ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →కాశీయాత్ర |
||
పంక్తి 35:
:''జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830 సంవత్సరము మే నెల 18వ తేదీ కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు 3 గడియల దూరము.''
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. సుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్త్రీ జనం, [[బంధువులు]], పరిజనులు సుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు [[తిరుపతి]], [[కడప]], [[కర్నూలు]], [[హైదరాబాదు]], [[నాగపూరు]], ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా
* '''1830 మే 18''' - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము), తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
; మే 1830:
* మే 23 - దిగువ తిరుపతి, తిరుపతి కొండ
* మే 30 - కరకరంబాడు, [[శెట్టిగుంట]], బాలపల్లె, కోడూరు, వోగంబాడు, [[పుల్లంపేట]], [[నందలూరు]], అత్తిరాల, [[భాకరాపేట]],
* కడప, [[పుష్పగిరి]], కాజీపేట, [[దువ్వూరు]], [[వంగలి]]
; జూన్ 1830:
* జూన్ 2 - [[అహోబిళం]], శ్రీరంగాపురం, రుద్రవరము, [[మహానంది]], బండాతుకూరు, వెలపనూరు, ఓంకారము, వెంపెంట, ఆత్మకూరు, నాగులోటి, [[పెద్ద చెరువు]]
* జూన్ 16 - [[శ్రీశైలము]], భీముని కొల్లము, పెద్దచెరువు
* జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం), [[ముసలిమడుగు]]
* జూన్ 21 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి, [[పానగల్లు]], చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట, జడచర్ల, నాగనపల్లె (బాలనగరం), జానంపేట (ఫరక్కునగరం), షాపురం
* జూన్ 29 - హైదరాబాదు (బేగం బజారు)
;జూలై 1830:
|