భారతదేశంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 337:
చాలామంది ప్రముఖ మహిళా రచయితలు భారతీయ సాహిత్యంలో కవయిత్రులుగా మరియు కథారచయితలుగా ఉన్నారు. [[సరోజినీ నాయుడు]], కమల సూరయ్య, శోభా డే, అరుంధతి రాయ్, అనితా దేశాయ్ వారిలో కొందరు.
[[సరోజినీ నాయుడు]]ని నైటింగే్ల్ ఆఫ్ ఇండియా అంటారు. అరుంధతి రాయ్ తన నవల ది గాడ్ అఫ్ స్మాల్ తింగ్స్ కి గాను బుకర్ ప్రైజ్ [[బుకర్ బహుమతి|మాన్ బుకర్ ప్రైజ్]]ని పొందారు.
 
; శాస్త్ర సాంకేతిక రంగాలు
ఈ రంగాలలో కూడా అనేకమంది మహిళలు వెలుగొందుతున్నారు. [[కల్పనా చావ్లా]], [[అంజు చందా]], [[ఆషా మాధుర్]], [[జితేందర్ కౌర్ అరోరా]], [[అసీమా ఛటర్జీ]], [[యమునా కృష్ణన్]] వీరిలో కొందరు.
 
== వీటిని కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/భారతదేశంలో_మహిళలు" నుండి వెలికితీశారు