దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''డా. దార్ల వేంకటేశ్వరరావు''[Dr.Darla' Venkateswara Rao] కవిగాకవి, సాహత్యసాహిత్య విమర్శకుడిగా తనదైన ముద్రను సాధించినవిమర్శకుడు. ఈయన ప్రస్తుతం [[హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ]]లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
 
==జీవిత విశేషాలు==
వేంకటేశ్వరరావు తూర్పుగోదావరి[[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు గోదావరి]] జిల్లా [[అమలాపురం]] దగ్గరలోని [[కాట్రేనికోన]] మండలం, [[చెయ్యేరు (కాట్రేనికోన)|చెయ్యేరు]] అగ్రహారంలో శ్రీ లంకయ్య, శ్రీమతి పెదనాగమ్మ దంపతుల తృతీయ కుమారుడుగా జన్మించారు. అమలాపురంలో ప్రసిధ్ద విద్యాకేంద్రంగా పేరున్న కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలోబికళాశాలలో బి.ఏ (స్పెషల్ తెలుగు) వరకూ చదువు కున్నారుచదువుకున్నారు. ఆ తర్వాత [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]]లో ఏం. ఏ,, [[తెలుగు]]లో చేరి, అక్కడే ఎం.ఫిల్,. పిహెచ్.డి. పరిశోధనల్ని చేశారు. డా. యస్. టి. జ్ఞానానందకవి గారి [[ఆమ్రపాలి]] పై ఎం.ఫిల్., ‘‘జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన’’ పేరుతో పరిశోధన చేశారు. ‘‘పరిశోధకుడుగా ఆరుద్ర’’ అనే అంశంపై పిహెచ్.డి. పరిశోధన చేసి [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]] నుండి 2003లో డాక్టరేట్ డిగ్రీని పొందారు. [[ఆంధ్రప్రదేశ్]] పబ్లిక్ సర్వీసు కమీషన్ నిర్వహించిన పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా ఎంపికయ్యారు. శ్రీ అనంత పద్మనాభ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల, వికారాబాదులో[[వికారాబాద్|వికారాబాదు]]<nowiki/>లో డిగ్రీ అధ్యాపకుడుగా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత 2004 నుండి హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
 
==సాహిత్య ప్రవేశం==
==సాహిత్యప్రవేశం:==
ప్రముఖ విమర్శకుడు డా.[[ద్వాదశి నాగేశ్వరశాస్త్రి|ద్వానాశాస్త్రి]] గారు అమలాపురంలోని కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేసేటప్పుడు వేంకటేశ్వరరావు కూడా ఒక విద్యార్థిగా ఆయన దగ్గర చదువుకొన్నారు. ఆయన ప్రోత్సాహంతో ఆ రోజుల్లోనే చిన్న చిన్నకవితలు, వ్యాసాలు రాసేవారు. వేంకటేశ్వరరావు మొదటి కవిత ఇంటర్మీడియట్ చదువుతుండగా కళాశాల మ్యాగ్ జైన్ లో ప్రచురితమైంది. ఆ కవిత పేరు ‘జీవితనావ’ ఆయన చదువుకున్న కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల రచనలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో వార్షిక సంచికను ప్రచురించేవారు. దానికి [[తెలుగు]], [[ఆంగ్లం]], [[హిందీ]], [[సంస్కృతం]] అధ్యాపకులతో పాటు విద్యార్థి ప్రతినిధులను కూడా సంపాదకమండలిలో తీసుకొనేవారు. ఐదు నిమిషాల ముందు ఒక అంశాన్నిచ్చి కవిత, కథ, వ్యాసం వంటి ఏదొకఏదో ఒక ప్రక్రియ రూపంలో రాయమనేవారు. దానిలో ప్రథమ, ద్వితీయస్థానం సాధించిన వారిని ఈ సంపాదకమండలిలో విద్యార్థి ప్రతినిథులుగా ఎంపిక చేసేవారు. వేంకటేశ్వరరావు తన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే తెలుగు సృజనాత్మక రచనలో ప్రథమ స్థానాన్ని సాధించి, ఆ సంపాదకమండలిలో స్థానాన్ని సంపాదించారు. అప్పటి నుండీ డా.ద్వానాశాస్త్రి, డా.వాడవల్లి చక్రపాణిరావు, డా.బి.వి.రమణమూర్తి (మార్గశీర్ష) వంటి ప్రముఖ సాహితీవేత్తలను ఆకర్షించగలిగారు. అంతకుముందే ఉన్నతపాఠశాలలో చదివేరోజుల్లో శ్రీకంఠం లక్ష్మణమూర్తి, ఆతుకూరి లక్ష్మణరావు అనే [[బ్రాహ్మణ]] ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్థానిక సమస్యలపై పత్రికల్లో ఉత్తరాలు రాయటంతో తన రచనా ప్రవేశం మొదలైందని వేంకటేశ్వరరావు రాసుకున్నారు

{{ఆధారం}}

. ఆనాటి నుండీ చిన్న చిన్న జోక్స్, చిన్నచిన్న కవితలు, కథలు, వ్యాసాలు, దిన, వార, మాస పత్రికల్లో రాయడం ద్వారా తన సాహిత్య ప్రవేశం ప్రారంభమైంది.
 
==రచనలు==
వేంకటేశ్వరరావు తొలిరచనను స్ఫష్టంగా గుర్తించాల్సిగుర్తించవలసి ఉంది. అయితే ఆయన రచనలను బట్టి ఎనిమిదో తరగతిలోనే ఆయన రాసిన హాస్యసంభాషణలుహాస్య సంభాషణలు, ఉత్తరాలు వివిధ పత్రికల్లో ప్రచురితమైయ్యేవని ఆధారాలున్నాయి. కవిత్వ రచన మాత్రం కళాశాల మ్యాగజైన్ లో ప్రచురితమైన ‘జీవితనావ’ (1992) గానే తెలుస్తుందితెలుస్తోంది. కళాశాల మ్యాగజైన్ లోనే తన మిత్రుల పేర్లతో కథలు, కవితలు రాసినట్లు తన ఆత్మకథ మొదటి భాగం‘దార్ల ఆత్మకథ నెమలికన్నులు’లో రాసుకున్నారు. ఇది త్వరలోనే విడుదల అవుతుంది. మానవీయ సంబంధాల విచ్చిన్నతను సృజనీకరిస్తూ ఈయన రాసిన మొదటి కథ‘‘[[డాబామామ్మగారు]]’’కథ ‘‘డాబామామ్మగారు’’ (1996) ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన నేపథ్యంతో ‘‘[[రాఖీ]]’’ అనే కథను రాశారు. అలా కొన్ని కథల్ని రాసినా, తర్వాతతర్వాతి కాలంలో తన రచనా వ్యాసంగాన్ని కవిత్వంపైనేకవిత్వం పైనే మరలించారు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంతో రాసిన వచన కవితలను ‘‘దళితతాత్త్వికుడు’’‘‘దళిత తాత్త్వికుడు’’(2004) పేరుతో ప్రచురించారు. మరికొన్ని కవితలను కలిపి 2016లో ‘‘[[నెమలికన్నులు]]’’ కవిత్వాన్ని ప్రచురించారు.*[http://www.the-criterion.com/V7/n4/Naresh.pdf అంతర్జాతీయ అంతర్జాల పత్రిక ‘ది క్రిటేరియన్’క్రైటీరియన్’ లో అనువాదమైన దార్ల వెంకటేశ్వరరావు కవిత] [[పరిశోధన]], బోధనారంగంలో స్థిరపడిన తర్వాత పరిశోధకుడు, విమర్శకుడిగా తన సాహితీప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. గ్రంథరూపంలో వచ్చిన రచనల వివరాలు:
 
== దార్ల వారి రచనల జాబితా:==
# మాదిగ చైతన్యం 1997 - ( కవితా సంకలనం - ఉప సంపాదకత్వం)
# సాహితీ మూర్తుల ప్రశస్తి 1997 - ( సహాయ సంకలన కర్త )
Line 43 ⟶ 47:
 
==సాహిత్య దృక్పథం==
విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత డా.బి.ఆర్ . [[అంబేద్కర్]] రచనలు, ప్రసంగాల ప్రభావం వల్ల తన ఆలోచన మరింత పదునుదేరిందని పేర్కొన్నారు.<ref> దార్ల ఆత్మకథ ‘నెమలికన్నులు’</ref> అంతకు ముందు తమ స్వగ్రామంలో అంబేద్కర్ జయంతి, వర్థంతులు జరిపినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాతనే దళితవాదం పట్ల నిజమైన అవగాహన ఏర్పడిందని చెప్పుకున్నారు. అయితే, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా దళిత సంఘాల్లో మాదిగ విద్యార్థులను దూరం పెట్టడాన్ని గమనించడంతో విద్యార్థులు ‘దళిత విద్యార్థి సంఘం’ (డి.ఎస్.యు) ఏర్పరిచారు. దీన్ని ‘దండోరా విద్యార్థి సంఘం’ అని పరోక్షంగా పిలిచేవారు. డి.ఎస్.యుతో పాటుగానే ‘మాదిగ సాహిత్యవేదిక’ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంఘం, సాహిత్యవేదిక వ్యవస్థాపకుల్లో వేంకటేశ్వరరావు కూడా భాగస్వామిగా ఉన్నారు. మాదిగసాహిత్యవేదికమాదిగ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో వెలువడిన‘‘మాదిగచైతన్యం’’ కవితాసంకలనంతో తెలుగుసాహిత్య చరిత్రలో ‘మాదిగసాహిత్యం’ అనే ధోరణి ఒకటి ప్రారంభమైంది. దీనికి ప్రధాన సంపాదకుడు [[నాగప్పగారి సుందర్రాజు]]. సంపాదకుడుగా దార్ల వేంకటేశ్వరరావు ఉన్నారు. ఈయనతో పాటు మరికొంతమంది సంపాదకవర్గసభ్యులుగాసంపాదకవర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ ఆ కవితాసంకలనం సంపాదక బాధ్యతలన్నీ వేంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ పుస్తకాన్ని తీవ్రంగా విమర్శించిన సమీక్షకుడికి సంపాదకుడుగా తన వాదాన్ని వినిపిస్తూ వేంకటేశ్వరరావు ఒక ప్రతివిమర్శ వ్యాసాన్ని రాశారు. ఆ తర్వాత దళిత సాహిత్యం రాస్తున్నప్పటికీ, తెలుగులో మాదిగ సాహిత్య దృక్పథంపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈయన రచనల్లో మార్క్సిజం పట్ల సానుభూతి కనిపిస్తున్నా దేశీయ అవసరాలు, భావజాలవ్యాప్తిలో భాగంగా దళిత, బహుజన సాహిత్యాన్నే విస్తృతంగా రాస్తున్నారు. అస్ఫృశ్యతను ప్రధాన కారణంగా చూసినప్పుడు, అది పాకీవాళ్ళు, మాదిగల పట్లనే ఎక్కువగా కనిపిస్తుంది. పాకీవాళ్ళు (రెల్లి) కూడా జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ నివేదిక ప్రకారం పాకీవాళ్ళు (రెల్లి) కూడా మాదిగ ఉపకుల జాబితాకే చెందుతారు. అందువల్ల దళితులంటేనే మాదిగలుగా గుర్తించాలనేది దార్ల వెంకటేశ్వరరావువాదనవెంకటేశ్వరరావు వాదన. దళితుల గురించి దళితులైనా, దళితేతరులైనా ఎవరు రాసినా దళితుల్లోని ‘అస్ఫృశ్యత’నే ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. కనుక, మాదగసాహిత్యమేమాదిగ సాహిత్యమే దళిత సాహిత్యానికి మూలమని, మాదిగ సాహిత్యం దళితసాహిత్యం నుండి ఆవిర్భవించినట్లు చెప్పకూడదనీ, దళితసాహిత్యమే మాదిగ సాహిత్యం నుండి పుట్టుకొచ్చిందనిపుట్టుకొచ్చిందనీ దార్ల వెంకటేశ్వరరావు ప్రతిపాదిస్తారు.<ref>[http://www.suryaa.com/showaksharam.asp?ContentId=9670 మాదిగసాహిత్యం నుండే దళితసాహిత్యం... సూర్యదినపత్రిక, అక్షరం సాహిత్యానుబంధం, 16-2-2009]</ref>
==నూతన పాఠ్యప్రణాళికల రూపకల్పన==
సంప్రదాయ అవిచ్ఛిన్నతతో పాటు, ఆధునిక భావజాలాల్ని చర్చించే అవకాశం కూడా విశ్వవిద్యాలయాల అధ్యయనాల్లో ఉంటుంది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (UGC), మానవ వనరుల శాఖల వారు కూడా ఎప్పటికప్పుడు నూతనావిష్కరణలకు అవకాశాలు పురిగొల్పేలా పాఠ్యప్రణాళికలను రూపొందిస్తుంటారు. అటువంటి వాటిలో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (CBCS) ఒకటి ప్రకటించింది.<ref>[http://www.ugc.ac.in/pdfnews/9555132_Guidelines.pdf www.ugc.ac.in Guidelines] </ref> దీని ప్రకారం విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు అనువర్తిత జ్ఞానానికి ప్రాధాన్యాన్నిస్తున్నారు. ఈ రకమైన ఆలోచనతోనే డా.దార్ల వెంకటేశ్వరరావు తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కొన్ని నూతన పాఠ్య ప్రణాళికలకు రూపకల్పన చేశారు. వీటిలో ముఖ్యమైన కొన్ని కోర్సులలో [[దళితసాహిత్యం]], ‘ప్రవాసాంధ్రసాహిత్యం-పరిచయం‘, ‘పరిశోథన గ్రంథ రచనా నైపుణ్యాలు‘ మొదలైనవన్నీ తెలుగు భాషా సాహిత్యాలను ఎం.ఏ.స్థాయిలో ప్రవేశపెట్టారు.
 
==పురస్కారాలు==
[[భారతీయ సాహిత్య పరిషత్]] (రాజమండ్రి శాఖ) వారు 1996లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించారు. [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]] వారు డిగ్రీ స్థాయిలో స్పెషల్ తెలుగు చదివి విశ్వవిద్యాలయం స్థాయిలో సర్వప్రథముడిగా నిలిచిన వారికిచ్చే ‘[[కళాప్రపూర్ణ]]’ [[జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి]] (1995), [[కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి]] (1995)లను అందుకున్నారు. దళితసాహిత్యంపై చేసిన సేవకు గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారి [[డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం]] (2007) పొందారు <ref> https://vrdarla.blogspot.in/2007/12/1.html</ref> ఈవిషయాన్నిఈ విషయాన్ని పలు పత్రికలు, అంతర్జాల పత్రికలుపత్రికలూ విశేషంగా వార్తాంశాలను రాశారురాశాయి. <ref>http://telugu.oneindia.com/sahiti/essay/2008/darla-recieves-fellowship-110108.html</ref> ఈయన తెలుగు సాహిత్య విమర్శకు చేస్తున్న కృషిని గుర్తించిన మానస ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు వారు సాహిత్య రంగంలో కృషిచేసే వారికిచ్చే [[ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం]] (2012) తో త్యాగరాయగానసభ[[త్యాగరాయ గానసభ]], (5-3-2012)లో సత్కరించారు. తెలుగు సాహిత్య విమర్శలో చేసిన కృషికి గుర్తింపుగా 2012 సంవత్సరానికి గాను [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] వారి [[కీర్తి పురస్కారం]]తో సత్కరించారు.<ref>[http://uohherald.commuoh.in/literary-critic-award-for-uoh-faculty/</ref> 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో [[మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారం]]తో సన్మానించారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషిచేసినందుకుగాను 1 అక్టోబరు 2016 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు.<ref>[https://www.youtube.com/results?search_query=university+of+hyderabad+18th+convocation</ref> ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటుని మంజూరు చేస్తారు. యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, సాహితీవిభాగం, వరంగల్లు వారు జాషువా జాతీయ పురస్కారం (2016)తో 6 నవంబరు 2016 వతేదీన డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావుగారి చేతుల మీదుగా సత్కరించారు.<ref>[http://epaper.eenadu.net/index.php?rt=index/index# ఈనాడు దినపత్రిక, వరంగల్లు పశ్చిమ, 7 నవంబరు 2016, జాషువా జయంతి పురస్కారాలు]</ref>
 
==మూలాలు==
Line 67 ⟶ 71:
*[http://epaper.eenadu.net/index.php?rt=index/index# ఈనాడు దినపత్రిక, వరంగల్లు పశ్చిమ, 7 నవంబరు 2016, జాషువా జయంతి పురస్కారాలు ]
*[http://uohherald.commuoh.in/literary-critic-award-for-uoh-faculty/ http://uohherald.commuoh.in/literary-critic-award-for-uoh-faculty/]
*[http://www.the-criterion.com/V7/n4/Naresh.pdf అంతర్జాతీయ అంతర్జాల పత్రిక ‘ది క్రిటేరియన్’ లో అనువాదమైన దార్ల వెంకటేశ్వరరావు కవిత]
 
 
[[వర్గం:రచయితలు]]