నాయని సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి [[నాయని కృష్ణకుమారి]] ఈయన కూతురు. [[విశ్వనాథ సత్యనారాయణ]], తన [[వేయి పడగలు]] నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
 
1928 నుండి అధ్యాపక వృత్తిలో కొనసాగి, <ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4185&lpg=PA4185&dq=nayani+subbarao#v=onepage&q=nayani%20subbarao&f=false Encyclopaedia of Indian Literature: sasay to zorgot edited by Mohan Lal]</ref> 1955లో [[గుంటూరు జిల్లా]], [[నరసరావుపేట]] పురపాలక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణి చేసిన సుబ్బారావు. 1958లో హైదరాబాదు నగరంలో నివాసమేర్పరచుకొని [[హైదరాబాదు]] [[ఆకాశవాణి]] కేంద్రంలో ఆయా ప్రసారాలకు అవసరమయ్యే విషయాలను వ్రాసే పనిని చేపట్టాడు. ఎక్కువగా గ్రామస్థుల కార్యక్రమాలకు వ్రాస్తుండేవాడు. స్త్రీల కార్యక్రమాలు నడిపే [[న్యాపతి కామేశ్వరి]] కూడా సుబ్బారావుచే[[సుబ్బారావు]]చే తన కార్యక్రమాలకు కవితలు, [[పద్యాలు]], నాటికలు వ్రాయించుకునేది.<ref>[http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=2011&PHPSESSID=3ee5651067c778d502eac121f8eb60c8 నాయని సుబ్బారావు రచనల సమీక్ష (ఏవీకెఎఫ్ లో)]</ref>
 
హైదరాబాదుకు[[హైదరాబాదు]]కు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండికలను భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/నాయని_సుబ్బారావు" నుండి వెలికితీశారు