లార్డు ఇర్విన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
'''లార్డు ఇర్విన్'''(ఇర్విన్ ప్రభువు) గా ప్రసిధ్ధిచెందిన ఎడ్వర్డు ఫ్రెడరిక్ లిండ్లే వుడ్ (Edward Frederick Lindley Wood) బ్రిటిష్ ఇండియాకు 30వ గవర్నర్ జనరల్ (వైస్రాయి). అతని కార్యకాలము 1926 - 1931 నుండీ1931. ఇర్విన్ దొర కార్యకాలములో జరిగిన చరిత్రాత్మక విశేషములలో ముఖ్యమైనవి (1) 1928,1929 సంవత్సరముల లో [[సైమన్ కమీషన్]] భారతదేశమునకు వచ్చెను (2) భారతదేశమునకు [[అధినివేశ స్వరాజ్యము]] వచ్చునను ఆశాభావము కలుగించెనుతలెత్తెను (3) జాతీయ కాంగ్రెస్సు మిగత రాజకీయపార్టీలు కలసి [[మోతీలాల్ నెహ్రూ]] ఆద్వర్యములో భారతదేశ రాజ్యాంగము ముసాయిదా ప్రతి నిర్మించెను. (4) మహ్మద్ అలీ జిన్నాహ కోరిన 14 అంశములు (5) మహత్మా గాంధీ జీ 1930 మార్చిలో స్వరాజ్య పోరాటములో భాగముగా [[ఉప్పు సత్యాగ్రహం]] ఉద్యమంగా ప్రరాంభము చేసి దండికి పాదయాత్ర (6) జనేవరి 1931 లో జరిగిన మొదటి [[రౌండ్ టేబుల్ సమావేశము]] కి గాందీ జీ ఉపస్తితి (7) [[లాలా లజపతి రాయ్]] మరణించెను, [[భగత్ సింగ్]] మరి యిద్దరు ఉగ్రవాద స్వాతంత్రసమరయోదులు ఉరితీయబడెను (మార్చి 1931) (8) [[గాంధీ-ఇర్విన్ సంధి]] (Gandhi-Irwin Pact) అనబడు వడంబడిక మార్చి 1931 లో జరుగినది. ఇవిలార్డు ఇర్విన్ వైస్రాయి కార్యకాలములోని ఈ ఎనిమిది ప్రముఖమైన బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు లార్డు ఇర్విన్ వైస్రాయి కార్యకాలములోనివి. . ..సశేషం
 
==జీవిత ముఖ్యాంశములు==
విస్కౌంట్ ఛార్ల్స వుడ్ కుమారుడు లార్జు ఇర్విన్. ఇతని జీవిత కాలం (1881-1959). విద్యాభ్యాసము ఈటన్ లో. 1910 నుండీ 1925 వరకూ బ్రిటిష్పార్లమెంటు సభ్యుడుగా నుండెను. భారతదేశమునకు వైస్రాయి గా చేసినతరువాత రెండవ ప్రపంచ యుద్దకాలములో (1938-1945) చేంబర్లేన్ - విన్సెంట్ చర్చిల్ బ్రిటిష్ ప్రధాన మంత్రులుగా నుండినప్పుడు లార్డు ఇర్విన్ విదేశాంగ మంత్రిగా 1938-41 నుండెను. ...సశేషం
 
 
"https://te.wikipedia.org/wiki/లార్డు_ఇర్విన్" నుండి వెలికితీశారు