దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 152:
==శివరావుగారు రచించిన పుస్తకాల అంకితం==
వారి రచనలు ఏ రాజకీయ నాయకుని గాని మంత్రులకు గాని అంకితం చేయలేదు. వారి తల్లి తండ్రులకు, గాంధీ గారికి, ప్రియమిత్రులకు, సాహిత్యవేత్త, నిస్వార్ధ స్వతంత్రసమరయోధులకు అంకితం చేశారు. 1928 లో దక్షిణాఫ్రికా చరిత్ర గాంధీగారికి, 1933 లో అధినివేశ నిజస్వరూపము (డొమీనియన్ స్టేటస్) అను స్వతంత్రసమరయోధుడైన డా వెలిదండ్ల హనుమంతరావుగారుకు కొండా వెంకటప్పయ్య గారి సమక్షములోఅంకింతం చేశారు. కథలు గాథలను వారి మిత్రులు వాడ్రేవు వెంకటనరసింహారావుగారు, డా ఘంటసాల సీతారామ శర్మ, [[చెరుకుపల్లి వెంకటప్పయ్య]] గార్లకు. తమ విశాలంద్ర విస్మ్రు తాంధ్ర పుస్తకమును మల్లంపల్లి సోమసేఖర శర్మగారికి అంకితం చేశారు. ఇంకో పుస్తకము, పోలీసు వ్యవస్థను సూర్యదేవర రామచంద్రరావు, ఐ పి యస్ పోలీసు ఆఫీసరుకు
 
==శివరావుగారు ఇతరుల రచనలును ప్రోత్సహించి ప్రచురించిన సందర్భములు==