సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ుoబ → ుంబ (7), ఆంద్ర → ఆంధ్ర, తో → తో , స్పూర్తి → స్ఫూర్తి (3) using AWB
పంక్తి 15:
}}
 
'''శ్రీ స్వామి సుందర చైతన్యానంద''' ([[ఆంగ్లము]] : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర [[సంకీర్తన]]లు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో [[జ్ఞానము|జ్ఞాన]]జ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ [[ఋషి|మహర్షి]], ఆర్ష [[సంస్కృతి]] పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు [[భక్తి|భక్త]] జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ [[వేదాంతము|వేదాంత]] ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర [[పురాణములు]] [[ఇతిహాసములు]] యొక్క రహస్యార్థ సారమతి, అపర [[సరస్వతి]], ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన [[ధర్మము|ధర్మ]] జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, [[రచయిత]]గా, [[గాయకులు|గాయకుడు]]గా, [[బోధన|బోధకుడు]]గా, [[గురువు]]గా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్టింపప్రతిష్ఠింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు, శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు
 
== ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ సమారోహం ==
 
[[దస్త్రం:SWAMI SUNDARA CHAITANYANANDA - INDIAN POSTAGE STAMP - 1966-2016 .... 50 Years of Devotional Service CELEBRATIONS.jpg|thumb|200px|left| స్వామి సుందర చైతన్యానంద భారత తపాలా బిల్లా (పోస్టల్ స్టాంపు).]]
శ్రోత్రీయ బ్రహ్మనిష్టాబ్రాహ్మణిష్టా గరిష్టులైనగరిష్ఠులైన పూజ్య గురుదేవుల యాభై వసంతాల పవిత్ర ఆధ్యాత్మిక సేవా ప్రస్తానంప్రస్థానం (1996 నుండి 2016వరకు) ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ౦ గా కీర్తించబడింది.
ఈ సందర్భంగా మార్చి 19 వ తేదీన భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు ఈ సేవా స్వర్ణోత్సవం సందర్భంగా పూజ్య గురుదేవుల ఫోటో ముద్రించిన ప్రత్యేక పోస్టల్ కవరును
<ref>{{cite web
పంక్తి 28:
|accessdate=2016-10-13
}}
</ref>. మరియు పోస్టల్ స్టాంపును వేదికపై ఘనంగా విడుదల చేయడం జరిగింది. ఈ అరుదైన ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక కార్యక్రమమును శ్రీ సోమసుందరం, ఐ.పి.ఎస్., డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ వారు ఆవిష్కరించారు. ఈ ఈవెంటు పూజ్య గురుదేవుల ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవానికి మకుటాయమానమై భాసించింది. భక్తుల ఆనందానికి అవధి లేకుండా పోయింది.
 
== శ్రీ చైతన్య జయ ధ్వజం ==
పంక్తి 35:
#గీతా భాగావతో దయః
#జ్ఞానబ్రహ్మార్ష సర్వజ్ఞ
#శ్రీ చైతన్య జయ ద్వజః
 
#శ్రీ [[సర్వజిత్తు|సర్వజిత్]] [[వైకుంఠ ఏకాదశి]] [[గీతా జయంతి|గీతా జయంతీ]] పరోషస్సున [[1947]] [[డిసెంబరు]] 25 తేది ఉదయం 4: 30 గంటలకు శ్రీ స్వామీజీ వారి ఆవిర్భావ [[విజయం]]
#శ్రీ [[ప్లవంగ]] [[వినాయక చవితి|వినాయక చతుర్ది]] 1967 డిసెంబరు 8 వ తేది శ్రీ స్వామిజీ వారి వాగావిష్కార విజయం.
#శ్రీ రక్తాక్షీ [[కార్తీకమాసము|కార్తీక]] కృష్ణ తృతీయ తదియ [[1984]] [[నవంబరు]] 11 వ తేదీ స్వామీజీ వారి [[ఆశ్రమం|ఆశ్రమ]] స్వీకార విజయం.
#శ్రీ[[క్రోధి]] [[ఆశ్వయుజమాసము|ఆశ్వయుజ]] కృష్ణ తృతీయ [[చవితి]] 1985 నవంబరు 14 వ తేదీ స్వామీజీ వారి స్తాపించినస్థాపించిన ఆధ్యాత్మిక మాస పత్రిక గిరిధారి ప్రసార విజయం.
#శ్రీ ప్రజాపతి మార్గశీర్ష శుక్ల షష్ఠి 1991 డిసెంబరు 12 వ తేదీ శ్రీ స్వామీజీ వారి జ్ఞాన శతక్రతు విజయం.
#శ్రీ ఈశ్వర మార్గశీర్ష శుక్ల సప్తమి 1997 డిసెంబరు 6 వ తేదీ శ్రీ స్వామీజీ వారి భాగ్యనగర ఆశ్రమ ప్రవేశ విజయం.
పంక్తి 46:
#శ్రీ వికృతి నామ చైత్ర శుక్ల అష్టమి 2010 మార్చి 23 వ తేదీ శ్రీ స్వామీజీ వారి చైతన్య భగవద్గీతా గ్రంథ ఆవిష్కార విజయం.
 
ఇంకా
 
#ఆయుత పత్ర (10,000) రచనాపూర్తి విజయం.
పంక్తి 55:
1947 వ సంవత్సరం 25 వ తేదీన [[నెల్లూరు జిల్లా]] లోని కట్టుబడిపాళ్ళెం అనే గ్రామంలో [[బ్రహ్మ మూహూర్తం|బ్రహ్మముహూర్త]]మున [[వైష్ణవము|వైష్ణవ]] కుటుంబంలో శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు జన్మించారు. అది పరమాత్మ స్వరూపమైన మార్గశీర్ష మాసం. ఆ రోజే వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి కలసి రావడం విషేషం కాదు, వైభవం.సనాతన ధర్మ పునర్వైభవ ప్రాప్తికి సంకేతం.
 
శ్రీ పెరుoబుదూరుపెరుంబుదూరు వేoకటవేంకట శే షాచార్యులు, రంగనాయకమ్మ అను పుణ్య దంపతులకి శ్రీ స్వామిజీ అష్టమ గర్భ సంజాతులుగా జన్మించారు. స్వామీజీ పూర్వాశ్రమం పేరు శ్రీ సుందర రాజన్. స్వామీజీ పూర్వీకులు [[తమిళనాడు|ద్రవిడ దేశము]] వారు. వీరి తాత గారు బాల్య దశలో [[ఆంధ్ర దేశము]] నకి వచ్చారు. చంగల్పట్టు జిల్లా లోని [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యుల]] వారి జన్మ స్థలమైన శ్రీ పెరుoబుదూరుపెరుంబుదూరు వీరి స్వగ్రామము.<ref>{{cite web
| url = http://www.aboutyourphilosophy.blogspot.in/2013/07/swami-sundara-chaitanyananda.html
| title = Sadhguru Swami Sundara Chaitanyananda
పంక్తి 63:
</ref> స్వామి వారి తాతలు విద్వత్తు గల వారై గ్రంథ రచనలు చేసారు. దేవాలయార్చకులుగా, తోమాల సేవకులుగా, గాయకులుగా, భక్తీ ప్రబంధ రచయితలుగా వన్నెకెక్కారు. [[తిక్కన|కవిబ్రహ్మ తిక్కన]], [[ఆతుకూరి మొల్ల|కవయిత్రి మొల్ల]], జ్ఞాన బ్రహ్మ సుందర చైతన్యులు - ఈ ముగ్గురు [[సింహపురి]] సీమలో విరబూసిన జ్ఞాన మందారాలని స్తుతిస్తూ [[నెల్లూరు]] పట్టణంలో 15-6-1994 నుండి 24-6-1994 వరకు పూజ్య స్వామీజీ నిర్వహించిన 118 వ జ్ఞాన యజ్ఞంలో పూజ్య స్వామీజీకి కనకాభిషేకం చేసిన సందర్భంలో సింహ పురీయులు ఒక [[తెలుగు పద్యము|తెలుగు పద్య]] మందారమును సమర్పించుకుని యున్నారు.
 
శ్రీ స్వామీజీ బి.ఏ.లిట్ పట్టమును పొందారు. పూప వయస్సు నందే వేదాంత గ్రంథాలను రాత్రింబవళ్ళు అధ్యయనం చేశారు. చేతిలో వేదాంత గ్రంథం లేకుండా బాల్యంలో వారు ఎవ్వరికీ కనిపించి ఉండరు. నిత్యమూ నియమముతో ధ్యానము చేసే వారు. భక్తుల కోర్కె మేరకు [[యజ్ఞం|యజ్ఞాలు]] ప్రారంభించారు. ప్రతి యజ్ఞంలో వేలాది సంఖ్యలో వచ్చి భక్తులు వారి ఉపన్యాసాలను ఆలకించేవారు, ఆలకిస్తూ ఉన్నారు.స్వామి వారిది [[అద్వైతం|అద్వైత]] మార్గము. ఆ విషయంలో రాజీ పడకుండా భోదిస్తారు. జ్ఞానమును [[భక్తి]]ని సమన్వయం చేసి భోదించడంబోధించడం వారి ప్రత్యేకత.
 
సనాతన ధర్మ మహా సాగరంలో ఉత్తుంగ తరంగాలై ఎగసిన భక్తుల, మహాత్ముల గాథలు చదువుతూ 'ఇవి నిజాలా!' అని సందేహించే ఆధునిక యువతరానికి చక్కని సమాధానం చెబుతుంది స్వామివారి సున్నిత హృదయం, అద్భుత జీవన విధానం.
పంక్తి 69:
==ఆధ్యాత్మిక స్పూర్తి - అఖండ కీర్తి==
నలబై ఐదు సంవత్సరాల క్రితం మాట ...
సత్య సందేశాలు అందించే సద్గ్రంథాలు అక్కడక్కడా లభించేవి. కాని అవి ఎక్కువ శాతం పండితుల బరువు పెంచడానికి మాత్రమే ఉపయోగ పడేవి. సంమజానికి వాటిని అందిద్దా మనే పుణ్యాత్ములు ఉన్నా, సామాన్యుని స్తాయినిస్థాయిని గ్రహించలేని కారణంగా అట్టి ఎందరివో ప్రయత్నాలు వ్యర్ధంగా మిగిలి పోయాయి. అభివ్రుది చెందిన విజ్ఞాన శాస్త్రం నూతన తరాన్ని వినూత్న సంశాయాలలో ముంచెత్తింది. అర్ధం లేని భౌతిక వాదం, జనులలో పెరిగిన అలసత్వం - అన్నీ కలసి జీవితాన్ని శోభింప చేసే విజ్ఞాన మణులను వెదజల్లే వేదాంత శాస్త్రాన్ని కాలక్షేపం స్తాయికిస్థాయికి దించాయి.
ఇవన్ని పరిశీలించిన శ్రీ స్వామీజీ యువ హృదయం తీవ్రంగా స్పందించింది. జ్ఞాన ప్రకాశంలో రమించ వలసిన భారతదేశం 'దరిద్రులున్న సంపన్న దేశం' గా మిగలడం ఆ చిన్న హృదయం భరించలేక పోయింది. కుదురుగా, మెలకువతో, అద్వితీయ సామాజిక స్పూర్తితోస్ఫూర్తితో, అవగాహనతో అక్కడ ఓ బృహద్యత్నానికి అంకురార్పణ జరిగింది. సామాన్యునికి, సత్యానికి మద్య నున్న అగాధాన్ని పూడ్చదానికి ఆ చిన్నారి చేతులు నడుం బిగించాయి.నేటి ఈ సుందర చైతన్య మహూద్యమాన్ని మన ముందుంచాయి. ఈ రోజు సమాజానికి ఏమి అందించాలన్న విషయంలో సుస్పష్టమైన, శాస్త్రీయ మైన అవగాహనతో ప్రారంభమై, అందుకు భగవత్ కృపను తోడూ చేసుకుని రేయింబవళ్ళు శ్రీ స్వామీజీ శ్రమించారు. ఇంతింతై ఎదిగి ఎదిగి గుండె గుండెను మీటుతూ మహా ప్రవాహమై - దరిచేరిన వారిని పావనులను గావించే పుణ్య సలిలగా, మహోన్నత జ్ఞాన గంగా ప్రవాహంగా నేడు సుందర మహోద్యమం రూపు దాల్చింది.
శ్రీ స్వామీజీ మాటల మద్య మానవ జీవితానికి అర్ధం చెబుతూ, పాటలలో తియ్యగా పరమార్ధాన్ని విప్పి చూపుతూ, నిర్జీవ మౌతున్న సమాజానికి జీవిత పాటాలను సహనంతో నేర్పుతూ 220 కు పైగా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి, తెలుగు లోను, ఆంగ్లం లోను 150 కి పైగా గ్రంథాలను రచించారు.<ref>{{cite web
| url = http://www.sundarachaitanyam.in/AboutSwamiji.html
పంక్తి 77:
|accessdate=2016-10-13
}}
</ref>. 200 సత్సంగ శాఖలను రాష్ట్ర మంతటా నెలకొల్పి, 22 మురళీ కృష్ణ ఆలయాలను, ధ్యాన మందిరాలను నిర్మించి, 'గిరిధారి' మాసపత్రిక ద్వారా, టి.వి.ద్వారా ఆడియో, వీడియో సి.డి. ల ద్వారా ఆర్శవిద్యా వాణిని జనావళికి వినిపిస్తూ ఉన్నారు.
 
==ఆశ్రమ స్వీకారం==
గత నలభై ఐదు సంవత్సరాలుగా పూజ్య స్వామీజీ ఆంధ్రావనికి అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్ర౦గా 1984, మే 11 వ తేది ప్రథమంగా ధవళేశ్వరం సుందర చైతన్యాశ్రమం రూపు దిద్దుకుంది. తపోవనంలా, సుందర నందనోద్యాన వనంలా శోభించే ఆశ్రమం వేలాది సత్సంగీయులకు, భక్తులకు స్పూర్తిస్ఫూర్తి కేంద్రంగా దినదినాభివ్రుద్ధిదినదినాభివృద్ధి చెందింది. అద్బుతఅద్భుత కలాఖండమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం వానప్రస్తాశ్రమంగా అలరారుతోంది.
 
1997 డిసెంబరు 25 వ తేది అభినవ బృందావనంలా హైదరాబాద్ సుందర చైతన్యాశ్రమం వెలసింది. దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఆశ్రమం ఒక పనిముట్టు అయ్యoదిఅయ్యంది. పచ్చని పొలాల మధ్య పదమూడు ఎకరాల స్తలంలో నిర్మింపబడిన ఈ సువిశాలమైన ఆశ్రమం భక్తుల పాలిటి కల్పవృక్షం. భక్తీ భావ పరంపరలో ముంచెత్తే 76 అడుగుల ఎత్తు గల మురళీకృష్ణ భగవానుని ఆలయం, నిరంతరం గురుదేవుల జ్ఞాన ప్రభోదాలతో ప్రతిధ్వనించే శృతి మందిరం - ఈ రెండూ భక్తీ జ్ఞాన సమ్మెలన మైన సుందర చైతన్య మహోధ్యమానికి సంకేతాలు.
 
2002 జూన్ 19 వ తేదిన విశాఖ సాగర తీరంలో మూడవది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్ప బడింది.
పంక్తి 89:
ఒక యుద్ధం రణరంగంలో ముగిసి ఉండవచ్చు. కాని, అది పుట్టింది మాత్రం ఒక వ్యక్తీ మనస్సులోనే. మార్పు అనేది సంభవమైతే అది సమాజంలో కాదు. వ్యక్తిలో. వ్యక్తీ ఆలోచనా సరళి మారితే వ్యక్తీ ప్రవర్తనలో పరివర్తన వస్తుంది. మనసు మారితేనే మనుగడ మారుతుంది. మనిషి మారితేనే సమాజం మారుతుంది.
*సుందర సత్సంగాలు:
మాది గొప్ప అంటే మాది గొప్ప అంటూ అందించ బడే పలు రకాల సిద్ధాంతాలు, సందేశాలు, మాయలు, మహిమలు మనిషిని చుట్టూ ముట్టి మభ్య పెడుతున్న ఈ గందరగోల పరిస్తితులలోపరిస్థితులలో, అసలు ఇన్ని రకాల ఆలోచనల వెనుక ఉన్న ఆంతర్య మేమిటి? అది పుట్టిన దెక్కడి నుంచి? పయనిస్తున్నదే తీరానికి? ఇంతకీ మోక్ష మంటే ఏమిటి? దానికి మార్గ మేది? - ఇటు వంటి సహజ, అనివార్య సంశాయాలకు సహేతుకమైన సశాస్త్రీయ మైన సమాదానాలను అందిస్తూ, విచారము - అనుభవము - ప్రచారము - ఈ మూడింటిని లక్ష్యంగా కలిగిన సుందర సత్సంగాలను శ్రీ స్వామీజీ నలభై సంవత్సరాల క్రితమే రాష్ట్ర మంతటా నెలకొల్పారు. కుల తత్వాల నదిగమించి, 'నాకులం ఒక్కటే - సానుకూలం' అనే గురుదేవుని అడుగు జాడల్లో ఏకాత్మ భావంతో సత్సంగీయులు అందరూ జీవిస్తున్నారు.
 
*చైతన్య మాతృ మండలి:
గృహలక్ష్మి గృహానికి మూల స్తంభం వంటిది. ఆ కల్పవల్లి నీడ లోనే గృహం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. బిడ్డలకు అమ్మ ఒడి ప్రథమ బడి. అవగాహన గల తల్లులు ఇంటిని శాంతి నిలయం చేయగలరన్న మహోన్నత ఆశయంతో ముందు మాతృ మూర్తులను తీర్చిదిద్దే ప్రయత్నంలో శ్రీ స్వామీజీ అన్నీ గ్రామాలలో, పట్టణాలలో ' చైతన్య మాతృమండలి' స్థాపించారు. నిత్యమూ స్వాధ్యాయంతో, సేవా కార్యక్రమాలతో చైతన్య మాతృ మండలి ఆదర్శవంతంగా శోభిస్తూ ఉంది.
 
*చైతన్య యువత:
గోడ యొక్క గొప్పదనం ఇటుకల మీద ఆధారపది ఉన్నట్లు, దేశం యొక్క స్తిరతస్థిరత, ఐక్యత, పురోగతి యువత మీద ఆధారపడి ఉంది అన్న ఉధేశంతో 'చైతన్య యువత' విభాగాన్ని శ్రీ స్వామీజీ నెలకొల్పి యువతను క్రమశిక్షణతో, సంయమనంతో, ఆధ్యాత్మిక స్పూర్తితోస్ఫూర్తితో ప్రగతి మార్గంలో నడుపుతూ ఉన్నారు. ప్రేమతో, సేవా భావంతో, చరిస్తూ, వారు నమ్ముకున్న విలువల వైశిష్ట్యాన్ని, ఈ మార్గంలో వారికి కలిగిన సంతృప్తిని అందరికి అందించాలని పూర్ణ హృదయంతో ప్రయత్నించడమే కర్తవ్యంగా పెట్టుకుని, భావి తరాలకు ఆశాజ్యోతులుగా చైతన్య యువత వేల్గొందుతూ ఉంది.
 
*గిరిధారి:
పంక్తి 102:
==పశ్చిమంలో యతి పాదం==
అమెరికా లోని భక్తుల ఆహ్వానాన్ని మన్నించి పూజ్య స్వామీజీ 1998 సెప్టెంబరులో ప్రథమంగా అమెరికా దేశం పర్యటించారు. సనాతన ధర్మ వైభవ కేతనాన్ని అమెరికాలో రెపరెప లాడిచారు. చికాగో, డెట్రాయిట్, క్లీవ్ లాండ్, ఓర్లాండో మొదలైన నగరాలలో జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి జనులను అమితంగా స్పందింప జేశారు.
Chicago people get another Vivekananda-like saint to expound Advaita Vedanta. Saint thrills Chicago Audience with mesmerizing philosophical discourses. 'Advaita Vedanta delivered to the common man in simple, palatable terms' - అనే శీర్షికలతో దిన పత్రికలు పూజ్య స్వామీజీని శ్లాఘిoచాయిశ్లాఘించాయి.
 
==అపురూప విజ్ఞాన వేది - అసమాన కవితా పయోనిధి==
శ్రీ స్వామివారు తమ దివ్య భోదలతో అలసి పయిన జీవితాలలో ఆశలతలను పుయిస్తున్నారు. అలుపెరుగని కంటం తోకంటంతో మానవాళి అశాంతి తలుపులను ముయిస్తున్నారు. వారికున్న శ్రావ్యమైన గాత్రం, గాన గoధర్వగంధర్వ వైదుష్యం అసమానము, అనితర సాద్యముసాధ్యము. మైదానాలనే తరగతి గదులుగా మార్చి లోతైన ఉపనిషత్ రహస్యాలను శ్రోతల హృదయాలలో నిక్షిప్తం చేసిన ఖ్యాతి శ్రీ స్వామీజిది. వారి భాష, బాణీ అద్భుతం. వారి గళం, కలం ఒక దానితో మరొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఒక దాని నొకటి మించి పోవాలనుకుంటాయి.
వేదాంత సాహితీ ప్రపంచలో, తాత్విక భావనా జగత్తులో పూజ్య స్వామీజీ అపురూప విజ్ఞాన వేది. అసమాన కవితా పయోనిధి. గహన మైన వేదాంత విషయాలను సాధారణ మానవులకు కూడా అవలీలగా, అవలోకగా అందించే వారి అసాధారణ వైదుష్యం అనుపమానము, అద్భుతము. అసామాన్య పాండిత్యంతో, అద్భుత రచనా పటిమతో శతాధిక గ్రంథాలతో పాటు చైతన్య భాగవతం, చైతన్య రామాయణం, చైతన్య మహాభారత గ్రంథాలను ప్రసాదించిన శ్రీ సుందర చైతన్యనందుల వారు ఎప్పుడెప్పుడా అని ఆంద్రఆంధ్ర ప్రజానీకం ఎదురు చూసిన చైతన్య భగవద్గీత గ్రంథాన్ని వాసుదేవుని ప్రసాదంగా సహృదయ లోకానికి సమర్పించి సంతర్పణం చేశారు. వేదమాతకు నీరాజనాలు అర్పించారు.
 
==చైతన్య దీప్తి==
జ్ఞానబ్రహ్మ, ఆర్షవిద్యా వాచస్పతి, సత్సంగ ప్రచారమణి, సనాతన ధర్మ దీపికాధారి అను పలు బిరుదులతో యోగి పుంగవులు పూజ్య స్వామీజీని సత్కరించగా, సువర్ణ కంటాభరనాలతో, హస్త కంకనాలతో, సువర్ణ కిరీటాలతో, గండ పెండేర పురస్కారాలతో, గజారోహనలతో, కనకాభిషేకాలతో వివిధ ప్రాంతాలలోని భక్తులు, అనేక సంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థలు వీరిని సంన్మానిoచాయిసంన్మానించాయి.
శ్రీ స్వామీ వారిది ప్రచారోద్యమం. జన జాగరనోధ్యమం, సమాజాన్ని చైతన్యవంతం చేసే సుందర సమోద్యమం. ఆయన భారతీయ విజ్ఞాన సర్వస్వం. సనాతన ధర్మ పరిమళం. ఆర్శ సంస్కృతీ సభ్యతల భాండాగారం. ఇది ఆంధ్రుల భాగ్యం. శ్రీ స్వామీ సుందర చైతన్యానందుల వారికి మనం సమకాలీనులం కావడం మన పురాకృత పుణ్యఫల విశేషం. శ్రీ స్వామి వారి అవిరళ కృషికి, త్యాగ జీవనానికి, జనులపై వారికున్న అపార కృపకి ఆంధ్రావని భక్తీ భావంతో, కృతజ్ఞతా భావంతో శిరమోడ్చి, కరములు జోడించి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉంది.
 
పంక్తి 203:
#శివానంద లహరి
#షట్పదీస్తోత్రం; సారతత్వోపదేశం
#కనకధారాకనకథారా స్తోత్రం
#శ్రీ శంకరచార్యస్వామి జీవితము
#శివాపరాధ క్షమాపణ స్తోత్రం
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు