సైమన్ కమిషన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
(4) వైస్ రాయి లార్డ్ ఇర్విన్ యొక్క పరిపాలనందలి తొలిరోజులలోని నిరంకుశత్వము తగ్గుముఖం పడి చివరి కార్యాచరణముగా 1931 సంవత్సరములో గాంధీజీ తో రాజీకి వచ్చి [[గాంధీ-ఇర్విన్ సంధి]] జరుగుట సైమన్ కమీషన్ బహిష్కరోణద్యమ ఫలితమే అనవచ్చు .........................<br>
 
(5) ధేశ పరిపాలనను కేంద్రీకృతపరిచకుండా ఎన్నికలద్వారా ఎన్నుకునబడిన సభ్యులతో ఫెడరల్ శాసన సంఘమును (Central or Federal Assembly) నియమించవలెననియూ (ఇప్పటి లోక్ సభలాగ) అట్టి సంఘమునకు చేదోడుగా రాష్ట్ర శాసన సభల (Provincial Councils) నుండి ఏరిన సభ్యులతో కూడిన ఉపసంఘము (State Council) (ఇప్పటి రాజ్య సభలాగ). 1909లో రాజ్యాంగ చట్టము ద్వారా ( చూడు [[మింటో -మార్లే రాజ్యాంగ సంస్కరణలసంస్కరణలు]]) రాష్ట్ర శాసన సభలు నెలకొల్పబడినవి. <br>
 
(6) ఏడు సంవత్సరముల తరువాత 1935 సంవత్సరములో శాసించిన ఇండియా రాజ్యాంగ చట్టము నిర్మించుటకు తోడ్పడినది. చూడు [[1935 వ సంవత్సరపు రాజ్యాంగ చట్టము]] <br>
"https://te.wikipedia.org/wiki/సైమన్_కమిషన్" నుండి వెలికితీశారు