బసవరాజు రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బసవరాజు రాజ్యలక్ష్మి''' తెలుగు కవయిత్రి. జననం 1904లో. ఆమె ప్రముఖ కవి [[బసవరాజు అప్పారావు]] భార్య. అప్పారావుగారు చనిపోయిన తరవాత ఆమె [[గుంటూరు]] శారదానికేతనములో శేషజీవితము గడిపేరు.
== రచన రంగంలో ==
రాజ్యలక్ష్మి ''[[సౌదామిని]]'' కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి [[బసవరాజు అప్పారావు]] సాంగత్యంలో [[కవిత్వం]] పట్ల ఆసక్తి పెంపొందించుకుని [[కవయిత్రి]]గా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.<ref >రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"</ref> '''అప్పారావు గారు - నేను''' పేరుతో [[ఆత్మకథ]] రచించారు.
 
== ఉదాహరణలు ==