శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|birth_date = {{Birth date and age|1957|11|30}}
|birth_place = [[వాయల్పాడు]], [[చిత్తూరు జిల్లా]], ఆంధ్రప్రదేశ్
|father = నారాయణ రాజు
|mother = రాజ్యలక్ష్మి
|spouse = ఎస్. నందకుమార్
|occupation = గాయని, సంగీత దర్శకురాలు, రచయిత
}}
Line 10 ⟶ 13:
 
1983 లో అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను నెలకొల్పింది. దివ్య సంగీతంతో మనుసులోని మలినాలను పారదోలుదాం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. ఈ సంస్థ ద్వారా సుమారు పదిహేను వేల మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హైదరాబాదులోని హైటెస్ సిటీ సమీపంలో స్థలం మంజూరు చేసింది.
 
==జనన విశేషాలు==
== బాల్యం, విద్యాభ్యాసం ==
శోభారాజు [[1957]] [[నవంబర్ 30]] న [[చిత్తూరు]] జిల్లా [[వాయల్పాడు]]లో ఆమె జన్మించింది. ఆమె తండ్రి నారాయణ రాజు ప్రభుత్వోద్యోగి. తల్లి రాజ్యలక్ష్మి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు.<ref name="ఆంధ్రజ్యోతి వ్యాసం">{{cite web|title=సంగీతంతో సమాజహితం.. విశ్వ కళ్యాణం|url=http://lit.andhrajyothy.com/interviews/music-is-goood-create-our-society-570|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 December 2016}}</ref> నాలుగేళ్ళ వయసులోనే ఆమె స్వంతంగా కూడా పాటలు పాడటం నేర్చుకోసాగింది. తండ్రి ఉద్యీగరీత్యా కొద్ది రోజులు నేపాల్ లో ఉన్నప్పుడు కృష్ణుడి మీద నేపాలీ భాషలో తొలిపాట రాసింది. ఏడేళ్ల వయసులో 1963లో ముషీరాబాద్‌లో ఉండేవారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడు [[చిన్మయమిషన్‌]] వారి బాలవిహార్‌కి వెళ్లేది. తొమ్మిదో తరగతి [[కర్నూలు]]<nowiki/>లో చదివింది. వయొలిన్, కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నది. పదహారేళ్ళకు ఆలిండియా రేడియోలో కళాకారిణిగా ఎంపికైంది. పదిహేడేళ్ళ వయసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సంగీతం ప్రధానాంశంగా బి.ఏ చదివింది. డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీవేంకటేశ్వరుని మీద భక్తితో అన్నమాచార్య కీర్తనలవైపు దృష్టి మళ్ళించింది. అప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా ఆయన కీర్తనలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు వీలుగా ఆమెకు ఉపకారవేతనం మంజూరు చేశారు. అప్పటికే ఆమెకు సినిమా అవకాశాలు తలుపు తడుతున్నా అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం చేయడానినే నిర్ణయించుకుంది. [[నేదునూరి కృష్ణమూర్తి]], రాజ్యలక్ష్మి మొదలైన వారి దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది
 
==అన్నమయ్య సంకీర్తనలలో కృషి==
[[కామిశెట్టి శ్రీనివాసులు]] ఆమెకు అన్నమాచార్య కీర్తనలకు మార్గం సూచించారు. ఆమెను శిక్షణ ఇచ్చారు. అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా పనిచేసి, హైదరాబాదు నగరంలో [[అన్నమయ్యపురం]] ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.ఏడేళ్ల వయసులో 1963లో ముషీరాబాద్‌లో ఉండేవారు.ఉద్యోగరీత్యా నాన్న [[నేపాల్‌]]<nowiki/>లోని [[ఖాట్మండు]]<nowiki/>లో ఉండేవారు. అక్కడే రెండో తరగతి చదివారు. అక్కడ ఇంట్లో తెలుగు మాట్లాడేవారు.ఏడో తరగతి చదువుతున్నప్పుడు [[చిన్మయమిషన్‌]] వారి బాలవిహార్‌కి వెళ్లేవారు.తొమ్మిదో తరగతి [[కర్నూలు]]<nowiki/>లో.1982 లో రామదాసు ప్రాజెక్టులో ఉద్యోగం. అన్నయ్య వాళ్లింట్లో ఉండి [[దిల్‌సుఖ్‌నగర్‌]] నుంచి ఆఫీసుకు వెళ్ళేవారు. ట్యాంక్‌బండ్‌ మీద [[అన్నమయ్య]] విగ్రహం కోసం కృషిచేశారు.
 
==గానం చేసిన కీర్తనలు జాబితా==
 
==భావాలు==
*ఎన్టీఆర్‌ అంటే ఎంతో అభిమానం. రాముడంటే ఆయనే అన్నట్లుగా ఉండేది.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు