షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పంకు → పానికి , లో → లో , కు → కు , పార్టి → పార్టీ , నేపధ using AWB
పంక్తి 8:
 
==వ్యక్తిగత జీవితం==
తండ్రి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి [[రాజశేఖర రెడ్డి]], తల్లి వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు [[వై.ఎస్.విజయమ్మ]]. వైకాపా పార్టీ స్థాపకులు [[జగన్]] కు చెల్లెలు.
 
షర్మిలారెడ్డి భర్త పేరు అనిల్ కుమార్ ([[బ్రదర్ అనిల్]]). వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి. ఒక అమ్మాయి.షర్మిలకు అనిల్ తో ద్వితీయవివాహం జరిగినదిజరిగింది.మొదటి వివాహం మేనమామ ప్రతాపురెడ్డితో జరిగినదిజరిగింది.
 
==రాజకీయ జీవితం==
అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్12, 2012నుంచి జరుగుతున్న ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్ధులఅభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజాజీవితంలోకి అధికారికంగా వచ్చింది.జూన్ నెలలో జగనును అరెస్టుచెయ్యగా, ఉప ఎన్నిక ప్రచారానికై జగనుపార్టిజగనుపార్టీ అభ్యర్థి[[కొండ సురేఖ]]తరుపున ఆమె ప్రచారములో పాల్గొనటంద్వారా ఆమె ప్రత్యక్షరాజకీయ జీవితం మొదలైనది.అంతకుముందు ఆమె, అనేక క్రిస్టియను మతప్రచారసభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవమున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పాదయాత్ర.
 
pu==మరోప్రజాప్రస్థానం==
వైయస్సారు కాంగ్రెసు అధ్యక్షుడు అయిన జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపఎన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపధ్యంలోనేపథ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి బలోపేతంచేయు దిశగా '''మరో ప్రజా ప్రస్థాపన ''' పేరు మీద పాదయాత్రను18 అక్టొబరు2012న ప్రారంభించారు.ఈపాదయాత్ర 16 జిల్లాలమీదుగా సాగుతుంది, యాత్ర దూరము 3000 కి.మీ. తనపాదయాత్రను, తనతండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి (ఇడుపుల పాయ) నుండి ప్రారంభించినదిప్రారంభించింది.పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు17 న గాయం అగుటవలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది.అమె కాలికి [[అపోలో]] ఆపరెసను చేసి, ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకొనవలసినదిగా సలహానిచ్చారు.ఆమె స్వస్తత పొందినతరువాత ఫిబ్రవరి 6,2013 నుండి మళ్ళి పాదయాత్ర ఆరంభించినదిఆరంభించింది.ఈ పాదయాత్ర ఇచ్చాపురంవరకు కొనసాగి ఆగస్టు 4, ఆదివారం న ముగిసినది.9 నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర 14 జిల్లాలగుండా జరిగినదిజరిగింది.116 నియాజకవర్గాల మీదుగా జరిగినదిజరిగింది.ఇందులో 9 కార్ఫోరేసన్లు,45 మున్సిపాలిటిలు,195 మండలాలు కలవుఉన్నాయి.ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది.మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగినదిజరిగింది.152 ప్రదేశాలలల్ఫో బారీ స్థాయిగా జరిగిన జనసభలలో ప్రసంగించడం జరిగినదిజరిగింది.ఈ పాదయాత్రలో దాదాపు కోటిమందికి పైగా జనాలను షర్మిలా ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా వేసారు.
 
'''షర్మిలా పాదయాత్ర జరిపిన జిల్లాలు ''':1.వైస్సార్ ,2.అనంతపురం,3.కర్నూలు,4.మహబూబ్ నగర్,5.రంగారెడ్డి,6.నల్లగొండ,7.గుంటూరు,8.కృష్ణా.9.ఖమ్మం,10.పశ్చిమ గోడావరి,11.తూర్పు గోదావరి,12.విశాఖపట్నం,13.విజయనగరం,14.శ్రీకాళం.
 
మొత్తం పాదయాత్ర జరిపిన దూరం 3,112 కి.మీ.ప్రపంచం లోప్రపంచంలో ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ షర్మిలా.
 
'''మరో ప్రజా ప్రస్థాన యాత్రా విశేషాలు '''
{| class="wikitable"
|-style="background:blue; color:white" align="center"
|ప్రస్థానం (కి.మీ) ||ప్రదేశం||నియోజక వర్గం||జిల్లా
|-
|తొలిఅడుగు||ఇడుపులపాయ||పులివెందుల||వైస్సార్
పంక్తి 44:
|}
===మరో ప్రస్థానం చిహ్నం '''విజయప్రస్థానం ''' ===
ఇచ్ఛాపురంలో వై ఎస్ రాజశేఖరుగారు గతంలో తను ప్రతి పక్షసభ్యుడుగా వున్నప్పుడు చేవెల్ల నుండి పాదయాత్రచేపట్టి 68 రోజులపాదయాత్రచేసి,1,473 కి.మీ ఇచ్ఛాపురం వరకు నడచి, పాదయాత్రముగించిన సందర్భంగా అక్కడ నిర్మించిన '''విజయవాటిక '''స్మారక స్తూపంకుస్తూపానికి ఎదురుగనే షర్మిలా మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం '''విజయ ప్రస్థానం ''' నిర్మించి, ఆవిష్కారం చేసారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/షర్మిలారెడ్డి" నుండి వెలికితీశారు