లార్డు ఇర్విన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''లార్డు ఇర్విన్'''(ఇర్విన్ ప్రభువు) గా ప్రసిధ్ధిచెందిన ఎడ్వర్డు ఫ్రెడరిక్ లిండ్లే వుడ్ (Edward Frederick Lindley Wood) బ్రిటిష్ ఇండియానకు 30వ గవర్నర్ జనరల్ (వైస్రాయి). అతని కార్యకాలము 1926 - 1931. ఇర్విన్ దొర కార్యకాలములో జరిగిన చరిత్రాత్మక విశేషములలో ముఖ్యమైనవి (1) 1928,1929 సంవత్సరముల లో [[సైమన్ కమీషన్]] భారతదేశమునకు వచ్చెను (2) భారతదేశమునకు [[అధినివేశ స్వరాజ్యము]] వచ్చునను ఆశాభావము కలుగించెను (3) జాతీయ కాంగ్రెస్సు [[మోతీలాల్ నెహ్రూ]] ఆద్వర్యములో భారతదేశ రాజ్యాంగము ముసాయిదా ప్రతి నిర్మించెను. (4) మహ్మద్ అలీ జిన్నాహ కోరిన 14 అంశములు (5) మహత్మా గాంధీ జీ 1930 మార్చిలో స్వరాజ్య పోరాటములో భాగముగా
==జీవిత ముఖ్యాంశములు==
|