లార్డు ఇర్విన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ, సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''లార్డు ఇర్విన్'''(ఇర్విన్ ప్రభువు) గా ప్రసిధ్ధిచెందిన ఎడ్వర్డు ఫ్రెడరిక్ లిండ్లే వుడ్ (Edward Frederick Lindley Wood) బ్రిటిష్ ఇండియానకు 30వ గవర్నర్ జనరల్ (వైస్రాయి). అతని కార్యకాలము 1926 - 1931. ఇర్విన్ దొర కార్యకాలములో జరిగిన చరిత్రాత్మక విశేషములలో ముఖ్యమైనవి (1) 1928,1929 సంవత్సరముల లో [[సైమన్ కమీషన్]] భారతదేశమునకు వచ్చెను (2) భారతదేశమునకు [[అధినివేశ స్వరాజ్యము]] వచ్చునను ఆశాభావము కలుగించెను (3) జాతీయ కాంగ్రెస్సు [[మోతీలాల్ నెహ్రూ]] ఆద్వర్యములో భారతదేశ రాజ్యాంగము ముసాయిదా ప్రతి నిర్మించెను. (4) మహ్మద్ అలీ జిన్నాహ కోరిన 14 అంశములు (5) మహత్మా గాంధీ జీ 1930 మార్చిలో స్వరాజ్య పోరాటములో భాగముగా ఉప్పుసత్యాగ్రహ ఉద్యమ ప్రరాంభము చేసి దండికి పాదయాత్ర (6) మొదటి [[రౌండ్ టేబుల్ సమావేశము]] జనేవరి 1931 లో జరుగినది (7) [[లాలా లజపత్లజపతి రాయ్]] మరణించెను, [[భగత్ సింగ్]] మరి యిద్దరు ఉగ్రవాద స్వాతంత్రసమరయోదులు ఉరితీయబడెను (మార్చి 1931) (8) [[గాంధీ-ఇర్విన్ సంధి]] (Gandhi-Irwin Pact) అనబడు వడంబడిక మార్చి 1931 లో జరుగినది. ఇవి ఎనిమిది ప్రముఖమైన బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు లార్డు ఇర్విన్ వైస్రాయి కార్యకాలములోనివి. . ..సశేషం
 
==జీవిత ముఖ్యాంశములు==
లార్జు ఇర్విన్ జీవిత కాలం (1881-1959). రెండవ ప్రపంచ యుద్దకాలములో (1938-1945) చేంబర్లేన్ - విన్సెంట్ చర్చిల్ బ్రిటిష్ ప్రధాన మంత్రులుగా నుండినప్పుడు లార్డు ఇర్విన్ విదేశాంగ మంత్రిగా 1938-41 నుండెను. ...సశేషం
 
==సైమన్ కమీషన్==
 
 
"https://te.wikipedia.org/wiki/లార్డు_ఇర్విన్" నుండి వెలికితీశారు