మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు యొక్క → ల యొక్క, నందలి → లోని , లో → లో (7), ను → ను (3), గ using AWB |
|||
పంక్తి 17:
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
'''మహాశివరాత్రి''' ఒక [[హిందువు|హిందువుల]] పండుగ.
==ప్రాశస్త్యం==
మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం
==బిల్వార్చన==
పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణలు ద్వారా జరుపుకుంటారు.
==ఆధ్యాత్మిక శక్తి==
తపస్సు, యోగ మరియు ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి. ముక్తి పొందడానికి నిర్వహిస్తారు.
'''మహా మృత్యుంజయ మంత్రం''' వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత
==విదేశాలు మహాశివరాత్రి==
[[నేపాల్]] లో, కోట్లాది హిందువుల ప్రఖ్యాత [[పశుపతినాథ్]] ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివ [[శక్తిపీఠాలు|శక్తి పీఠము]] వద్ద
ట్రినిడాడ్ మరియు టొబాగోలో,దేశవ్యాప్తంగా వేలాది హిందువులు 400 పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందించటం ద్వారా గడుపుతారు.<ref>{{cite web|title=Grand Shivratri Carnival celebrated in Trinidad and Tobago|url=http://news.biharprabha.com/2014/03/grand-shivratri-carnival-celebrated-in-trinidad-and-tobago/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=1 March 2014}}</ref>
మహాశివరాత్రి రోజు [[పశుపతినాథ్]] దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు [[శివరాత్రి]] రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు.
=== మహా శివరాత్రి బంగ్లాదేశ్ వేడుక ===
[[బంగ్లాదేశ్]]
=== మధ్య (సెంట్రల్) భారతదేశంలో మహా శివరాత్రి ===
మధ్య (సెంట్రల్) భారతదేశం శివ అనుచరులు పెద్ద సంఖ్యలో ఉంది.
===దక్షిణ భారతదేశంలో మహాశివరాత్రి ===
మహా శివరాత్రి [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్నాటక]], [[కేరళ]], [[తమిళనాడు]] అన్ని దేవాలయాలు విస్తృతంగా జరుపుకుంటారు.
== శివుడు ఇతర సంప్రదాయ ఆరాధన ==
{{seemain|ద్వాదశ జ్యోతిర్లింగాలు}}
పన్నెండు జ్యోతిర్లింగాలు (కాంతి లింగములు), శివుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు మరియు ఆయన ఆరాధన కేంద్రాలు ( Temples). ఉన్నాయి.
==దేవాలయములు==
పంక్తి 54:
==లింగ ఉద్భవ కాలం==
{{seemain|లింగోద్భవ వేళ}}
మహా శివరాత్రి రోజున, నిషితా కాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం. లార్డ్ శివ లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిషితా కాలం జరుపుకుంటారు.
== లెజెండ్స్ ==
* మహా శివరాత్రి శివ మరియు శక్తి యొక్క వివాహం సంబంధం ఉంది.
* పురాణములు ప్రకారం ఈ రోజు లార్డ్ శివ యొక్క ఇష్టమైనది అని సూచిస్తుంది మరియు శివుడు కూడా తన గొప్పతనాన్ని యొక్క వెలుగును విసురుతాడు
మరియు అన్ని హిందూ మతం
* లార్డ్ శివ '[[తాండవం]]', విశ్వ నృత్యం చేసినప్పుడు, మహా శివరాత్రి రోజున రాత్రి జరుపుకుంటారు.
===హాలాహలం సేవనం===
* [[సముద్ర మథనం]] యొక్క మరొక పురాణం ప్రకారం, సముద్ర మథనం యొక్క ఉత్పత్తులలో ఒకటి అయినటు వంటిది
== ప్రళయ (ప్రళయం) ==
ప్రపంచ నాశనం ఎదుర్కొంటున్నకథ ఆ సంబంధంలో దేవత [[పార్వతి]] అది కాపాడే నిమిత్తం తన భర్త శివుడు
===వివాహం ===
దేవత [[పార్వతి]] మరియు [[శివుడు]] వివాహం రోజు శివరాత్రిగా కూడా ఉంది.
=== శివుడు ఇష్టమైన రోజు ===
భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు మరియు ఆచారాలు పాటించేవారు మరియు పార్వతి దేవి కృతజ్ఞతలుతో
== మహా శివరాత్రి వృత్తాంతం ==
మహాశివ రాత్రి మహాత్మ్య
గంగా యమునా సంగమ స్థానమైన [[ప్రయాగ]]లో (నేటి [[అలహాబాదు]]) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో [[రోమర్షణమహర్షి]] అని పేరు గాంచిన [[సూతమహర్షి]] అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన
అప్పుడు [[మందర పర్వతం]] మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, [[నందికేశ్వరుడు|నందికేశ్వరుని]]కి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా
== బ్రహ్మ, విష్ణువుల యుద్ధం ==
Line 85 ⟶ 84:
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు [[బ్రహ్మ]], [[విష్ణువు]]లు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే [[మహాదేవుడు]] లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావు, లే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ [[హంస]] వాహనం పైన, విష్ణువు [[గరుడ వాహనం]] పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు [[మాహేశ్వరాస్త్రం]], బ్రహ్మ [[పాశుపతాస్త్రం]] ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. [[ప్రమథ గణాలు|ప్రమథగణాల]]
== బ్రహ్మకు శిక్ష మరియు వరము ==
Line 99 ⟶ 98:
== మొగలి పువ్వుకు శాపము ==
ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి
దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర
== కామధేనువుకు శాపము ==
అసత్యాన్ని చెప్పిన [[కామధేనువు]]ను కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. [[తోక]]తో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము,
== మహాశివరాత్రి వ్రత కథ ==
Line 110 ⟶ 109:
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో
రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.
మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు
ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము
ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు [[మృగశిర నక్షత్రము]]. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.
Line 126 ⟶ 125:
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి [[శివరాత్రి]] పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా [[అగ్నిలింగరూపము]]
=== జాగరణము ===
Line 133 ⟶ 132:
=== రుద్రాభిషేకం ===
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను [[రుద్ర సూక్తం]]
=== పంచాక్షరి మంత్రం ===
Line 140 ⟶ 139:
=== మహామృత్యుంజయ మంత్రం ===
{{seemain|మహామృత్యుంజయ మంత్రం}}
[[మహామృత్యుంజయ మంత్రం]] [[ఋగ్వేదం]] (7.59.12)లోని ఒక మంత్రము. దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం [[యజుర్వేదం]] (1.8.6.i; 3.60)లో కూడా
ఓం త్ర్యంబకం యజామహే
Line 166 ⟶ 165:
* [http://www.dlshq.org/religions/shivaratri.htm Shivaratri by Swami Sivananda (Divine Life Society)]
* [http://www.hindujagruti.org/hinduism/festivals/mahashivratri/ Hindu Jagruti]
* [http://www.keesara.com
{{హిందువుల పండుగలు}}
|