వేదాంతం రత్తయ్య శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కూచిపూడి నృత్య కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
 
ఆయన దేశ విదేశాలలో 2000లకు పైగా ప్రదర్శనలిచ్చాడు. ఆయన 1969 నుండి కూచిపూడి కళాక్షేత్రంలో నాట్యాచార్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆ సంస్థకు ప్రధానాధ్యాపకులు గా ఉంటూ ప్రహ్లాద విజయ యక్షగానం, గిరిజా కల్యాణం, అర్థనారీశ్వరం, క్షీరసాగర మథనం మరియు భామాకలాపం నాటకాలకు నృత్య దర్శకత్వం వహించాడు.<ref>[http://www.kuchipudi.com/personalities/person10/ కూచిపూడి వెబ్‌సైటులో వేదాంతం రత్తయ్య శర్మ జీవిత చరిత్ర]</ref>
 
కూచిపూడి నాట్యారామం, కేంద్ర సంగీత నాటక అకాడమీ, నర్తనం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కూచిపూడి శ్రీసిద్ధేంద్రయోగి కళాపీటం ఆవరణలో కూచిపూడి యక్షగాన మహోత్సవాలలో నాట్యాచార్యులు వేదాంతం రత్తయ్య శర్మ స్వీయ దర్శకత్వంలో భామాకలాపం ప్రదర్శించబడినది.<ref>[http://www.prajasakti.com/Content/1762406 భామనే...సత్యభామనే]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}