వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, లొ → లో, లో → లో , కు → కు , రాజినామా using AWB |
||
పంక్తి 37:
[[ఫైలు:Vedam Venkataray Sastry.jpg|right|thumb|175px|వేదం వేంకటరాయశాస్త్రి]]'''
'''వేదము వేంకట రాయశాస్త్రి'''
==జీవిత సంగ్రహం==
ఇతడు వేంకట రమణశాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులకు [[చెన్నై]]లో జన్మించారు. ఈయన 1886లో [[మద్రాసు క్రైస్తవ కళాశాల]]
వెంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషావాది. సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించారు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన '''ప్రతాపరుద్రీయ''' నాటకం, 1901లో వ్రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవి<ref>http://www.indianetzone.com/33/vedam_venkataraya_sastry_indian_theatre_personality.htm</ref> ఇవేకాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించారు.<ref>[http://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA275&lpg=PA275&dq=vedam+venkataraya+shastri&source=bl&ots=sPDR1mUwUf&sig=LnsknCGewAJY1Dkxtn3kwM-kINE&hl=en&ei=NlewSvDyHcOe8QaNlZmlDA&sa=X&oi=book_result&ct=result#v=onepage&q=vedam%20venkataraya%20shastri&f=false History of Indian literature, Volume 1] By Sisir Kumar Das</ref> వెంకటరాయ శాస్త్రి 1929, జూన్ 18న తెల్లవారు జామున 5:45కు మద్రాసులో మరణించారు.
వెంకటరాయ శాస్త్రి 1895లో హర్షుని నాగనందం తెనుగించి అందులోని నీచపాత్రల సంభాషణలకు వ్యవహారిక భాషను ఉపయోగించారు. ఈ ప్రయోగం సంస్కృత నాటకాల్లో నీచ పాత్రలకు ప్రాకృతాన్ని ఉపయోగించడం లాంటిదేనని సమర్ధించుకున్నారు. కానీ ఆనాటి సాంప్రదాయవాద సాహితీకారులు ఇది భాషాపతనం, సాహితీవిలువల దిగజారుడు అని విమర్శించారు. ఇందువలన సాహిత్యానికి జరిగిన నష్టాన్ని చర్చించడానికి పండితులు 1898
గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రోత్సహించినవారు.1899 లో ఆంధ్ర భాషాభిమాన నాటక సమాజాన్ని స్థాపించారు.
ఇతడు తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని '''నాగానందం''' (1891), '''అభిజ్ఞాన శాకుంతలం''' (1896), '''మాళవికాగ్నిమిత్రం''' (1919),
'''ఉత్తర రామచరితం''' (1920), '''విక్రమోర్వశీయం''' మరియు '''రత్నావళి''' (1921), [[ప్రతాపరుద్రీయం]] (1897), (ఇది ఓరుగల్లు ప్రభువైన
కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం)
ఇంకా '''ఉషానాటకం''' (1901), '''బొబ్బిలి యుద్ధం''' (1916) ఇతడు వ్రాసిన నాటకాలు.
Line 58 ⟶ 56:
.......నేనురోగినైనాడను. దూరమునడువ లేను. ఎండసోకగూడదు. ఎట్లుజీవించగలనో దిగులుగానున్నది రాజైశ్వర్యములు వలసియున్నవి. ఆర్జననున్న...కుదురుపాటు చిక్కలేదు. చిత్తచాంచల్యము మెండుగానున్నది. ఇందుచే బక్షవాయువు వచ్చునట్లు తోచుచున్నది ఏదివచ్చినను ననుభవించక తీరదుగదా. విశేషములులేవు.''
2.''శాస్త్రులవారికి... వీరువ్రాసినజాబులు దాదాపు రెండువందలు. వానిలో కడపటిది 30-4-'03 తారీఖున
3.''శ్రీ శాస్త్రులవారు మదరాసు క్రైస్తవకళాశాలలో సంస్కృత
4.''..... ఒకదినము విస్తారము వర్షముకురియుచుండెను. శాస్త్రులవారు ఒక పెట్టెలో వస్త్రాదికములుంచుకొని, ఉడుపు ధరించి
జోరువర్షములో గొడుగున్నను, తడిసి, కళాశాలచేరి, ఆ తడసిన దుస్తునుతీసి పెట్టెనుండి వేఱుదుస్తుధరించి తరగతికి పోయిరి. ఆదినము అనేకులు అథ్యాపకులు రాలేదు.
5.'' .....
6.'' ....శాస్త్రులవారికి ఎక్కుడుపని తగులుచుండెడిది. ఆవిషయమును తెలుపుటకై వారు అప్పుడప్పుడు ఇట్లడుగువారు. Who is the only christian in our college? అని అందులకు విద్యార్థులు మిల్లరనియు, (ప్రిన్సిపాల్) కాక మఱియొకరనియు చెప్పువారు శాస్త్రులవారు 'No! It is myself. I live by the sweat of my brow.' అని బదులుచెప్పువారు. మథ్యాహ్నము కార్యాధిక్యముచే వారిమొగమంతయు చెమటచే నిండిపోయెడిది.''
7.'' ....శాస్త్రులవారికి ఈనౌకరిలో పెన్షనురాదు. కళాశాలవారు మొత్తముగా కొంతద్రవ్యమొసంగు నేర్పాట్లేవో చేసియుండిరి. శాస్త్రులవారికి సంస్కృతాంధ్ర గ్రంథములను పెక్కింటినిశోధించి ముద్రింపవలయునని కోర్కెయునుండినది. మరల నచ్చాఫీసును ప్రారంభించుటకై తమకు పరీక్షకాధికారములచేత నేర్పడిన ద్రవ్యమునుచేర్చి దాదాపు మూడువేల రూప్యములను ఆర్బత్ నేటుబ్యాంకిలో వేసియుండిరి. ఈడబ్బున్నదను ధైర్యముతో అచ్చాఫీసు ప్రారంభింపదలంచి ఒకప్పుడు తాముద్యోగమును వదలుకొనెదమని తమ ప్రిన్సిపాలుతో చెప్పగా నాతడు అంతగొప్ప సంస్కృతపండితుడు మరల తమకు దొరకడనియు, శాస్త్రులవారిని అంతత్వరగాపంపివేయుట తమకిష్టము లేదనియు ఇంకను కొంతకాల ముండవలసినదనియు కోరిరి. శాస్త్రులవారు రాజీనామానొసంగెదమని ఎంతచెప్పినను దొరలు ఒప్పుకొనలేదు ఆదినము సాయంకాలము శాస్త్రులవారు ఇంటికి వచ్చుచు మార్గమున ఆర్బతునేటు బ్యాంకిమునిగిపోయినదని తెలిసికొనిరి.
8."నేను నాయాంథ్రాభిజ్ఞాన శాకుంతలమును ప్రకటించి వారికి ఒకప్రతి పంపితిని (శ్రీ వేంకటగిరి మహారాజా, కీ.శే. శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరు). అంతటవారు నాతో సమావేశముంగోరి మదరాసు మౌంటురోడ్డు మోతీమహలులో నాకు దర్శనమొసంగి సల్లాపానంతరము నాకు కొంతధనము పారితోషిక మొసంగవచ్చిరి. నేను వారిని ఇట్లు ప్రశ్నించితిని. 'ఈగ్రంథము ముద్రితమైనది. దీనికై యిపుడునేను అధమణున్ండనుగాను. జీవనమునకై నాకు క్రిశ్చియన్కాలేజిలో కొలువున్నది. ఏలఏలినవారు నాకు ఈధనమీయవలయును. ఏలనేను కైకొనవలయును?' అంతట వారు సెలవిచ్చిరి, 'మీకు కాలేజిలో జీతము స్వల్పము. అదిమీకు కుటుంబభరణమునకే చాలదు.మీరువ్రాయవలసినది, మేము ముద్రింపవలసినది. మనమిరువురము పరస్పరసాహాయ్యముతో ఈతీరున లోకోపకారము చేయవలసినది. కావున మీరు ఈలేశమును గ్రహించుట 'యుక్తము.' ఆమాటకును ఆప్రసాదమునకును నేను అత్యంతము సంతుష్టుడనై ఆపైకమును గ్రహించితిని. అప్పటినుండి నేను ప్రకటించిన ప్రతిపుస్తకమునకును, పుస్తకాదినిమిత్త నిరపేక్షముగా సయితము, వారు అప్రార్థితముగా నాకు మెండు ధనమిచ్చుచుండిరి."
9. '''ఇట్లు కొందఱు వదాన్యులు ధనమిచ్చినను, ఒకప్పటికి కూడిన ధనము ముద్రణాదికృత్యములకు పర్యాప్తముగాక యుండినది. ఆంధ్రగైర్వాణగ్రంథములనే రమారమి రు 900 లకు
(పుట. 184)
10. '' ......
<ref>వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము రచయిత వేదము వేంకటరాయ శాస్త్రి, సంవత్సరం1943 ప్రచురణకర్త వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్
==వారసత్వం==
Line 110 ⟶ 108:
*ఆముక్తమాల్యదా సంజీవినీ వ్యాఖ్య (1921)
*[[రత్నావళి]] (1921)
*అమరుకావ్యము (ఆంధ్రవ్యాఖ్య) (1950)<ref>{{cite book|last1=వేంకటరాయశాస్త్రి|first1=వేదము|title=అమరుకావ్యము|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=amaru%20kaavyam&author1=paalara%20veimabhuu&subject1=GENERALITIES&year=1950%20&language1=Telugu&pages=186&barcode=2030020025271&author2=&identifier1=&publisher1=veidamu%20vein%27kat%27araayashaastri%20an%27d%27%20bradars&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT©rightowner1=©rightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/219}}</ref>
*ఆంధ్ర దశకుమార చరిత్రము- దండి రాసిన సంస్కృత మూలానికి ఆంధ్ర గద్యానువాదం<ref>{{cite book|last1=వేదము వేంకటరాయశాస్త్రి|title=ఆంధ్ర దశకుమార చరితము|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhra%20dashakumaara%20charitamu&author1=shaasatrii%20veidamu%20vein%27kat%27araaya&subject1=GENERALITIES&year=1912%20&language1=Telugu&pages=154&barcode=2030020024559&author2=&identifier1=&publisher1=veidamu%20vein%27kat%27araaya%20shaasatrii&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=139&unnumberedpages1=15&rights1=OUT_OF_COPYRIGHT©rightowner1=©rightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/811}}</ref>
<!-- ఇవన్నీ ఈయన మనవడి రచనలు.
|