నారాయణాచార్యులు గారు పుట్టిన చియ్యేడు ప్రస్తుతం అనంతపురం మండలంలో ఉంది. (అప్పట్లో పెనుగొండ తాలూకాలో ఉండేదేమో.) చియ్యేడు సరైనదే అయితే, మండలం అనంతపురంగా మార్చాలి. పరిశీలించండి. __చదువరి (చర్చ, రచనలు) 16:49, 19 ఫిబ్రవరి 2006 (UTC)Reply