కొరిశపాడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 136:
#ఈ పీఠంలో 2015,డిసెంబరు-27వ తేదీ అదివారంనాడు, ఋత్విక్కుల మంత్రోచ్ఛారణల నడుమ, 54 కుండలీయ, 21వ శ్రీ గాయత్రీదేవి మహాయఙం వైభవంగా నిర్వహించారు. ఉదయం 21 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. గాయత్రీ హోమాలు నిర్వహించారు. దంపతులే యఙకర్తలుగా పూర్ణాహుతి నిర్వహించారు. శక్తి పీఠం వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహా నివేదన, గాయత్రీ స్వాముల దీక్షా విరమణ అనంతరం, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాలకు గ్రామస్థులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. [10]
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామములో జన్మించిన ప్రముఖులు==
|