వరకట్నం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Siddartha789 (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ఉద్దేశ్యం → ఉద్దేశం, ఆర్ధిక → ఆర్థిక (2), , using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{అయోమయం}}
{{మొలక}}
==పరిచయం==
'''వరకట్నం''' అంటే పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెళ్ళి కొడుకు తల్లి తండ్రులకి భూమి, నగలు
==చరిత్ర==
ప్రాచీన కాలంలో మాతృస్వామిక తెగల్లో [[కన్యాశుల్కం]] అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్ళి కూతురు తల్లిలకే పెళ్ళి కొడుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. వేదకాలం వచ్చేసరికి మాతృస్వామిక వ్యవస్థ అంతరించి, పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. పూర్వం సృష్టిధర్మం ప్రకారం పురుషులు అహర్నిశలు కష్టబడి డబ్బు సమకూర్చేవారు, స్త్రీలు తమ ఇంటిపట్టున ఉండి సంసారాల్ని చక్కబెట్టుకునేవారు. పురుషుడు తన భార్యా పిల్లలను పోషించడానికి
==నేటి స్థితి==
Line 14 ⟶ 15:
1983 లో వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతున్నాయి. అత్తింటి వేధింపులు ఉన్న వరకట్న బాధితురాలు తన మెట్టినింటి వారుండే ప్రాంతంతో పాటూ, పుట్టింటి వారుండే ప్రాంతంలోనూ 'ఐ.పి.సి 498 ఎ' కేసులను నమోదు చేయవచ్చని సుప్రీం కోర్టుతీర్పునిచ్చింది. సెక్షన్ 'ఐ.పి.సి 498 ఎ' ప్రకారం ఏ సాక్ష్యాలు విచారించకుండా భర్త, అత్త మామలను, ఆడపడుచులను 3 సంవత్సరాలు జైల్లో వేయడం జరుగుతుంది. అయితే స్త్రీ సాధికారత వలన సెక్షన్ 'ఐ.పి.సి 498 ఎ' భారీ ఎత్తున దుర్వినియోగం అవుతోంది, విడాకుల కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 'ఐ.పి.సి 498 ఎ' దుర్వినియోగపరచుకొనే వారిలో ఎక్కువగా చదువుకున్న అమ్మాయిలు ఉండటం విశేషం. అందుకు ఈ సెక్షనులో సవరణ తచ్చారు. దీని ప్రకారం అమ్మాయి - గృహ హింస, వరకట్నవేధిపులను సాక్ష్యాలతో నిరూపించగలితేనే భర్తకు, అత్త మామలకు, ఆడపడుచులకు శిక్ష పడుతుంది.
[[వర్గం:
[[వర్గం:నేరాలు]]
[[వర్గం:సాంఘిక దురాచారాలు]]
|