వశిష్ఠ నారాయణ సింగ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వశిష్ఠ నారాయణ సింగ్
Line 33 ⟶ 35:
}}
'''వశిష్ఠ నారాయణ సింగ్''' [[బీహార్]]
==జీవిత విశేషాలు==
===బాల్యం-విద్యాభ్యాసం===
'''డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్''' బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ లో '''లాల్ బహదూర్ సింగ్''' మరియు '''లహోసా దేవి''' లకు మొదటి కుమారునిగా జన్మించాడు . ఈయన [[ఏప్రిల్ 2]] [[1942]] న జన్మించారు. ఆయన తండ్రి రాష్ట్ర పోలీస్ విభాగం పోలీసుగా పనిచేశారు.
===అమెరికాలో విద్యాభ్యాసం===
పాఠశాల విద్య తరువాత ఆయన
ఆయన విశేష ప్రతిభ చూసిన ప్రొఫెసర్ కెల్లీకి ఆయనను తన అధ్వర్యంలో అమెరికాలో బోధించాలనే కోరిక కలిగింది. ప్రిన్సిపాల్ డా.నాగేంద్ర వెంటనే ప్రత్యేక పరీక్షలను వశిష్ఠబాబుకు పెట్టాడు అందులో ఆయన శత శాతంలో ఉత్తీర్ణుడై ఆ కళాశాలలోని విద్యాభ్యాసాన్ని ముగించాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు ఉన్నత చదువు కోసం బర్కిలీ రావాలని
===ఉద్యోగం===
తన పరిశోధన పూర్తి చేసిన తర్వాత ఆయన తిరిగి భారతదేశం వచ్చారు కానీ వెంటనే అమెరికా వెళ్ళుటకు నిర్ణయించుకున్నాడు. ఆయన అమెరికాలో రెండవసారి పనిచేసిఅన్ కాలంలో వాషింగ్టన్ లో గణిత శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా నియమింపబడ్డారు. అచట ఆయన ఆ విభాగాధిపతి యొక్క కుమార్తెతో ప్రేమలో పడ్డాడని ఆమెను వివాహం చేసుకుంటాడనీ పుకార్లు వ్యాపించాయి. ఆయన తల్లిదండ్రుల ఒత్తిడి మరియు భారతదేశ ఆదర్శవాద సిద్ధాంతాలకు ప్రాధాన్యతనిచ్చి భారతదేశానికి తిరిగివచ్చాడు. ఆయన బెర్కిలీలో ఉన్నప్పుడు అనేక డ్రగ్స్ తీసుకొనేవాడని పుకార్లు వ్యాపించాయి. ఆయన 1971 లో భారతదేశానికి వచ్చాడు. అపుదు ఐ.ఐ.టి, కాన్పూర్ లో ప్రొఫెసర్ గా చేరాడు. ఆ తరువాత ఎనిమిది నెలలు అచట పనిచేశాడు. ఆ తరువాత ఆయన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ గా చేరాడు. తరువాత 1973 లో కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో శాశ్వత ప్రొఫెసర్ గా పనిచేశారు.
==వ్యక్తిగత జీవితం==
1973 లో ఆయనకు సైనిక అధికరి అయిన డా.దీప్ నారాయణ సింగ్ కుమార్తె అయిన "వందనా రాణి"
కార్పూరి ఠాకూర్ వారి పరిపాలనలో ఆయనకు రాంచీ లోని "డేవిడ్ క్లినిక్" అనే ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. అచట ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా వృద్ధి చెందింది. కానీ తరువాతి కాలంలో బీహార్ లో ఏర్పడిన ప్రభుత్వం ఆయన ఆరోగ్యం పై ఖర్చుచేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన 1976 నుండి [[:en:Schizophrenia|షిజోఫ్రెనియా]] అనే వ్యాధితో బాధ పడుతున్నారు. దీని ఫలితంగా ఆయన డేవిడ్ క్లినిక్ నుండి రాంచీ మెంటల్ హాస్పటల్ కు పంపించబడ్డారు.
అదే కాలంలో వశిష్ఠబాహు ఆమె భార్య విడాకులు తీసుకొన్న మరియొక మసస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో వైద్యులు ఈ దురదృష్టకర సంఘటన జరిగడం తన మానసిక స్మృతి తప్పడానికి కారణమని తెలిపారు. ఆయన ఒక సన్యాసి భార్య (అరుంధతి) ని కోరుకున్నారు. కానీ
1989 లో ఆయన తండ్రి మరణం తరువాత వశిష్ట బాబు ఆయన స్వగ్రామాన్ని సందర్శించాడు. ఆయన ఒక ఉపన్యాసాన్ని కూడా యిచ్చాడు. ఆ సమయంలో ఆయన సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఆయన తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత రాంచీ వెళ్ళాడు. అచట ఆయన సోదరుడు అయోధ్య ప్రసాద్ వైద్యులతో సంప్రదించి ఆయనను పూనే నుండి వశిష్ట బాబుతో పాటు భగల్పూర్ జనతా ఎక్స్ప్రెస్ లో బయలుదేరాడు. దారిలో వశిష్ఠబాబు మధ్యప్రదేశ్ లోని గదర్వారా
వశిష్టబాబు "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్",
==మూలాలు==
|