మండన మిశ్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''మండన మిశ్రుడు''' 8వ శతాబ్దపు [[హిందూ తత్వవేత్త]], ఆది శంకరాచార్యుని శిష్యుడు. మీమాంస, అద్వైత దర్శనాలపై రచనలు చేశాడు. ఈయన సన్యాసము స్వీకరించిన తర్వాత [[సురేశ్వరాచార్యులు|సురేశ్వరాచార్యుల]] అను పేరుతో ప్రసిద్ధిపొందాడు. శంకరాచార్యులను తర్క గోష్ఠిలో ఓటమి పాలై శంకరులను గురువుగా అంగీకరిస్తారు. ఆ ఓటమి సురేశ్వరాశ్వరాచార్యులకు విజయవంతమైన ఓటమి ఎందువలనంటే అ ఓటమి వల్ల జగద్గురువైన శంకరులకు శిష్యరికం చేసే అవకాశం దొరికింది. శంకరాచార్యులకు అత్యంత ప్రీతి పాత్రులైన శిష్యులలో సురేశ్వరచార్యులు ఒకరు. [[శంకరాచార్యులు]] అందువలన దక్షిణామ్నాయ మఠమైన [[శృంగేరి శారద మఠం|శారదా మఠానికి]] మెదటి పీఠాదిపతిగా నియమిస్తారు. సురేశ్వరాచార్యులకు ఒక ప్రత్యేక ఉన్నది. సాధారణంగా గురువుల వయస్సు శిష్యుడి వయస్సు కంటే ఎక్కువగా ఉంటుంది. కాని సురేశ్వరాచార్యుల విషయంలో సాధారణానికి భిన్నంగా శిష్యుడి వయస్సు గురువు కన్నా ఎక్కువ.
 
==వేదంత సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/మండన_మిశ్రుడు" నుండి వెలికితీశారు