నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో '''మడ అడవులు''' పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి వుంటాయిఉంటాయి. మడ అడవులు అనేవి ఉష్ణ, సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయం. ముఖ్యంగా 25° ఉత్తర, 25° దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి. ఈ చెట్లు, పొదలు, ఉప్పునీటినిఉప్పునీటి లోనూ, సముద్రపు నీటినినీటి లోనూ, సముద్రపునీటి కంటే ఎన్నోరెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాదరముజీవనాధారము. ముఖ్యముగాఇవి సముద్ర తీర ప్రాంతాలకు రక్షణా కవఛముగాకవచంగా నిలుస్తున్నాయి. ఈ అడవులు వరదలువరదల నుండి, తుఫాను దాడీదాడి నుండి ఆ ప్రాంతన్ని నేల కోతకు గురికాకుండా కాపాడతాయి.
==ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు==
మడ అడవులు తూ.గో.జిల్లాలో [[కాకినాడ]] సమీపంలోని కోరంగి వద్ద విస్తృతంగా విస్తరింఛివిస్తరించి ఉన్నాయి. [[తాళ్ళరేవు]] మండలంలోని [[కోరంగి]] నుండి [[ఐ.పోలవరం]], [[కాట్రేనికోన]], [[ఉప్పలగుప్తం]], [[అల్లవరం]], [[సఖినేటిపల్లి]] మండలాల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా ఉన్నాయి. ఇక్కడే [[కోరింగ వన్యప్రాణి అభయారణ్యం]] ఉంది.