జానంపల్లి కుముదినీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి , తో → తో , → (2) using AWB
ఒకప్పటి వాడ పల్లి ఇప్పుడు వడ్డెపల్లి గా మారింది.
పంక్తి 39:
 
== జననం ==
[[వరంగల్లు జిల్లా]], [[వాడపల్లి]]కి (వడ్డెపల్లి) చెందిన జమీందారీ వంశంలో కుముదినీ దేవి [[1911]] [[జనవరి 23]]న వాడపల్లిలో(వడ్డెపల్లి) జన్మించింది. ఈమె తండ్రి పింగళి వెంకటరమణారెడ్డి హైదరాబాదు రాజ్యానికి ఉపప్రధానిగా పనిచేశాడు. కుముదినీ దేవికి 1928 లో వనపర్తి రాజా రామదేవరావుతో వివాహమైంది.<ref>[http://www.thehindu.com/features/friday-review/history-and-culture/a-life-less-ordinary/article1561639.ece A life less ordinary - The Hindu March 22, 2011]</ref>
 
కుముదినీ దేవి శివానంద స్వామిచే ప్రభావితురాలై హైదరాబాదు [[కూకట్‍పల్లి]]లో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958 లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “సేవాసమాజ'''“ సేవాసమాజ బాలికా నిలయం”నిలయం ”''' ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది.
 
== మరణం ==