యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
|||
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
{{Infobox person
| name =యాతగిరి శ్రీరామ నరసింహారావు)
Line 40 ⟶ 42:
}}
[[File:మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ తో యాతగిరి శ్రీరామ నరసింహారావు.jpg|right|thumb|250px|మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ తో యాతగిరి శ్రీరామ నరసింహారావు]]
'''యాతగిరి శ్రీరామ నరసింహారావు'''
==జననం - వంశం==
ఆయన తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]లో అమ్మమ్మ అప్పలి సుభద్రమ్మకు చెందిన మామిడితోటలో కట్టుకున్న కొత్త ఇంట్లో 18 అక్టోబర్ 1936న జన్మించిన శ్రీరామ నరసింహారావు రాజమహేంద్రి స్వస్థ్లలం అయింది.మధ్వ సంప్రదాయానికి చెందిన ఈయన తండ్రి
==ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపన==
సహకారశాఖలో ఉద్యోగంచేసిన శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 1962లో ఆంధ్రకేసరి యువజన సమితి ప్రారంభించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారంటే అమితంగా ఇష్టపడే శ్రీ నరసింహారావు ఆయన పేరుతోనే సమితిని నెలకొల్పారు.ఎన్నో సేవాకార్యక్రమాలకు సమితి వేదిక అయింది. కుష్టువ్యాధి నివారణ పధకాన్ని 10 ఏళ్ళపాటు నిర్వహించిన సమితి సాంస్కృతిక వికాసానికి, విద్యాబివృద్దికి, సాంస్కృతిక పరిరక్షణకు కృషిచేస్తూ వచ్చింది. ఇందుకోసం ఎన్నో ఉద్యమాలను కూడా నడిపింది. వీటన్నింటికీ శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చారు. 35గ్రామాల్లో ఈపధకాన్ని సమర్ధవంతంగా అమలు చేసినందుకు సమితి సంస్థాపకునిగా న్యూడిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నుంచి 1968లో సత్కారం అందుకున్నారు.రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం ప్రభుత్వపరం కావడంలోనూ, సిటీ మున్సిపల్ హైస్కూల్ విషయంలోనూ, గౌతమీ ప్రాంతీయ
==ఆంధ్రకేసరి విద్యాసంస్థల స్థాపన==
#ఇది చాలా
==రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం==
అది
==స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కు==
ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని రాజమండ్రి పాల్ చౌక్ (ఇన్నీసుపేట) లో నెలకొల్పి, విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వై.ఎస్.ఎన్.చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమరయోధుల గురించి లిఖించారు.శ్రీ వై.ఎస్.నరసింహారావు 25 సంవత్సరాలపాటు శ్రీ కందుకూరి వీరేశలింగం టౌన్ హాలు ట్రస్ట్ బోర్దు కార్యదర్శిగా సేవలందించారు.టౌన్ హాలు జూబ్లి పబ్లిక్ లైబ్రెరీ అభివృద్ధికి కృషి చేసారు. టౌన్ హాలులో పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు.
==ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్==
అంతేకాదు పార్కుని ఆనుకుని ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ నెలకొల్పిన శ్రీ వైఎస్ఎన్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, వాడిన వస్తువులు అన్నీ సేకరించి అందులో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇంకం టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మేడిశెట్టి తిరుమలకుమార్ తోకల్సి'మనవావిలాల'పుస్తకం రచించారు. రాజమహేంద్రి నగరానికి సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి, క్విజ్ మాదిరిగా "నృసింహ ప్రశ్నోపనిషత్" పేరిట 'సమాచారమ్'స్థానిక దినపత్రికలో ధారావాహికంగా అందించిన ప్రశ్నలు-జవాబులు పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రస్తుతం3వముద్రణ అయింది.ఆలాగే శ్రీ యాతగిరి శ్రీరామనరసింహారావు ధారావాహికంగా రాసిన "గుర్తుకొస్తున్నాయి"శీర్షిక ఆతర్వాత"నరసింహావలోకనం" (స్వీయచరిత్ర) పుస్తకంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఎపి నూతన రాజధాని 2015లో తొలిసారి [[తుళ్ళూరు]]లో జరిగిన ఉగాది ఉత్సవంలో ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు.
==అశీతి ఉత్సవం==
11వ శతాబ్దంనాటి శ్రీ లక్ష్మినరసింహస్వామి విగ్రహంగల ఉత్తరాదిమఠానికి అధికారిగావున్న శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 80 వ పుట్టినరోజు (అశీతి)
==తనకన్నా పెద్దవాళ్లకు సత్కారం==
ఇక ఈ వేడుకలో తనకన్నా పెద్దవాళ్ళైనా
==ప్రత్యేక సంచిక ఆవిష్కరణ==
తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరా ల నారాయణరావు సంపాదకత్వంలో
==మూలాలు==
{{మూలాలజాబితా}}
1. ఆగష్టు 2014న ముద్రితమైన"నరసింహావలోకనం" (స్వీయచరిత్ర),
2. "నృసింహ ప్రశ్నోపనిషత్"2007, 2012,2016
3.[http://godavarisakshi.com/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A3%E0%B0%82-%E0%B0%A8%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5/ గోదావరి సాక్షి.కాం నుండి]
4.[http://sarikothasamacharam.com/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-1%E0%B0%A8-%E0%B0%B5%E0%B1%88-%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE/ సరికొత్తసమాచారం పత్రిక నుండి]
==ఇతర లింకులు==
{{commonscat|Yathagiri sriramanarasimha rao}},
https://www.youtube.com/watch?v=NDylDNDhuUQ&feature=share
|