తిరుచిరాపల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 88:
| footnotes =
}}
కావేరినదీ తీరంలో ఉన్న తిరుచిరాపల్లి జిల్లా [[తమిళనాడు]] రాష్ట్ర 30 జిల్లాలలో ఒకటి. తిరుచిరాపల్లి నగరం (తిరుచ్చి) జిల్లాకేంద్రంగా ఉంది.
 
 
 
== చరిత్ర ==
బ్రిటిష్ రాజ్ కాలంలో తిరుచినాపల్లి జిల్లా మద్రాస్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జిల్లా పేరు మార్చబడింది. [[2011]] గణాంకాల ఆధారంగా జిల్లా జనసంఖ్య 27,22,290.స్త్రీ:పురుషుల నిష్పత్తి 1013:1000.
== భౌగోళికం ==
[[File:Trichy11.jpg|thumb|300px|left|Kaveri river and Rockfort at Tiruchirapalli]]