శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Sagarraju.b (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=నవంబర్ 2016}}
{{మూలాలు లేవు}}
[[శ్రీ కృష్ణదేవ రాయలు]] కొలువులో ఉండి ఆయనకు సేవచేసిన ప్రముఖ రాజసేవకులు వీర్లు.
===అమరం తిమ్మరసయ్య===
తిరుపతి దేవస్థానంలో ఉన్న శాసనాలవల్ల కృష్ణదేవరాయలవారి కొలువులో అవసరం తిమ్మయనే దండనాయకుడొకడు రాయలవారి వాకిటికావలి ద్వారపాలకుల పై అధికారియై ఉన్నట్టున్నూ, అతడు వేయిమంది
సేలంజిల్లా [[అరగలూరు]] గ్రామదేవాలయం రొక్క దేవాదాయాన్ని వసూలు చేసి గుడిపనులు జరిగించే స్థానికులనే గుడిపారుపత్తెగార్లు ముగ్గురికి కొన్ని ఇబ్బందులు కలిగి వాటి గురుంచి శ్రీ కృష్ణదేవ రాయల వారికి స్వయంగా చెప్పుకుందామని వారు రాజధాని అయిన విద్యానగరానికి వెళ్ళారు. అక్కడ రాయల వారి ద్వారము వద్దనుండే ప్రధానుద్యోగి అయిన అమరం తిమ్మరసయ్యగారు వీరిని రాయలవారిదగ్గరికి తీసికొనివెళ్ళి దర్శనం
ఈ అమరం తిమ్మర్సయ్య గారే వాకిటి కావలి తిమ్మన్న అందురు. 'అమరం మనగా పాళెపట్టుదొరల కియ్యబడు కొలది సీమ అని [[శబ్దరత్నాకరము]]లు అర్ధం చెప్పియున్నారు. బత్తెము, సైనిక బలము, జమీనుగల ఒక గొప్ప హోదా కలవారికి ఈఎ బిరుదు
[[గోర్లంట]] గ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను సూరపరాజు అనే ఆయన తీర్చాడని, ఆయన వాకిటి ఆదెప్పనాయనింవారి తండ్రిపేరు తిమ్మప్పనాయకుడిన్ని [[1912]] వనాటి మద్రాసు ఎపిగ్రాఫికల్ రిపోర్టు 55వ పేరాలో
అవసరం తిమ్మయని, అమరం తిమ్మయని, వాకిటి తిమ్మయ్యని అని వేరు పేర్లు గల తిమ్మప్ప నాయకుడు రాయల ముఖ్య రాజ సేవకుడుగా చెప్పుచుందురు.
===ఊడియం ఎల్లప్పనాయకుడు===
ఊడియం ఎల్లప్పనాయకుడనే రాజోద్యోగి రాయలవారికీ, ఆయనతరువాత రాజ్యం చేసిన అచ్యుత దేవరాయలవారికీ సన్నిహితభృత్యుడిగా ఉండేవాడు. ఊడియమనే పదము ఊడిగ మనే మాటకు రూపాంతరము. ఇతడు "కల్ తేరు" అనగా రాతిరధం దగ్గర సత్రం నిర్మించినట్లూ, తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి దానం చేసినట్లున్నూ క్రీ.శ. 1524 నాటి శాసనం వల్ల కనబడుతూ ఉంది.
===అడపం బయ్యప్పనాయకుడు===
అడపమంటే వక్కలు, ఆకులు మొదలైన తాంబూలపు ద్రవ్యములుంచే సంచి. దీనిని సంబెళమని కూడా అంటారు. ఆకాలంలో సామాన్యులు కూడా ఎక్కడకువెళ్ళినా ఒక అడపను పట్టుకు వెళ్ళేవారు. రాయలువారు రచించిన [[ఆముక్తమాల్యద]] 7వ ఆశ్వాసంలో
===కట్టి తిమ్మన===
జిల్లేళ్ళ బసవనాయకరు కుమారుడైన తమ్మునాయకరు అనే అతడు రాయలవారి కట్టిక, అనగా వెండిబెత్తమును పట్టుకొని ఉండే వేత్రధరుడు. ఇది యొక రాజలాంచనము. అతడొక దళవాయి అని, అతడు తిరుపతి వేంకటేశ్వర స్వామివారికి నిత్యనైవేద్యనిమిత్తము 1200 నార్పణములు సమర్పించినప్పుడు క్రీ.శ. 1523 సం.లో చెక్కించిన శాసనంవల్ల తెలుస్తున్నది. ఈశాసనమే తెలుగులో కూడా క్లుప్తంగా వ్రాయబడియున్నది. అందులో ఈకట్తితిమ్మన అనుసంధానం రామానుజయ్యగారి శిష్యుడని, అతని పేరు కట్టిక దాడినేని దళవాయి తిమ్మయ్య అని ఉదహరింపబడియున్నది. శత్రువుల మీదికి దాడివెడలి జయించినందువల్లనే దాడినేని అనే బిరుదు ఇతనికి వచ్చియున్నది.
===విద్వత్సభారాయరంజక శ్రీరంగరాజు===
రాయలవారి పూర్వుల కాలంనుంచి విజయనగరరాజభవనంలో ఒక నాటకశాల ఉండేది. రాయలవారి కాలంలో ఒక నాట్యశాల, నృత్యశాల ఉండేవి. రాయల వారు తన ఆస్థానంలో సంగీతవిద్వాంసులను పోషిస్తూ సదా
ఈకుప్పాయికి [[తిరుమలమ్మ]], [[ముద్దుకుప్పాయి]] అనే ఇద్దరు కుమార్తెలుండేవారు. తిరుమలమ్మ స్వామివారికి 3000 నార్పణములు సమర్పించినట్లు శాసనములున్నవి. ముద్దు కుప్పాయి అచ్యుతదేవరాయలవారికి అంతఃపురపరిచారికగా ఉంటూఉండి ఆయన ఆజ్ణప్రకారము తిరుపతి స్వామివారికి సేవచేయడానికి వచ్చినట్లు, [[గోవిందరాజస్వామి]]వారి ఆలయంనుంచి రోజూ ఆవిడకు తినడానికి ప్రసాదం ఇస్తూఉన్నట్లు క్రీ.శ.1531 సం.లో లభించిన శాసనంలో వ్రాయబడియున్నది. ఈ శాసనంలో శ్రీరంగరాజు కుమార్తెయున్నూ, ముద్దుకుప్పాయి తల్లినీ అయిన కుప్పసానికి కూడా "విద్వత్సభారాయరంజకం" అనే బిరుదు ఉండినట్లు చెప్పబడియున్నది.
ఇలాగ విజయనగర చక్రవర్తుల సేవను చేసే స్త్రీ పురుషులలో గొప్ప వంశాలవారూ, శ్రీమంతులూ అనేకులుండేవారని తిరుపతి దేవస్థానములో నున్న శాసనాలవల్ల తెలుస్తున్నది.
{{విజయ నగర రాజులు}}
Line 39 ⟶ 41:
==లంకెలు==
*http://shettyprasad.blogspot.in/2010/07/history-of-bunts.html
{{రాయల యుగం}}▼
{{టాంకు బండ పై విగ్రహాలు}}▼
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:
[[వర్గం:విజయ నగర రాజులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
▲{{రాయల యుగం}}
▲{{టాంకు బండ పై విగ్రహాలు}}
<!-- interwiki links -->
|