పేరలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
ఈ గ్రామానికి తొలి సర్పంచిగా 1921 నుండి 1956 వరకూ, 35 సంవత్సరాలు ఏకగ్రీవంగా, నిరాటంకంగా పనిచేసిన ఘనత శ్రీ దుద్దుకూరి వెంకటసుబ్బారావు గారికి దక్కింది. అప్పట్లో పేరలి గ్రామ పంచాయతీ బోర్డులో సమ్మెటవారిపాలెం, పేరలిపాడు, తుమ్మలపల్లి, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం ఉపగ్రామాలుగా ఉండేవి. గ్రామంలో బావులు, రహదారులూ నిర్మించడమే గాకుండా శివాలయాన్ని నిర్మించి, దాని నిర్వహణకు 40 ఎకరాలు ఇచ్చిన దాత. స్వాతంత్ర్య సమర యోధునిగా క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. సుమారు 400 ఎకరాలు ప్రజల కోసం పంచిన గొప్ప దాతగా గుర్తింపు పొందారు. వీరు 1963 జూలైలో కన్నుమూశారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
 
==గామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/పేరలి" నుండి వెలికితీశారు