ శతాబ్దంనాటి భాస్కరుని రచనలు 19 వ శతాబ్దంలో
పైతాగరస్ సిద్దాంతనికి వందకు పైగా నిరూపణలున్నాయ్. అన్నింటిలోకి ఇది అతి సంక్షిప్త నిరూపణ.
[[దస్త్రం:Squire diagram..JPG|thumb|left|పైథాగరస్ సిద్దాంతానికి అత్యంత సులబమైన నిరూపణ]]
చదరం A B C D లో
భాస్కరుడు తనకంటే మూడు శతాబ్దాల పూర్వం మైసూరులో నివసించిన గణిత సార సంగ్రహ మనే గొప్ప గ్రంథం రచించిన దక్షిణ భారతీయ పండితుడు మహావీరాచార్యుని గురించి భాస్కరునికి తెలిసి వుంటే భాస్కరుని రచనలు మరింత లోతులను చూసి వుండేవి.
"18వ శతాబ్దం వరకు గణిత ప్రపంచంలో N x squire + 1 = y squire. దీన్నె ఇప్పుడు " పెల్" సమీకరణం అని అంటున్నారు. క్రీ.శ. 1150 లోనె భాస్కరుడు దీని సాధిండంతో తాను రూపొందించిన 'చక్రవాక ' పద్దతిని ప్రదర్శిస్తూ ఉదాహరణగా 61 X squire + 1 + y squire అనే సమీకరణాన్ని సాధించి చూపాడు. 17వ శతాబ్దంలో గాల్వాస్, అయిలర్ లాంగృంజ్ లు రూపొందించిన విలోమ చక్రీయ పద్దతి, (ఇంవర్స్ సైక్లిన్ మెథడ్) అంటున్న దాన్ని న్యాయంగా భాస్కర సమీకరణం అనాలి " అని ప్రసిద్ధ గణిత చరిత్ర కారుడు కాటర్ ఉద్గాటించడము చాల సమంజసంగా
క్షేత్ర గణితం: ఆచార్యుడు 384 భుజాల క్రమ
16 వ శతాబ్దందాక
ఆచార్యుల వారి రచనలపై వ్యాఖ్యానాలు గాని, స్వతంత రచనలు గాని రాలేదు. కారణాలు ఏమైనా ఆయన అడుగు జాడల్లో స్వతంత్ర సిద్దంతాల వైపు దృష్టి సారించే ప్రయత్నాలు జరగ లేదు. దీనితో భారతీయ గణిత జ్యోతి కొడి గట్టినట్లయింది. ఆచార్యుల వారి ఆలోచనలు తిరిగి అనేక శతాబ్దాల అనంతరం మరెక్కడో "న్యూటన్"
అచార్యుల వారు వివరించక, విదిచిన వివరాలు... విషయాలు.....
పంక్తి 49:
సంఖ్యాయా: స్థానానాం వ్వవహారార్థం కృతా పూర్వై: "
తాత్పర్యం: సంఖ్య లోని అంకెల స్థానాలు కుడినుండి ఎడమకు ('అంకనా వామతో గతి:) ఉత్తరోత్తరంగా దశగుణితాలుగా ( పదింతలుగా) ఒకత్లు, పదులు, వందలు, వేలు, ప్రయుతాలు (పది లక్షలు - మిలియన్, కోట్లు, అర్బుదాలు, అబ్జాలు, ఖర్వములు, నిఖర్వములు,
ఆంగ్ల భాష.... ద్రావిడ భాషల్లో ఈ
ఆంగ్ల భాష.... ద్రవిడ భాషల్లో ముందుగా ఒకట్ల స్థానం, తర్వాత పదుల స్థానం వస్తుంది.
ఉదా: చతుర్దశి (సంస్కృతం, చౌ బీస్.... హింది..
తెలుగు, ఇంగ్లీషులో....\
ఇరవై నాలుగుకు
ఇంగ్లీషులో టొంటి ఫోర్.
దీన్ని ఒక శ్లోకంలో ........
ఉదాహరణం:
దమ్మత్రయం య:
శతత్రయం షష్ట్యధికం ద్విజెభ్యో దత్తం... ర్టిర్ద్వ సైర్వదాశు||
తాత్పర్యం: ఒక దాత మొదటి రోజు 3 దమ్మాలు ఆపై ప్రతి దినం 2 దమ్మాలు చొప్పున పెంచుతూ మొత్తం 360 దమ్మాలు దానం చేశాడు. అ దాన క్రియ ఎన్నాళ్లు కొనసాగిందో తెలుపుము?
వ్వాఖ్య:
పై సూత్రం ఉపయోగిస్తే....
n = squire root of 2- 2 360 +(3-2 1/2)squire root - 3+11/2 x 2
పంక్తి 72:
ఈ శ్లోకానికి వివరణ: కోటి (లంబ) కర్ణాల సంకలితం, భుజం, తెలియగా లంబాన్ని కర్ణాన్ని వేరు పరచుటకై సూత్రం:
ఈ శ్లోకం తాత్పర్యం:
దత్తాంశాలు: కర్ణం A B
ఈ సూత్రానుసారం, లంబం = A C = 1/2 ( 32-=16 squire by 3)
= 12 మూరలు, కర్ణం
సమాధానం = 20 మూరలు
ఇదెంత సులభ గ్రాహ్యమో మరొక్క సారి అవగాహన చేసుకొని పరిశీలించండి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమంటే... గతంలో .... భారత
పైథాగరస్ సిద్దాంత సంబందిత మారో ఉదాహరణ: సమస్య: శ్లోకము:
అస్తి స్థంబతే బిలం తదుపరి క్రీడాశిఖండి స్థిత:, స్థంబే హస్తన వోచ్చితే త్రిగుణిత
దృష్ట్యాహిం బిలామావ్రజంత మపతాల్ తర్విక్
[[దస్త్రం:Diagram....paitagaras.JPG|thumb|left|సమస్యకు వివరణ]]
తాత్పర్యం: సమతల భూమి పై 9 మూరల ఎత్తు గల
వివరణ: AC
అంటే A B = B C = C
మరియు C D = C B +B D = a + c
సూత్రం ప్రకార:
కర్ణం
కాబట్టి... a = 1/2 (27 - 81/27) = 12
కనుక పాము బిలానికి 12 మూరల దూరంలో వుండగా నెమలి దాన్ని పట్టుకొన్నది.
పంక్తి 102:
వృత్త క్షేత్రే కరణ సూత్రం వ్వాసే భనందాగ్ని హతే విభక్తే ఖ బాణ సూర్యై పరిధిస్స సూక్ష్మ
ద్వావీశతి ఘ్నె విహృతేధవైలై: స్థూలోధవాస్వా ద్వ్యవహార యోగ్య: ||
పై శ్లోకానికి తాత్పర్యము: వృత్త క్షేత్ర వ్వాసాన్ని 3927 /1250 తో గుణించగా వచ్చినది పరిధి.
వ్వాసాన్ని 22 / 7 తో గుణిస్తే పరిధి మదింపు (సుమారు) విలువ లభిస్తుంది. నిత్య వ్వవహారానికిదే ఉపయోగిస్తుంది.
ఆధునిక గణితంలో పరిధికి - వ్వాసానికి గల
పరిధి / వ్వాసం = 3927 / 1250 = 3.1416 ని సూక్ష్మ విలువ అన్నారు.
"పై" = 22 /7 = 3.14 ను స్థూల విలువ అని నిత్య వ్వహారానికి ఇది చాలునని అన్నారు. అలాగె C = "పై" d అని సూత్రీకరించారు.
పంక్తి 110:
పైన చెప్పిన ఉదాహరణను పూర్తిగా అర్థం చేసుకోవాల్నుకుంటే దానికి కొంత వివరణ కావాలి. లేకుంటే అర్థం కాదు. అదే మంటే .....
ఆచార్యుల వారు సంఖ్యలకు పద సంకేతాలను వాడాతారు. అది అతని విధానము.
ఉదాహరణ: పైన
"భ" అనగా 27 నక్షత్రాలు, "నంద" అనగా నవనందులు అనగా 9, "అగ్ని" అనగా త్రేతాగ్నులు... అనగా 3 . ఈ మొత్తాన్ని కుడినుండి ఎడమకు చదవాలి. కనుక "భనందాగ్ని" అనగా 3937
ఈ గ్రంథం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను, వర్గాలను, వర్గమూలాలను, ధనాత్మక-ఋణాత్మక అంకెలను, వడ్డీ లెక్కలను,
మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు, వర్గ సమీకరణాలను, అనంతం (ఇంఫినిటి)ని కనుగొని చర్చించి, వాటిని సాధించింది. సమీకరణాలను వాటి 3వ, 4వ ఘాతం వరకు సాధించింది. [[త్రికోణమితి]]ని కూడా చాలా చర్చించింది.
|