రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), మధ్యపాన → మద్యపాన, → , , → ,, ( → ( (2) using AWB |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Raachakonda.jpg|thumb|
'''రాచకొండ విశ్వనాధశాస్త్రి''' ([[జూలై 30]], [[1922]] - [[నవంబర్ 10]], [[1993]]) వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్నం|విశాఖ]] జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.
పంక్తి 6:
రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు [[1922]], [[జూలై 30]]న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము [[అనకాపల్లి]] దగ్గర [[తుమ్మపాల]] గ్రామము. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.
[[దస్త్రం:Raavisastrisign.jpg|thumb|right|సంతకం]]
రావి శాస్త్రి [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి [[1946]]
ఆరంభములో కఠోర కాంగ్రేసువాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.
[[1947]]
==రచనలు==
తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన ''[[అల్పజీవి]]'' మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ "చైతన్య స్రవంతి" ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల.
ఈ నవలను ఆయన [[1952]]
ఆంధ్రలో
=== రచనల జాబితా ===
[[File:Rachakonda Viswanatha sastry.jpg|thumb|right|విశాఖపట్నం బీచ్ రోడ్ లో రావిశాస్త్రి విగ్రహం.]]
*''కథాసాగరం'' (1955)
*''ఆరుసారా కథలు'' (1961)
*''రాచకొండ కథలు'' (1966)
పంక్తి 29:
*''బానిస కథలు'' (1972)
*''ఋక్కులు'' (1973)
*''[[రత్తాలు-రాంబాబు]] '' (1975)
*''సొమ్ములు పోనాయండి''
*''గోవులోస్తున్నాయి జాగ్రత్త''
పంక్తి 41:
==రావిశాస్త్రి విశిష్టత==
[[1983]]లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ [[కళాప్రపూర్ణ]]ను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. అంతే కాకుండా [[1966]]
ఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఆయన వ్రాసిన ''నిజం'' నాటకంలోను, గురజాడ [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే [[1962]] ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.
|