మస్జిదె నబవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (5), గా → గా , ఉద్దేశ్యం → ఉద్దేశం, స్థంభ → స్తంభ, బ using AWB
పంక్తి 1:
'''ప్రవక్తగారి మస్జిద్''' ( [[అరబ్బీ భాష|అరబ్బీ]]: المسجد النبوی), [[మదీనా]] నగరంలో గలదు. ఈ మస్జిద్ ఇస్లాం మతము లోని రెండవ అతిప్రాధాన్యం గల మస్జిద్. [[మహమ్మదు ప్రవక్త]] గారి ఆఖరి విశ్రాంతి ప్రదేశము. [[మస్జిద్-అల్-హరామ్]] మొదటి ప్రాధాన్యంగలదైతే, [[అల్-అఖ్సా మస్జిద్]] మూడవ ప్రాధాన్యంగలది.
 
ఈ మస్జిద్ ను మహమ్మద్ ప్రవక్తగారు తమ అనుయాయులతో కలసి నిర్మించారు. తరువాత కాలంలో ఇస్లామీయ సామ్రాజ్యపాలకులు విశాలీకరించారు. ఈమస్జిద్ యొక్క విశేషత దీని [[సబ్జ్ గుంబద్]] ''పచ్చని గుంబద్''. ఇది మస్జిద్ కు మధ్యలో వున్నదిఉంది. దీనిని (గుంబద్ ను) 1817 లోనిర్మించారు, పచ్చనిరంగుపూత 1839లోనూ పూసారు. దీనిని 'గుంబద్-ఎ-ఖజ్రా' అని 'ప్రవక్తగారి గుంబద్' అనికూడా అంటారు.<ref name="encyclo">[http://lexicorient.com/e.o/madina.htm Encyclopedia of the orient]</ref> ప్రారంభ ముస్లింల నాయకులైన [[అబూబక్ర్]] [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]] ల సమాధులు కూడా ఈ మస్జిద్ లోనే ఉన్నాయి.
 
నిజానికి ఇది మహమ్మదు ప్రవక్త గారి ఇల్లు; [[మక్కా]] నుండి [[మదీనా]] వలస ([[హిజ్రత్]]) వచ్చిన తరువాత ఇక్కడే స్థిరపడ్డారు. ఇదే ప్రదేశంలో మస్జిద్ నిర్మింపబడింది. ఈ మస్జిద్ ప్రథమంగా గాలిబయట మస్జిద్. దీని మూలనిర్మాణ నమూనానే ప్రపంచంలోని మస్జిద్ లలో ఉపయోగించబడినదిఉపయోగించబడింది.
 
ఈ మస్జిద్ ఒక సామాజిక కేంద్రంగా, న్యాయస్థానంగా మరియు ధార్మిక పాఠశాలగా ఉపయోగపడేది. ఓ చిన్న ఎత్తైన ప్రదేశము [[ఖురాన్]] ఉపదేశకులకు ఉండేది.
పంక్తి 9:
== చరిత్ర ==
 
622 లో [[మక్కా]] నుండి [[మదీనా]] కు [[హిజ్రత్]] (వలస) వెళ్ళిన తరువాత తన నివాసస్థలం ప్రక్కనే, అసలు మస్జిద్ ను [[మహమ్మదు ప్రవక్త]] నిర్మించారు. మదీనా నగరంలో ఈ [[మస్జిద్]] ప్రథమమైనది. ఈ మస్జిద్ ఓ విశాలమైన పైకప్పులేని నిర్మాణము, దీనిలో ఒక ఎత్తైన అరుగు (ప్లాట్ ఫార్మ్) వుండినది. మస్జిద్ కు వచ్చిన సమూహాలకు [[ఖురాన్]] పఠించి వినిపించడానికి ఉపయోగించేవారు. ఈ మస్జిద్ దీర్ఘచతురస్రాకార నిర్మాణం, పొడవూ వెడల్పులు 30x35 మీటర్లు, ఖర్జూరపు చెట్ల కాండములను మట్టిని ఉపయోగించి దీని గోడలు నిర్మించారు. దీనికి 3 ద్వారాలుండేవి; దక్షిణాన "బాబ్ రహ్మా", పశ్చిమాన "బాబ్ [[జిబ్రయీల్]]", తూర్పున "బాబ్ అల్-నిసా". దీని నిర్మాణ ప్రాథమిక సూత్రాలను ప్రపంచంలో నిర్మించిన మస్జిద్ లకు ఉపయోగించారు.
 
లోపల దక్షిణభాగాన పైకప్పుకలిగిన ప్రదేశం "సుఫ్రాహ్" ను ప్రార్థనల కొరకు ఉపయోగించారు. [[ఖిబ్లా]] గా మదీనాకు ఉత్తరదిశన గల [[జెరూసలెం]] లోనుండు [[బైతుల్-ముఖద్దస్]] ను సూత్రీకరించారు. ఈ మస్జిద్ ను సామాజిక కేంద్రంగాను, న్యాయస్థానం గాను, ధార్మిక పాఠశాలగాను ఉపయోగించేవారు. ఏడు సంవత్సరాల తరువాత (629 క్రీ.శ./ 7 హి.శ.), ఈ మస్జిద్ దిగ్విణీకృతమయింది, కారణం ముస్లిం సమూహం పెరగడమే.
 
1839 సం.లో ఈ మస్జిద్ యొక్క గుంబద్ లేక గుంబజ్ ను పచ్చని రంగుతో పూతపూశారు. ఈ గుంబద్ నే ప్రేమాభక్తితో సబ్జ్ గుంబద్ అని గుంబద్-ఎ-ఖజ్రా అని వ్యవహరిస్తారు. ఈ మస్జిద్ లోనే మహమ్మద్ ప్రవక్త ఖననమై యున్నారు. వీరి సమాధి ప్రక్కనే మొదటి మరియు రెండవ ఖలీఫాలైన అబూబక్ర్ మరియు ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ ల సమాధులూ యున్నవి.
 
తరువాత వివిధ ఖలీఫాల కాలాలలో దీనిని విస్తరించారు. 707 లో [[ఉమయ్యద్]] [[ఖలీఫా]] యైన [[అల్-వలీద్ ఇబ్న్ అబ్దుల్ మాలిక్]] (705-715) పాత నిర్మాణాన్ని తొలగించి విశాలీకరించి క్రొత్త నిర్మాణాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణంలో మహమ్మదు ప్రవక్త ఇంటినీ, సమాధినీ కలిపివేశారు. క్రొత్త మస్జిద్ 84 x 100 మీటర్లు అయినది. పునాదులను రాళ్ళతోను, పైకప్పును కలపతోను, రాతి స్థంభాలతోనూస్తంభాలతోనూ నిర్మించారు. మస్జిద్ గోడలు 'మొజాయిక్' తో నిర్మించారు. పనివారిని [[గ్రీకు]] నుండి రప్పించారు. ఈ నిర్మాణం చేపట్టిన ఖలీఫాయే [[డమాస్కస్]] లోని [[ఉమయ్యద్ మస్జిద్]] ను, [[బైతుల్-ముఖద్దస్]] లోని డూమ్ ను కూడా నిర్మించాడు. ప్రాంగణం నలువైపులా గ్యాలరీ నిర్మాణమ్, నాలుగు మూలల్లో నాలుగు [[మీనార్లు]], [[ఖిబ్లా]] దిక్కుగల గోడ యందు పైకప్పులో చిన్న డూమ్ గల ఒక [[మిహ్రాబ్]] దీని ప్రత్యేకతలు.
 
[[అబ్బాసీ ఖలీఫాలు|అబ్బాసీ ఖలీఫా]] అయిన [[అల్-మహది]] (775-785) 778 నుండి 781 వరకు ఈ మస్జిద్ పాత నిర్మాణాన్ని తొలగించి క్రొత్తది నిర్మించాడు. తూర్పు మరియు పశ్చిమ గోడలకు 8 చొప్పున మరియు ఉత్తరదిక్కు గోడకు 4 ద్వారాలు మొత్తం 20 ద్వారాలు నిర్మించాడు. (దక్షిణ దిక్కున గల గోడవైపు ఖిబ్లా గలదు)
పంక్తి 21:
[[మమ్లూక్]] [[సుల్తాన్ (ముస్లిం చక్రవర్తి)|సుల్తాన్]] [[ఖలావూన్]] కాలంలో ప్రవక్తగారి ఇంటి మరియు సమాధి పైభాగాన ఒక డూమ్ ను నిర్మించాడు, బాబ్ అల్-సలామ్ బయట [[వజూ]] కొరకు ఒక నీటి కొలను నిర్మించాడు. సుల్తాన్ [[అల్-నాసిర్ ముహమ్మద్]] మీనార్లను పునరుద్దీకరణ్ చేశాడు. 1481 లో పిడుగుపాటుకు గురై దెబ్బతిన్న మస్జిద్ భాగాన్ని సుల్తాన్ [[ఖైత్ బే]], తూర్పు, పశ్చిమ మరియు ఖిబ్లా గోడలను పునర్నిర్మించాడు.
 
[[ఉస్మానియా సామ్రాజ్యం|ఉస్మానియా సామ్రాజ్యపు]] సుల్తానులు 1517 నుండి [[రెండవ ప్రపంచ యుద్ధం]] వరకూ మదీనా నుమదీనాను తమ ఆధీనంలో ఉంచారు. [[సులేమాన్ చక్రవర్తి]] (1520-1566) పశ్చిమ, తూర్పు దిశల గోడలను ఈశాన్య దిశలో గల మీనార్ ను (ఈ మీనార్ ని "సులేమానియా" అని అంటారు) పునర్నిర్మించాడు. మహమ్మద్ మిహ్రాబ్ (అల్-షాఫియ్య) కు ప్రక్కనే ఇంకో మిహ్రాబ్ (అల్-హనఫ్) ను నిర్మించాడు. ప్రవక్తగారి ఇల్లు మరియు సమాధి పై కొత్త డూమ్ ను నిర్మించి దానిపై సీసపు రేకులను బిగించి దానిపై పచ్చని రంగును పూయించాడు.
 
ఉస్మానియా సుల్తాన్ "అబ్దుల్ మజీద్" (1839-1861) కాలంలో, పునర్నిర్మించారు. మహమ్మదు ప్రవక్త గారి 'గుంబద్' (డూమ్) పై [[ఖసీదా అల్-బుర్దా]] రచించారు. ఈ ఖసీదాను 13వ శతాబ్దానికి చెందిన అరబ్బీ కవి "బుసిరి" రచించాడు. ఖిబ్లా గోడ పై [[ఇస్లామీయ లిపీ కళాకృతులు]] అందంగా నగిషీలతో అలంకరించారు.
పంక్తి 52:
[[దస్త్రం:Madina_Haram_at_evening.jpg|center|thumb|700px|సూర్యాస్తమంలో మస్జిద్-ఎ-నబవి]]
 
ప్రథమంగా ఈ మస్జిద్ అంత పెద్దది గాదు. రాను రాను దీని వైశాల్యాన్ని పెంచుతూ పునర్నిర్మిస్తూ వచ్చారు. 1925 లో ఇబ్న్ సాద్ మదీనాను కైవసం చేసుకొన్న తరువాత, దీనిని అంచెలంచెలుగా విశాలం చేస్తూ పోయారు. 1955లో భారీ రూపంలో విశాలంచేశారు.<ref name="encyclo"/> కొంగ్రొత్త పునర్నిర్మాణాలు 'ఫహద్ రాజు' కాలంలో జరిగాయి. ఎక్కువమంది నమాజు చేయుటకు అవకాశం కల్పించే ఉద్దేశ్యంతోఉద్దేశంతో సువిశాలంజేశారు. ఏర్ కండీషన్ జేయించి, పాలరాతితో అలంకారాలూ చేశారు.
 
== ఇమామ్ లు ==
పంక్తి 58:
 
== ముఅజ్జిన్ లు ==
[[ముఅజ్జిన్]] లు ప్రార్థనల కొరకు [[అజాన్]] ఇవ్వడానికి నియుక్తులయినవారు.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మస్జిదె_నబవి" నుండి వెలికితీశారు