ఏ.వి.సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 41:
1930లో గుంటూరు జిల్లా [[అనంతవరం (కొల్లూరు మండలం)]] లో జన్మించారు.
[[పద్యం]] కమ్మగా పాడేవాడు. వింటున్నవారు అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. [[ముక్కామల రాఘవయ్య]]
[[శ్రీకృష్ణ రాయబారం]] ,[[ గయోపాఖ్యానం]] ' [[కురుక్షేత్రం]] , [[శ్రీకృష్ణ తులాభారం]] , [[రామాంజనేయయుద్ధం]] , [[చింతామణి]] వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. [[జంధ్యాల పాపయ్యశాస్త్రి]] ''గానకోకిల'' బిరుదుతో సత్కరించారు. ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి. ఆయన కుమారులు ముగ్గురు రంగస్థల నటులుగానే జీవితాన్ని సాగిస్తున్నారు. సుబ్బారావుకు ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుబ్బారావు పెద్దగా చదువుకోలేదు. పొలం పనులకు వెళుతుండేవాడు. 1960లో సుబ్బారావు శ్రీ పూర్ణశ్రీ నాట్యకళాసమితిని స్థాపించి 30 ఏళ్లపాటు నాటక ప్రదర్శనలిచ్చారు. [[ఈలపాట రఘురామయ్య]] == మరణం ==
|