ఈ.ఎస్.ఎల్.నరసింహన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాధ్యత → బాధ్యత (2) using AWB
క్రియ పదాలను మర్చాను.
పంక్తి 30:
}}
 
'''ఈ.ఎస్.ఎల్.నరసింహన్''' (ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివాడుచదివారు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశాడుచేశారు.
1968లో భారత పోలీసు సేవలో చేరి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి మారాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశాడుచేశారు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేసాడుప‌నిచేశారు.  ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబర్ 28, 2009న అదనపు బాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశాడుచేశారు. జనవరి 22, 2010న పూర్తి బాధ్యతలు స్వీకరించాడుస్వీకరించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఈ.ఎస్.ఎల్.నరసింహన్" నుండి వెలికితీశారు