గంగోత్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్షరాశ్యత → అక్షరాస్యత (2), దృతి → ధృతి using AWB |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 13:
[[ఫైలు:గంగోత్రిలో భాగీరధుడు.JPG|thumb|left|గంగోత్రిలో భాగీరధుడు తపస్సు చేసిన స్థలం]]
హిందూ పురాణలలో గంగాదేవి స్వర్గ నివాసితురాలని రాజకుమారుడు భాగీరధుడు [[కపిలముని]]చే శపించబడిన తన పూర్వీకులను ఉద్దరించడానికి గంగానదిని స్వర్గంనుండి తీసుకు వచ్చాడని వర్ణించబడింది. గంగా ఉధృతిని భూదేవి భరించలేదని అందువలన శివుడు తన జఠాఝూటాలలో బంధించి భూమికి మెల్లగా పంపాడని ప్రతీతి.<br />
[[సగరుడు]] అనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్ధం [[ఆశ్వమేధం]] చేశాడు. [[దేవేంద్రుడు]] సగరుని వైభవాన్ని చూసి కించిత్తు భయపడి [[సగరుడు]] తనపదవికి పోటీకి రాగలడన్న భీతితో సాగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరించి దానిని కపిలముని ఆశ్రమంలో కట్టి వేస్తాడు. ఈ విషయం తెలియని 60 వేల సగరుని కుమారులు అశ్వరక్షణార్ధం అశ్వం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. [[తపో దీక్ష]]లో ఉన్న కపిలముని తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని భస్మం చేస్తాడు. సగరుని మనుమడు తన పితరుల ఊర్ధ్వ గతుల కోసం తపస్సు చేసి గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పితరులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. గంగాదేవి తనరాక భూమి భరించలేదని దానిని భరించగలిగినవాడు ఒక్క సాంభ శివుడేనని చెప్తుంది. భాగీరధుడు శివుణ్ణి
== భవిష్య బద్రీ దేవాలయం ==
|