విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Gokulellanki (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ణంను → ణాన్ని , లో → లో (3), కి → కి (3), గా → గా (3), అధారం → ఆ using AWB |
||
పంక్తి 1:
[[బొమ్మ:Vidyaranyudu.JPG|thumb|right|విద్యారణ్యుడు
'''విద్యారణ్యుడు''' లేదా '''మాధవాచార్యుడు''' [[శృంగేరి]] శారదా మఠానికి 12వ పీఠాధిపతి. [[ఆది శంకరాచార్యులు|శంకరాచార్యుల]] తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు.
==సన్యాసం స్వీకరణ==
సన్యాస స్వీకారానికి ముందు విద్యారణ్యుని పేరు మాధవ. ఈ మాధవ ఇప్పటి [[వరంగల్లు]] (ఏలశిలా నగరం) లోని ఇద్దరు పేద నియోగి బ్రాహ్మణ సోదర బ్రహ్మచారులలో పెద్దవాడు. వీరిలో చిన్నవాడు జ్ఞానార్జన కోసం దేశాటన జరుపుతూ శృంగేరి చేరుకొంటాడు. అప్పటి శృంగేరి పీఠాధిపతి అయిన [[విద్యాశంకర తీర్థ]]స్వామి ఆ బాలకునిలో ఉండే అధ్యాత్మిక భావానికి ముచ్చట చెంది, వానిలో ఉన్న ప్రతిభను గుర్తించి వాడికి సన్యాసం ఇస్తాడు. సన్యాసం ఇచ్చాక ఆయన పేరుని [[భారతీకృష్ణ తీర్థ]]
వయస్సులో చిన్నవాడైనప్పటికీ సన్యాసం ముందు స్వీకరించడంవల్ల భారతీకృష్ణ తీర్థ ముందు పీఠాధిపత్యం చేయగా, ఆ తరువాత, ఆయన తరువాత సన్యాసం తీసుకొన్న విద్యారణ్యుడు శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహిస్తాడు.
==దేశాటన==
సన్యాసం తీసుకొన్నాక, విద్యారణ్యుడు [[కాశీ]] మరియు [[బదరీ]]
==విజయనగర సామ్రాజ్య స్థాపన==
అప్పటి [[ఢిల్లీ]] సుల్తాను [[దక్షిణ భారతదేశం]] పై యుద్ధం చేసి [[మొదటి హరిహర రాయలు|హరిహర రాయలు]], బుక్కరాయలు లను బందీచేసి, ఖైదుగా ఢిల్లీ తీసుకెళ్ళుతాడు. బుక్కరాయలు, హరిహర రాయలలను [[ఇస్లాం]] మతం తీసుకోవాలని బలవంత పెడుతాడు. కాని వారు ససేమిరా అని నిరాకరించడముతో [[ఢిల్లీ]] సుల్తాను వారిరువురి విక్రమ, ప్రరాక్రమాలను చూసి వారిద్దరినీ
==జగద్గురువుల గొప్పతనం==
విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు [[కాశీ]] వెళ్ళాడు. అదే సమయంలో విద్యాతీర్థస్వామి లంభిక యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. తన గురువైన విద్యాతీర్థ స్వామి సమాధిపై బ్రహ్మాండమైన విద్యాశంకర దేవాలయం
విద్యారణ్యుడు కాశీలో ఉన్నందున, ఇక్కడ శృంగేరిలోని విషయాలు అన్నీ అతనికి, భారతీతీర్థ ఆజ్ఞతో శ్రీముఖంగా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని [[శృంగేరి]]కి వస్తూ హంపిలో బస చేస్తాడు. అప్పుడు బుక్క రాయలు విద్యారణ్యుడితో పాటు ఉండి, అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థుడు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శృంగేరీ శారదా మఠం పీఠం అధిరోహించి, జగద్గురువుగా 1380 నుంచి 1386 వరకు ఆరు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు చేబడతాడు.
పంక్తి 23:
విద్యారణ్యుడు గొప్ప విద్వాంసుడు, గొప్ప యోగి, శంకరుల కాలము తరువాత శంకరులంతటి వానిగా వర్ణించబడ్డాడు.
హరిహర రాయలు
:విద్యారణ్యుడు [[బ్రహ్మ]]యా? కాని నాలుగు ముఖాలు కనిపించడం లేదే. [[విష్ణువు|విష్ణువా]]? నాలుగు చేతులు కనిపించడం లేదే. [[శివుడు|శివుడా]]? మూడో నేత్రం కనిపించడం లేదే. ఈ ప్రశ్నలు మమ్మల్ని వేధించగా మేము తెలుసుకొన్నది '''విద్యారణ్యుడు''' భగవంతుడు పంపిన ఒక అద్వితీయమైన శక్తి అని.
(శృంగేరి ఫలకం హరిహర రాయలు II మే 1386).
==మఠాలు==
భారతీతీర్థులు ప్రారంభించిన మఠాలు విద్యారణ్యుడి ఆద్వర్యములో చక్రవర్తుల దానములవలన సిరులతో తులతూగాయి . దక్షిణ భారత దేశం నలుమూలల శృంగేరి శారద మఠానికి అనుబంధంగా ఉప మఠాలుగా వెలశాయి.
==ఇవి కూడా చూడండి==
|