ఏ.యం.రాజా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
ఏ.యం.రాజా [[1929]], జూలై 1 న [[చిత్తూరు]] జిల్లాలోని [[రామచంద్రపురం]]లో మన్మధరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.<ref>http://www.tfmpage.com/ppp/amraja.html</ref> మూడు నెలల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన రేణుకాపురంకు తరలి వెల్లింది. అక్కడే రాజా తన చదువు ప్రారంభించాడు. 1951లో [[మద్రాసు]] [[పచ్చయప్ప కళాశాల]] నుండి [[బి.ఎ]]. పట్టా పొందాడు. ఈయన చదువుకునే రోజుల్లోనే సంగీతంపై ఆసక్తితో మూడేళ్ళపాటు సాధనచేసి నేర్చుకున్నాడు. పచ్చయప్ప కళాశాల సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. 1951లో కుమారి సినిమాకు నేపథ్యగాయకునిగా పనిచేయటానికి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత సంసారంలో సినిమాలో పాడాడు. ఆ తరువాత అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలో రాజా గొంతు వినిపించేది. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారం చేసింది.
 
రాజా, ప్రముఖ గాయని జిక్కీని[[జిక్కీ]]ని, [[ఎం.జీ.రామచంద్రన్]] హీరోగా నటించిన జెనోవా సినిమా సెట్స్‌లో కలిశాడు. [[జిక్కి]]ని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన [[ప్రేమలేఖలు]] సూపర్ హిట్ కావటం ఒక విశేషం. వీరికి 4 కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు. రాజా సరదాగా నటించి, పాడిన హాస్యరస చిత్రం [[పక్కింటి అమ్మాయి]], [[అశ్వత్థామ]] స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రంలోని గీతాలు హాయి గొలిపే లలిత గాన మాధుర్యానికి సంకేతాలు. అలాగే అమర సందేశం గీతాలు కూడా రాజా శక్తిని నిరూపించాయి. [[శోభ (1958 సినిమా)|శోభ]], [[పెళ్ళి కానుక]] చిత్రాలకు, మరికొన్ని [[తమిళ]] చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుక లోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా వుండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.
 
ఈయన కన్యాకుమారి జిల్లాలోని ఒక గుడిలో సంగీతకచ్చేరి చేసి తిరిగి వస్తుండగా [[తిరునల్వేలి]] జిల్లాలోని వల్లియూరులో జరిగిన [[రైలు ప్రమాదంలోప్రమాదం]]లో 1989, [[ఏప్రిల్ 9]]న మరణించాడు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఏ.యం.రాజా" నుండి వెలికితీశారు